ఎమ్మెల్సీ పోరు..వైసీపీకి ట్విస్ట్ ఇచ్చిన టీడీపీ.!

పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసిన విషయం తెలిసినే. మూడు పట్టభద్రులు, రెండు టీచర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ, టి‌డి‌పి, పి‌డి‌ఎఫ్ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే అధికార వైసీపీ..పూర్తిగా వైసీపీ బలాన్ని ఉపయోగించి..ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో చెప్పాల్సిన పని లేదు. ఇక దొంగ ఓట్లు ఏ స్థాయిలో పడ్డాయో తెలిసిందే. మరి ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలంటే […]

జగన్ 175 కాన్సెప్ట్ వెనుక దొంగ ఓట్లు..!

గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చారు..కానీ ఈ సారి 175కి 175 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించాలని జగన్ చూస్తున్నారు. అసలు తాము అధికారంలోకి వచ్చాక అన్నీ మంచి పనులే చేశాం కాబట్టి..ప్రజలంతా తమకే మద్ధతు ఇస్తారని, అసలు 175 సీట్లు ఎందుకు గెలవలేమని చెప్పి జగన్..పదే పదే తమ పార్టీ నేతలతో అంటున్నారు. మరి వైసీపీకి ప్రజలు 175 సీట్లు ఇస్తారా? అంటే అది ప్రజలు నిర్ణయించాలి. ఎందుకంటే జగన్ పాలనని చూస్తుంది […]

ఫేక్ ఓట్ల పంచాయితీ..వైసీపీ ఎత్తులు.!

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసిన దొంగ ఓట్ల కలకలం రేగుతుంది. ఒకప్పుడు ఎక్కడో ఒకచోట ఈ దొంగ ఓట్ల అంశం వచ్చేది..కానీ ఇప్పుడు ప్రటోచోట దొంగ ఓట్ల అంశం వస్తూనే ఉంది. ఎన్నికల్లో గెలవడానికి దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా అధికార వైసీపీ ఈ పనికి పాల్పడుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అధికార బలం, ప్రలోభాలకు గురి చేస్తుందని, అయినా సరే గెలవమనే నమ్మకంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు సృష్టించారని టి‌డి‌పి-కమ్యూనిస్టులు […]

మళ్ళీ మైలవరం పంచాయితీ..జోగి టార్గెట్‌గా వసంత.!

మరోసారి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం వైసీపీలో పంచాయితీ మొదలైంది. ఇటీవలే జగన్ అంతా సర్ది చెప్పారని అనుకుంటే..ఈ లోపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. చాలా రోజుల నుంచి మైలవరంలో ఎమ్మెల్యే వసంత, మంత్రి జోగి రమేష్ లకు పడని పరిస్తితి. రెండు వర్గాల మధ్య పోరు నడుస్తోంది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో వసంతని తప్పించి మైలవరం సీటు దక్కించుకోవాలని జోగి చూస్తున్నారని ప్రచారం ఉంది. ఇప్పుడు […]

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు..వైసీపీ స్కెచ్.!

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో గెలవడానికి అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టి‌డి‌పి గట్టిగానే పోరాడుతున్నాయి. మధ్యలో బి‌జే‌పి సైతం రేసులో ఉంది. ఇక ఎమ్మెల్సీ స్థానాల్లో పట్టు ఉండే కమ్యూనిస్టులు కూడా పోటీపడుతున్నారు. కమ్యూనిస్టుల అనుబంధ సంఘంగా ఉన్న పి‌డి‌ఎఫ్ సైతం గట్టి పోటీ ఇస్తుంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. అయితే […]

పెద్దాపురం-రామచంద్రాపురం వైసీపీ అభ్యర్ధులు ఫిక్స్..గెలుపు డౌట్?

ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో..ఏపీలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులని ఫిక్స్ చేసే పనిలో ఉన్నాయి. గతంలో మాదిరిగా ఎన్నికల సమయం ముందు అభ్యర్ధులని ఫిక్స్ చేయకుండా..ఇప్పటినుంచే అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. అటు టి‌డి‌పి, ఇటు వైసీపీ అదే పనిచేస్తూ వస్తుంది. ఇప్పటికే టి‌డి‌పి అధినేత చంద్రబాబు పలు సీట్లు ఫిక్స్ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్..అక్కడ కూడా అభ్యర్ధులని ప్రకటిస్తూ వస్తున్నారు. ఇటు జగన్ సైతం కొన్ని స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు […]

 కోనసీమలో వైసీపీ గ్రాఫ్ డౌన్..ఆ రెండు కలిస్తే కష్టమే.!

గత ఎన్నికల్లో వైసీపీ నాలుగు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో స్వీప్ చేసింది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఎక్కువగా ఉంది..అందుకే స్వీప్ చేసేసింది..మరి ఈ సారి అదే పరిస్తితి ఉంటుందా? అంటే చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తుంది..అటు టి‌డి‌పి బలపడుతుంది. అదే సమయంలో జనసేనతో కలిస్తే వైసీపీకి రిస్క్ ఎక్కువ. ఇంకా చెప్పాలంటే టి‌డి‌పి-జనసేన గాని కలిస్తే కొన్ని కొత్త […]

వైసీపీకి పవన్ మద్ధతు…ఆ తర్వాత తేలుస్తారా?

విశాఖ వేదికగా ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడులని ఆకర్షించడమే లక్ష్యంగా సదస్సు జరగనుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్ధతు ప్రకటించారు.  దేశ విదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడి దారులందరికీ.. జనసేన స్వాగతం పలుకుతోందని.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రానికి మంచి భవిష్యత్తు.. మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడం తోపాటు.. ఇన్వెస్టర్లు […]

జ‌గ‌న్ కొత్త ప్లాన్‌తో చంద్ర‌బాబు వాష్ అవుట్‌…!

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రోసారి బీసీ జ‌పం చేశారు. మంత్రివ‌ర్గంలోనూ.. త‌ర్వాత‌.. స్థానిక సంస్థ‌ల్లోనూ.. ఆయ‌న బీసీల‌కు పెద్ద ఎత్తున అవ‌కాశాలు క‌ల్పించారు. మంత్రివ‌ర్గంలో మ‌హిళ‌ల‌కు కూడా స్థానం ఇచ్చారు.ఇక‌, జ‌న‌ర‌ల్ స్థానాల్లోనూ.. బీసీల‌కు అవ‌కాశం ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు బీసీల‌కు అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు మ‌రోసారి జ‌గ‌న్ బీసీ జ‌పం చేశారు. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో.. బీసీల‌కు ఎక్కువ‌గా సీట్లు కేటాయించారు. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాల‌కు […]