టీడీపే చేతులారా నష్టపోతున్న నియోజకవర్గాల్లో తంబళ్ళపల్లె కూడా ఒకటి. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఉన్న ఈ సీటులో సరైన నాయకుడు లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. ఇక్కడ ఉన్న టీడీపీ నేత శంకర్ యాదవ్ అనుకున్న విధంగా పనిచేయడంలో విఫలమవుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన పార్టీలో గాని, నియోజకవర్గంలో గాని కనిపించలేదు. దీంతో ఇంచార్జ్ని మార్చడానికి చంద్రబాబు చూస్తుండగా శంకర్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చి..ఈ సారి బాగా పనిచేస్తానని తనని […]
Author: Krishna
అనంతలో వైసీపీకి కష్టాలు..పెద్దిరెడ్డి ఎంట్రీ..!
తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండగా ఉండే జిల్లాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాలో టీడీపీకి ఎప్పుడు మంచి ఫలితాలే వచ్చేవి. కానీ గత ఎన్నికల్లోనే టీడీపీ బాగా నష్టపోయింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 12 గెలుచుకుంటే, టీడీపీకి 2 సీట్లు మాత్రమే వచ్చాయి. అందుకే ఈ సారి ఎన్నికల్లో మాత్రం అలాంటి ఫలితాలు రాకూడదని చెప్పి టీడీపీ కష్టపడుతుంది. ఈ సారి జిల్లాలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని టీడీపీ నేతలు […]
హీటెక్కిన ఆమదాలవలస..బావ టార్గెట్గా బామ్మర్ది.!
వారిద్దరు సొంత బావబామ్మర్దులు..అంతే కాదు మరోవరుసలో మేనమామ-మేనల్లుడులు కూడా. అంటే దగ్గర చుట్టరికం ఉన్నా సరే..రాజకీయ పరంగా శత్రువులు మాదిరిగా తలపడుతున్నారు. రాజకీయ యుద్ధంలో చుట్టరికాన్ని పక్కన పెట్టి ఫైట్ చేస్తున్నారు. అలా ఫైట్ చేస్తున్న బంధువులు ఎవరో..ఈ పాటికే అందరికీ క్లారిటీ వచ్చేసి ఉండాలి. సొంత బావాబామ్మర్దులైన స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ఈ ఇద్దరు నేతలు 2009 ఎన్నికల నుంచి ప్రత్యర్ధులుగా తలపడుతున్నారు. ఇక 2014 నుంచి కూన టీడీపీ, […]
‘బీసీ’ పాలిటిక్స్..వైసీపీ ఎత్తులు ఫలించేనా..!
ఎన్నికలు దగ్గరకొస్తే చాలు..అన్నీ పార్టీలకు బీసీ వర్గాలు గుర్తొస్తాయి. ఎందుకంటే బీసీల ఓట్లే ఎక్కువ కాబట్టి. వారు వన్ సైడ్ గా ఓట్లు వేస్తే..గెలుపు ఈజీ. అందుకే బీసీలని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు మళ్ళీ రాజకీయం చేయడం మొదలుపెట్టాయి. అయితే గత ఎన్నికల ముందు బీసీలని వైసీపీ బాగానే ఆకర్షించింది. మెజారిటీ బీసీల ఓట్లు వైసీపీకి పడ్డాయి. దీంతో భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ సారి కూడా బీసీల ఓట్లు దక్కించుకునేందుకు వైసీపీ […]
కర్నూలు భరత్కే..వైసీపీ కంచుకోట బద్దలవుతుందా!
కర్నూలు జిల్లాలో కర్నూలు సిటీ నియోజకవర్గం అంటేనే రాజకీయంగా చైతన్యం ఎక్కువ ఉన్న స్థానం. ఇక్కడ సమయం బట్టి ఒకో పార్టీని ప్రజలు ఆదరిస్తారు. నియోజకవర్గం ఏర్పడిన మొదట నుంచి ఇక్కడ కాంగ్రెస్ హవానే నడుస్తూ వచ్చింది. కానీ 1983లో టీడీపీ ఇక్కడ సత్తా చాటింది. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ చేతుల్లోకే వెళ్లింది. 1994లో మాత్రం కమ్యూనిస్టులు గెలిచారు. ఇక 1999లో మరొకసారి టీడీపీ గెలిచింది. 2004లో సిపిఎం సత్తా చాటింది. 2009లో కాంగ్రెస్ గెలవగా, 2014, […]
అబ్బయ్యకు గడ్డు పరిస్తితి..రిస్క్లోనే..!
దెందులూరు లాంటి టీడీపీ కంచుకోటలో చింతమనేని ప్రభాకర్ లాంటి ఫైర్ బ్రాండ్ నాయకుడుని ఓడించిన అబ్బయ్య చౌదరి ఇప్పుడు..దెందులూరులో గడ్డు పరిస్తితులు ఎదురుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో అబ్బయ్యకు అన్నీ అనుకూల పరిస్తితులు ఉన్నాయి..కానీ ఇప్పుడు ఆ పరిస్తితులు కనిపించడం లేదు. పార్టీ పరంగానే కాదు స్వతహాగా నెగిటివ్ పెంచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుని బాగా కఠినతరం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఎన్ఆర్ఐగా వచ్చిన అబ్బయ్య..2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి దెందులూరులో పోటీ చేశారు. చింతమనేనిపై నెగిటివ్ రావడం, వైసీపీ […]
రాజా అశోక్ బాబుతో యనమలకు చెక్..తునిలో కొత్త ఎత్తు.!
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ పరిస్తితి దారుణంగా ఉన్న నియోజకవర్గాల్లో తుని కూడా ఒకటి. జిల్లాలో 19 సీట్లు ఉంటే అందులో ఐదారు సీట్లలో టీడీపీ పరిస్తితి బాగోలేదు. కానీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఉన్న తునిలో కూడా పార్టీ పరిస్తితి బాగోలేదు. 1983 నుంచి 2004 వరకు వరుసగా యనమల తుని నుంచి గెలిచారు. 2009లో ఓడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో యనమల సోదరుడు కృష్ణుడు పోటీ చేసి..దాడిశెట్టి రాజాపై ఓడిపోయారు. ఇలా […]
వైసీపీలోకి హర్షకుమార్..టీడీపీకి చెక్ పెట్టేలా.!
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారని తెలిసింది. తాజాగా ఆయన పిల్లి సుభాష్ చంద్రబోస్తో భేటీ అయ్యి, వైసీపీలోకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్లో పిసిసి పదవి దక్కలేదనే అసంతృప్తితోనే ఆయన..వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారని తెలిసింది. హర్షకుమార్ మూడు దశాబ్దాల నుంచి కాంగ్రెస్లో పనిచేస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. అమలాపురం నుంచి విజయం సాధించారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ […]
సీమ గర్జనతో వైసీపీకి మైలేజ్ పెరిగిందా?
అధికార వైసీపీ..మూడు రాజధానుల నినాదంతో ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ అంశంలో రాజకీయ పరమైన మైలేజ్ దక్కించుకోవడానికి వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. అయితే అధికారంలో ఉండి కూడా మూడు రాజధానుల అమలులో ఇబ్బందులు పడుతుంది. న్యాయపరమైన సమస్యలు, చిక్కులతో ముందుకెళ్లడం లేదు. పైగా మూడు రాజధానులని ప్రకటించి మూడేళ్లు అయినా సరే..ఇంతవరకు అమలు లేదు. దీంతో వైసీపీ తీరుపై అనుమానాలు పెరుగుతున్నాయి. కేవలం రాజకీయ పరంగానే ఈ అంశంలో వైసీపీ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఈ […]