కేసీఆర్ వ్యూహానికి గుత్తా బ‌ల‌వుతున్నారా?

కొంద‌రి వ్యూహాలు మ‌రికొంద‌రికి శాపంగా ప‌రిణ‌మిస్తుంటాయి. అయినా ఏం చేస్తారు? టైం బ్యాడ్ అనుకుని సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు తెలంగాణ‌లో రాజ‌కీయ చైత‌న్యం ఉన్న న‌ల్ల‌గొండ జిల్లా కు చెందిన కాంగ్రెస్ మాజీ నేత‌, ప్ర‌స్తుతం టీఆర్ ఎస్ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప‌రిస్థితి కూడా ఇలానే ఉంద‌ట‌. రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ అనిశ్చితి నేప‌థ్యంలో టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు త‌ట్టిన వ్యూహానికి గుత్తా బ‌లైపోతున్నార‌ట‌. ఇప్పుడు ఈ విష‌యంలో స్టేట్ […]

ఈ డ‌బుల్ గేమ్ తో పంచ్ పడేది ఎవరికి!

రాజ‌కీయాల‌న్నాక కూసింత లౌక్యం మంచిదే, కానీ అది ముదిరితేనే ప్ర‌మాదం. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు బీజేపీ గురించే అంటున్నారు తెలంగాణ‌లోని రాజ‌కీయ పండితులు. త‌మ‌కు తామే మేధావుల‌మ‌ని, త‌మ‌ను మించిన వారు లేనేలేర‌ని, పాల‌నా ద‌క్ష‌త మాకే ఉంద‌ని ఇటీవ‌ల కాలంలో ఆగ‌కుండా అంద‌కుండా డ‌ప్పు బ‌జాయిస్తున్న బీజేపీ నేతలు, తెలంగాణ‌లో అనుస‌రిస్తున్న వైఖ‌రిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ నేత‌లు తెలంగాణ‌కు వ‌చ్చినా ఇక్క‌డి టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ ఢిల్లీ […]

కేసీఆర్‌కి కోప‌మొచ్చింది.. ముగ్గురు మంత్రుల‌పై ఫైర్‌!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప‌ట్ట‌లేని ఆగ్ర‌హం వ‌చ్చింద‌ని టీఆర్ ఎస్ భ‌వ‌న్ కోడైకూస్తోంది! ఆ ఆగ్ర‌హం కూడా ఏదో అధికారుల మీదో.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌మీదో కాద‌ట‌. ఏకంగా త‌న కేబినెట్‌లోని కీల‌క శాఖ‌లు చూస్తున్న మంత్రుల పైనేన‌ట‌. ముఖ్యంగా ఇటీవ‌ల జ‌రిగిన సంఘ‌ట‌నల నేప‌థ్యంలో ఓ ముగ్గురు మంత్రుల‌పై గులాబీ ద‌ళ‌ప‌తి సీరియ‌స్ అయ్యార‌ని, `తిని కూర్చుంటే ఎలా` అని ఖ‌సురు కున్నార‌ని కూడా తెలుస్తోంది. దీంతో ఆ ముగ్గురు తీవ్రంగా హ‌ర్ట్ అయ్యార‌ని అంటున్నారు నేత‌లు. […]

టీఆర్ఎస్ ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే మ‌ధ్య‌లో లేడీ

తెలంగాణ‌లో కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన ఖ‌మ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే మ‌ధ్య జ‌రుగుతోన్న పోరులో పార్టీ కార్య‌క‌ర్త‌లు న‌లిగిపోతున్నారు. అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఇద్ద‌రూ త‌మ పంతం నెగ్గించుకునేందుకు ఎత్తుకు, పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఖ‌మ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బాణోతు మ‌ద‌న్‌లాల్‌, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇద్ద‌రూ వైసీపీ నుంచి గెలిచారు. వైసీపీలో ఉన్న‌ప్పుడు, గ‌త ఎన్నిక‌ల్లోను వీరిద్ద‌రి మ‌ధ్య ఎంతో స‌ఖ్య‌త ఉండేది. అయితే వీరు తెలంగాణలో […]

తెలంగాణ‌లో నంద్యాల త‌ర‌హా ఉప ఎన్నిక‌

త్వరలోనే తెలంగాణలోనూ నంద్యాల లాంటి పోరు తప్పేలా లేదు. ఉప ఎన్నికల స్పెషలిస్ట్‌ పార్టీగా గుర్తింపు పొందిన గులాబీ పార్టీ… త‌న స‌త్తా చాటేందుకు మరోసారి అదే దారి ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. కేసీఆర్ సీఎం అయ్యాక ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ఎంపీ స్థానాల‌కు, రెండు ఎమ్మెల్యే స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూడా టీఆర్ఎస్ వార్ వ‌న్‌సైడ్ చేసేసింది. ఇక పాలేరు, ఖేడ్ అసెంబ్లీ స్థానాల‌తో […]

నేత‌ల వేట‌లో కేసీఆర్‌… కొత్త ఆప‌రేష‌న్ స్టార్ట్‌..!

