రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరుచుకోవడంతో సినిమాలన్నీ థియేటర్ల వైపు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఇక ఈ వారం కొన్ని సినిమాలు థియేటర్లో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని సినిమాలు ఓటీటీ లో కూడా విడుదల అవుతున్నాయి. అయితే ఈ వారం కూడా కొన్ని చిత్రాలు థియేటర్లలో, ఓటిటీలో విడుదల కాబోతున్న మరి ఆ సినిమా విశేషాలు ఒకసారి చూద్దాం.
1). నాట్యం: ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి సంధ్య రాజు నటించిన తాజా చిత్రం నాట్యం. ఈ సినిమా అక్టోబర్ 22న థియేటర్ లో విడుదల కాబోతుంది.
2). అసలేం జరిగింది:
శ్రీరామ్, సంచిత పడుకొనే జంటగా కలిసి నటిస్తున్న చిత్రం అసలేం జరిగింది. ఈ సినిమా ఈ నెల 22న థియేటర్ లో విడుదల కాబోతుంది.
3). మధుర వైన్స్:
సన్నీ నవీన్, సీమ చౌదరి ప్రధాన పాత్రలలో కలిసి నటిస్తున్న చిత్రం మధుర వైన్స్. ఈ సినిమా అక్టోబర్ 22న థియేటర్లలో విడుదల కాబోతుంది.
4). అలాగే సునీల్ సుహా చాందిని రావు దివ్యశ్రీ కలిసి నటించిన చిత్రం కూడా విడుదల కాబోతోంది.
ఓటిటీలో విడుదలయ్యే సినిమాలు:
నాగచైతన్య సాయి పల్లవి జంటగా కలిసి నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రం ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు విడుదల కాబోతుంది.
రత్నన్ ప్రపంచం – అక్టోబరు 22
రత్నన్ ప్రపంచం – అక్టోబరు 22
సక్సెషన్ – అక్టోబరు 18
ఓవ్ మనపెన్నే – అక్టోబరు 22
లాకే అండ్ కీ – అక్టోబర్ 23