హీరో రాజశేఖర్ ఇంట తీవ్ర విషాదం..దుఃఖంలో రాజశేఖర్ ఫ్యామిలీ..!

యాంగ్రీ హీరో గా టాలీవుడ్ లో టాప్ క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో రాజశేఖర్. ఇక ఈ మధ్య కాలంలో నేను కొన్ని సినిమాలను కూడా చేస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ (93) గురువారం రోజున సాయంత్రం సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో కన్నుమూయడం జరిగింది. ఈయన గత కొద్దిరోజుల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు గా కుటుంబ సభ్యులు తెలియజేశారు. దాంతో గోపాల్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారట.

వరదరాజన్ గోపాల్ చెన్నై డిసిపిగా రిటైరయ్యారు. వరద రాజా గోపాల్ కు ఐదవ సంతానం కాగా.. ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వరదరాజన్ కు రెండవ సంతాన రాజశేఖర్. శుక్రవారం ఉదయం 6:30 నిమిషాలకు వరదరాజన్ గోపాల్ భౌతిక అని రైతులు చెన్నై కి తీసుకెళ్ళి ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈయన అంత్యక్రియలు చెన్నైలోనే జరగనున్నట్లు తెలియజేశారు. దీంతో రాజశేఖర్ ఫ్యామిలీ ఒక్కసారిగా దుఃఖం లోకి వెళ్లి పోయింది.