ప్రస్తుతం రాజకీయ నేతల దృష్టి అంతా జగన్ పార్టీ ఎమ్మెల్యేలపైనే పడింది. ఇటీవల జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, ప్రజల్లో సింపతీ లేదని తేలిపోవడంతో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు తట్టా బుట్టా సర్దు కుంటారని అంటున్నారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. తొలుత ఆరుగురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పిన ఆయన తాజాగా నిన్న మాట్లాడుతూ.. కనీసం 12 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని సిగ్నల్ […]
Tag: YS Jagan
జగన్ `చిరు` ఆశలు ఫలిస్తాయా?
నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ రూటు మార్చింది. వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే కాపు సామాజికవర్గాన్ని అక్కున చేర్చుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరమని వైసీపీ అధినేత గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ వర్గానికి కీలకంగా ఉన్న మెగా బ్రదర్స్ను ఎలాగైనా తమ వాళ్లను చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు! వాళ్లకు సన్నిహితంగా ఉండే హీరోలు, ఇతరుల ద్వారా.. లాబీయింగ్ తీవ్రంగా చేస్తున్నారు. ఇక […]
టెక్కలిలో వైసీపీ మూడు ముక్కలాట..అచ్చన్నాయుడికి జగన్ ఎర్త్!
నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో తగిలిన దెబ్బల నుంచి వైసీపీ అధినేత జగన్ కోలుకుంటున్నట్టు కనిపిస్తోంది. వాటి వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని పదునైన వ్యూహంతో 2019పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన తనపై విమర్శలతో ఎడా పెడా నోరు పారేసుకుంటున్న అధికార పక్షానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారని లోటస్పాండ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో ఉండి తనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న మంత్రి అచ్చన్నాయుడిపై జగన్ అంతర్గతంగా చర్చిస్తున్నారు. అటు అసెంబ్లీలోను, ఇటు […]
వాళ్లని దించాలి.. వీళ్లని ఎత్తాలి.. జగన్కు జేజేలు అప్పుడే!!
అవును! జగన్ మారితేనో లేదా ఆయన వ్యూహం మార్చుకుంటేనో తప్ప ఏపీలో ప్రధాన విపక్షంగా ఉన్న వైసీపీకి మనుగడ ఉండదని అంటున్నారు విశ్లేషకులు. 2019లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి వచ్చి తీరాలని గట్టి పట్టుమీదున్న వైసీపీ అధినేత జగన్.. దానికి అనుగుణంగా తన తీరును, పార్టీ నడవడికను మార్చి తీరాలని చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీలో అంతా తానై వ్యవహరిస్తున్న ప్రస్తుత విధానానికి తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా సూచిస్తున్నారు. నిజానికి జగన్ 2014లోనే అధికారంలోకి రావాల్సి […]
జగన్ తో పెద్దాయన డీల్ షురూ! ఇక కండువా మారుడే!
వైఎస్ ఆత్మ కేవీపీ ఇక, జగన్ చెంతకు చేరనున్నారా? త్వరలోనే కాంగ్రెస్కు రాం రాం పలకనున్నారా? ఏపీలో జగన్ను సీఎం చేయడమే ధ్యేయంగా ఆయన వైసీపీ ని ముందుండి నడిపిస్తారా? ఇప్పటికే దీనికి సంబంధించిన డీల్ కుదిరిపోయిందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది లోటస్ పాండ్ వర్గాల నుంచి. విషయంలోకి వెళ్తే.. 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి వచ్చి తీరాలని నిర్ణయించుకున్నాడు జగన్. ఈ క్రమంలో ఆయన బిహార్ నుంచి ఎన్నికల సలహాదారుగా ప్రశాంత్ కిశోర్ని […]
వైసీపీ నేతలకు జగన్ మాటంటే లెక్కేలేదా..
ఒక్క విజయం బంటును రాజును చేస్తుంది. అదే ఒక్క అపజయం.. రాజును బంటు కన్నా హీనమైన స్థితికి దిగజార్జేస్తుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత, లోటస్ పాండ్ వర్గాలు గౌరవంగా పిలుచుకునే `కాబోయే సీఎం` వైఎస్ జగన్ పరిస్థితి బంటుకన్నా హీనంగా తయారైందని తెలుస్తోంది. 2014లో ఎదురైన పరాభవం పక్కన పెడితే… ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్లలో వైసీపీ ఘోరంగా నేలకు కరుచుకోవడంతో జగన్ ఇమేజ్ జనాల్లో కన్నా పార్టీ నేతల్లో పూర్తిగా డ్యామేజ్ […]
ఆ వైసీపీ నేతలపై పీకే కంప్లైంట్
రానున్న ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా.. నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి! ఇవి తనను అధికారంలోకి తీసుకొస్తాయని ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. వీటిపై ఊరూవాడా ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. చేస్తున్నారు కూడా! కొన్ని చోట్ల సభలు, సమావేశాలు పెట్టి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇవి ఎంత వరకూ ప్రజల్లోకి వెళ్లాయి. నేతలు వీటిని సక్రమంగా ప్రచారం చేస్తున్నారా? లేదా అనే అంశాలపై వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయట. […]
వైసీపీలో పండగ.. జగన్ లండన్ టూర్!
రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఒకింత ఎదురు దెబ్బతగిలినా.. తాజాగా ఓ వార్త మాత్రం ఉత్సాహం నింపింది. పార్టీ అధినేత జగన్ పెద్ద కుమార్తెకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు లభించింది. దీనిని ఆ పార్టీ నేతలు, అభిమానులు పెద్ద పండగలా చేసుకుంటున్నారు. ఎందకంత పండగ? ఎందుకింత హంగామా? అంటే.. నిజానికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అతి పెద్ద ప్రతిష్టాత్మక సంస్థ. ఎంతో మేధావులు ఈ సంస్థ నుంచి బయటకు వచ్చిన వాళ్లే. […]
చంద్రబాబు జోరు… జగన్ బేజారు!
ఏపీలోని రెండు ప్రధాన పార్టీలు అధికార టీడీపీ, విపక్షం వైసీపీల మధ్య ఇప్పుడు విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. అధికార పార్టీ సాధారణంగా జోరు మీదుండడం సహజం. అయితే, ఇప్పుడు ఆ పార్టీ జోరుతో పాటు మరింత హుషారుగా కూడా ఉంది. ముఖ్యంగా మొన్న జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఫలితాల అనంతరం టీడీపీలో పెద్ద ఎత్తున కొత్త ఆక్సిజన్ అందింది. దీంతో అధినేత చంద్రబాబు సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా చాలా […]