గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న రవితేజ హీరోయిన్.. ఆ విషయంలో అబ్బాయి తోపు తెలుసా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన అందరూ స్టార్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్నారు. మరి ముఖ్యంగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా సంపాదించుకున్న .. స్టార్ హీరోలు కూడా పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిలైపోతూ ఉండడం ఇంట్రెస్టింగ్గా మారింది. కాగా ఇప్పటికే టాలీవుడ్ – బాలీవుడ్ – కోలీవుడ్ లో ఉండే అందాల ముద్దుగుమ్మలు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు అందిస్తున్నారు.

కాగా అదే లిస్ట్ లోస్ట్ లోకి యాడ్ అయిపోయింది..రవితేజ హీరోయిన్ అదితి గౌతమ్ ..ఇలా చెప్తే జనాలు గుర్తుపట్టలేకపోవచ్చు . 2008లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కి రిలీజ్ అయిన నేనింతే సినిమాలో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మంటే మాత్రం టక్కున గుర్తుపడతారు. పూరి జగన్నాథ్ ఎంతో మంది బాలీవుడ్ మోడల్స్ ను సిల్వర్ స్క్రీన్ పై పరిచయం చేశాడు. వాళ్ళల్లో ఒకరే ఈ సియా గౌతం.. నేనింతే సినిమాతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అదితి గౌతమ్.. ఆ తర్వాత తెలుగులో ఎందుకో క్లిక్ కాలేకపోయింది . బాలీవుడ్ లోనూ పలు రోల్స్ లో మెప్పించిన ఈ బ్యూటీ .. అక్కడ కూడా డిజాస్టర్ గా మారింది.

ఎలాంటి కంటెంట్ అయినా సరే అలవోకగా నటించే సత్తా ఉన్న ఈమె ..ఆమె పెట్టుకున్న కండిషన్స్ కారణంగానే ఇండస్ట్రీలో సక్సెస్ కాలేక పోయింది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపించాయి . రీసెంట్ గా అమ్మడు పెళ్ళి చేసుకుని బిగ్ షాక్ ఇచ్చింది . ఫిబ్రవరి 6న నా జీవితంలో మర్చిపోలేని రోజు అంటూ పోస్ట్ చేసింది .ఈ క్రమంలోనే భర్త తో దిగ్గిన పిక్ ని సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది .

 

ముంబైలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తుంది. సియా భర్త పేరు నిఖిల్ నిఖిల్ పాల్కేవాలా . ఈయన ముంబైలో ఓ పెద్ద బిజినెస్ మాన్. ఇతగాడు ఇతగాడికి నాలుగైదు షాపులు ఉన్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఇది పూర్తిగా లవ్ మ్యారేజ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కామన్ ఫ్రెండ్ ద్వారా అమ్మడుకు పరిచయమైనట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ వివాహానికి పలువురు చిత్ర ప్రముఖులు హాజరైనట్లు సమాచారం అందుతుంది . జంట చూడముచ్చటగా ఉండడంతో సోషల్ మీడియాలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అభిమానులు కంగ్రాట్స్ చెప్పుతున్నారు..!!