బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్.. దేశానికే గర్వ కారణం.. చిరంజీవి కామెంట్స్ వైరల్..!!

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంలోనే రిషి సునాక్‌కు శుభాకాంక్షలు చెప్తున్నారు. రిషి సునాక్‌ ప్రైమ్ మినిస్టర్ అవటం పట్ల తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి చరిత్ర సృష్టించాడు. భారతదేశంలో ప్రజలు అంత‌ దీపావళి జరుపుకుంటున్న వేళ బ్రిటిష్ దేశానికి రిషి ఏకగ్రీవంగా ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు. అలాంటి పండగ వేల రిషి బ్రిటన్ కి ప్రధాని అవటం […]

త్వరలో విదేశాలకు వెళ్లనున్న ప్రభాస్.. కారణం అదేనా..?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో గా పేరుపొందాడు ప్రభాస్.ఇక ఈయన బాహుబలి సినిమా తో ఓవర్నైట్ కి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యాం సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక అదే తంతు లోని మరొక సినిమా సలార్ కూడా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ ఓం దర్శకత్వంలో మరొక సినిమాని తెరకెక్కిస్తున్నాడు.. ఆ సినిమానే ఆదిపురుష్. ఈ సినిమాని అన్ని భాషలలో తెరకెక్కించనున్నారు. ఈ […]

రహస్యంగా వివాహం చేసుకున్న బ్రిటన్ ప్రధాని..?

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మరోసారి ఇంటివాడు అయ్యాడు. శనివారం వెస్ట్‌ మినిస్టర్‌ కేథడ్రల్‌లో క్యారీ సైమండ్స్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు బ్రిటన్ పత్రికలు తెలిపాయి. ఇది బోరిస్‌ జాన్సన్‌ కి మూడో వివాహం. 2020 ఫిబ్రవరి నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు జాన్సన్‌, సైమండ్స్‌ తెలిపారు. బ్రిటన్‌ ప్రధానికి 56 ఏళ్ల వయస్సు ఇంకా క్యారీ సైమండ్స్‌కు 33 సంవత్సరాలు. వీళ్లిద్దరికీ ఏడాది వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. 2019 సంవత్సరంలో జాన్సన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుండి […]

ఫ్యాన్స్ తో పవన్ ఫేస్ టు ఫేస్

తెలుగు రాష్ట్రాలలోనే కాదు .. విదేశాల్లోను మెగా బ్రదర్ పవన్ కల్యాణ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడి అభిమానులు ఆయన్ను తరచూ ఆహ్వానిస్తూ ముఖాముఖి మాట్లాడాలని ఉత్సాహపడతారు. ఇలాంటి ఇన్విటేషన్ మేరకు పవన్ త్వరలోనే లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణం జులై 9న ఉంటుందని సమాచారం. ‘యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ తెలుగు అసోసియేషన్’ (యుక్తా) వారి ఆధ్వర్యంలో జరగనున్న ‘జయతే కూచిపూడి’ కార్యక్రమం ముగింపోత్సవానికి పవన్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. జయతే కూచిపూడి’ […]

బ్రెగ్జిట్ బాంబ్ -మొదటి వికెట్ పడింది!!

యురోపియ‌న్ యూనియ‌న్‌తో 43 ఏళ్ల బంధాన్ని తెంచుకోబోతోంది యునైటెడ్ కింగ్‌డ‌మ్‌. చారిత్రక రెఫ‌రెండ‌మ్‌లో బ్రిట‌న్ ప్రజ‌లు విడిపోవ‌డానికే ప‌ట్టం క‌ట్టారు. 51.9 శాతం మంది ఈయూని వీడాల‌ని ఓటేయ‌గా, 48.1 శాతం మంది క‌లిసుండ‌టానికి మ‌ద్దతు తెలిపారు. మొత్తంగా విడిపోవాలని కోటి 74 లక్షల 10 వేల 742 మంది ఓటేయగా, కలిసుండాలని కోటి 61 లక్షల 41 వేల 241 మంది కోరుకున్నారు. లండన్, స్కాట్లాండ్ క‌లిసుండాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌గా, వేల్స్‌తోపాటు ఇత‌ర ఇంగ్లిష్ షైర్స్ బ్రెగ్జిట్‌కే […]