తెలంగాణ సీఎం, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు నేత‌ల వేట‌లో ప‌డ్డారు. 2019లో ఎట్టి ప‌రిస్థితిలోనూ రాష్ట్రంలో కారును ఓ రేంజ్‌లో దూసుకుపోయేలా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న గులాబీ ద‌ళం అధినేత ఆదిశ‌గా ఇప్పుడు ఆప‌రేష‌న్ స్టార్ట్ చేశారు. వాస్త‌వానికి రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేల్లో 90 మంది ఇప్ప‌టికే ఉన్నా.. వీరిలో కొంద‌రు బ‌ల‌హీనుల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ట్టుకుని విజ‌యం సాధించ‌లేర‌ని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఆయ‌న గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఇలాంటి వారు […]

కేసీఆర్ కొత్త సినిమా టైటిల్‌: అంతా నా ఇష్టం

తాను ప‌ట్టిన కుందేలుకి మూడే కాళ్లు అంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌! ఎవ‌రు విమ‌ర్శించినా.. ఎవ‌రు ఆయ‌న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్నా.. విప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నా.. తాను మాత్రం సైలెంట్‌గా ప‌ని తాను చేసుకు పోతున్నారు. నూత‌న సెక్ర‌టేరియ‌న్ నిర్మాణానికి వ‌డివ‌డిగా అడుగులు ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే త‌న‌కంటూ స‌రికొత్త సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మించేసుకున్న ఆయ‌న‌.. ఇప్పుడు త‌న `వాస్తు`కు అనుగుణంగా సెక్ర‌టేరియ‌ట్ ను నిర్మించేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది తెలంగాణ‌లో పెద్ద దుమారంగా మారింది. వాస్తు దోషం సాకుగా […]

కేసీఆర్‌, క‌విత‌ మాయ‌లో.. ప‌ద‌వులు పోగొట్టుకున్న మంత్రులు 

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్, ఆయ‌న త‌న‌య నిజామాబాద్ ఎంపీ కల్వ‌కుంట్ల క‌విత‌ల‌పై ఓ ఇద్ద‌రు కేంద్ర మంత్రుల‌కు చెందిన అనుచ‌రులు తెగ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ తండ్రీ కూతుళ్ల కారణంగా మంత్రులు ప‌ద‌వులు పోగొట్టుకున్నార‌ని ఆరోపిస్తున్నారు. వీరి ధ‌న దాహానికి, వ్యూహ ప్ర‌తివ్యూహాల‌కు ఆ మంత్రులు బ‌ల‌య్యార‌ని అంటున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ‌లో రాజ‌కీయం స‌ర‌వ‌త్త‌రంగా మారింది. ప్ర‌తి ఒక్క‌రూ ఈ విష‌యంపైనే చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఆ విష‌యం ఏంటో మ‌నంకూడా […]

కేసీఆర్ ఫ్యామిలీ మ‌రో వార‌సుడు… ఆ నియోజ‌క‌వ‌ర్గం క‌న్‌ఫార్మ్‌

టీఆర్ఎస్‌లో కేసీఆర్ కుటుంబ పెత్త‌నం ఎక్కువైంద‌న్న విమ‌ర్శ‌లు విప‌క్షాల నుంచి పెద్ద ఎత్తునే ఉన్నాయి. కేసీఆర్ సీఎంగా ఉంటే ఆయ‌న కుమార్తె క‌విత నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ఇక ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ మంత్రిగా ఉంటే, మేన‌ళ్లుడు హ‌రీష్‌రావు సైతం మంత్రిగా ఉన్నారు. కేసీఆర్ స‌మీప బంధువు బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ క‌రీంన‌గ‌ర్ ఎంపీగా ఉన్నారు. ఇలా తెలంగాణ ప్ర‌భుత్వంలో వీళ్ల‌దే పెత్త‌నం. ఇక వీళ్ల‌కు తోడు ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి మ‌రో వార‌సుడు పొలిటిక‌ల్ ఎంట్రీ […]