మహేష్ బాబు కి వదినగా అలనాటి హీరోయిన్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా సర్కార్ గారి పాట. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ విరామం లేకుండా జరుగుతోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. తర్వాత షెడ్యూల్ స్పెయిన్లో జరగనున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ పరుశురాం వహిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత.. త్రివిక్రమ్ తో మరొక సినిమా నిర్మిస్తున్నాడు .ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా వచ్చే నెలలో దసరా రోజున అఫీషియల్ గా ప్రారంభం చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా రూపొందుతున్న ట్లు సమాచారం.ఈ సినిమాలో మహేష్ బాబు వదిన పాత్రలో నటి కోసం పలువురిని పరిశీలించగా చిత్ర యూనిట్ సభ్యులు.. చివరిగా హీరోయిన్ మీనా ఆ పాత్రకి సెట్ చేసినట్లుగా టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది.

నిజానికి ఈ సినిమాలో మహేష్ బాబు వదిన పాత్ర కి బాలీవుడ్ నటి అని అనుకోగా.. ఆమెకు కాల్ షీట్స్ లేకపోవడంతో ఫైనల్ గా మీనాని తీసుకున్నట్లు సమాచారం. శ్రీ కందుల సూపర్ స్టార్ మహేష్ బాబుతో అంటేనే ఆమె సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం