సమైక్యాంధ్ర ఏపీ, తెలంగాణగా విడిపోయినప్పటి నుంచి రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య వ్యవహారం ఉప్పునిప్పుగా నడుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో విపక్షాల సంగతి ఎలా ఉన్నా సీఎంలు చంద్రబాబు, కేసీఆర్, అధికార పార్టీలు అయిన టీడీపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య కూల్వాటర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోందన్నది వాస్తవం. కేసీఆర్, చంద్రబాబు ఒకరిపై మరొకరు ఎన్నోసార్లు విమర్శలు చేసుకున్నారు. వీరు ముఖాముఖీ ఎదరు పడేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. ఇదిలా ఉంటే ఓ తెలంగాణ మంత్రి ఏపీ […]
Tag: TRS
టీఆర్ఎస్లో ముగ్గురు మంత్రులు వర్సెస్ ముగ్గురు ఎంపీలు
రాజకీయ పార్టీ అన్నాక ప్రజాప్రతినిధులు నాయకుల మధ్య ఆధిపత్య పోరు, ఎత్తులు పై ఎత్తులు కామన్. అధికార పార్టీ అయితే అధికారం చేతిలో ఉంటుంది కాబట్టి ఇవి కాస్త ఎక్కువే ఉంటాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్లో ఇప్పుడు ఇలాంటి ఆధిపత్య పోరే నడుస్తోంది. మంత్రులు వర్సెస్ ఎంపీల మధ్య జరుగుతోన్న ఈ కోల్డ్వార్ మూడు జిల్లాల్లో ముగ్గురు మంత్రులు వర్సెస్ ముగ్గురు ఎంపీల మధ్య జరుగుతోంది. పాలమూరు జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాపై ఆధిపత్యం చెలాయిస్తుండడం […]
కేటీఆర్పై విపక్షాల దాడికి సబ్జెక్ట్ రెడీ!
తెలంగాణలోని విపక్షాలకు మంచి సబ్జెక్ట్ దొరికింది. ఇప్పటి వరకు కేసీఆర్నే టార్గెట్ చేస్తూ వచ్చిన విపక్షాలకు ప్రస్తుతం కేటీఆర్ కూడా అడ్డంగా దొరికిపోయాడు. దీనికి హైదరాబాదే సాక్ష్యం! నిజానికి భాగ్యనగరం అన్న పేరే కానీ.. ఇక్కడంతా అభాగ్యమే రాజ్యమేలుతోంది. చిన్నపాటి వర్షానికే సెక్రటేరియట్ సహా నగరానికి నడిబొడ్డున ఉన్న అమీర్ పేట సైతం మోకాలు లోతు నీళ్లలో పైకితేలుతూ ఉంటుంది. అలాంటి దుస్తితి వల్ల ఇక్కడి ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్తితి అయితే […]
టీటీడీపీ నేతలు చేసేది ఏమిలేక స్క్రిప్టుని చెత్త బుట్టలో పడేశారా!
ఎవడు కొడితే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడేరా.. పండు గాడు! ఇది ఓ మూవీలో మహేష్ బాబు డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగ్ను నిజం చేసి చూపించారు తెలంగాణ సీఎం కేసీఆర్. నిత్యం ఏదో ఒక విషయంపై కేసీఆర్ పై దుమ్మెత్తి పోస్తున్న తెలంగాణ టీడీపీ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశారు కేసీఆర్! ఇంతకీ ఏం జరిగిందంటే.. తెలంగాణలో భారీ భూ కబ్జా ఒకటి తెరమీ దకి వచ్చింది. ఇప్పటి వరకు అనేక […]
భువనగిరి ఎమ్మెల్యే సెంట్రిక్గా పాలిటిక్స్ జరుగుతున్నాయా?!
అవును! టీఆర్ ఎస్కు పెట్టని కోట భువనగిరిలో కేసీఆర్కు అత్యంత ఆప్తుడు, స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సెంట్రిక్గా ఇప్పుడు పొలిటికల్ సీన్ రగులుతోంది! జిల్లా మొత్తంమీద ఇప్పుడు శేఖర్ గురించే ప్రతి ఒక్క నాయకుడూ మాట్లాడుకుంటున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. నయీం నుంచి ఇతనికి ప్రాణ గండం ఉండడమే! అయితే, నయీం హతమై కూడా పదినెలలు గడిచిపోయాయి కదా? అని అందరిలోనూ డౌట్ ఉంది. కానీ, నయీం అనుచరులు ఇంకా బతికే ఉన్నారుకదా? అందుకే […]
కెసిఆర్ ఆఫర్ ఓకే ముహూర్తం కోసం వెయిటింగ్
తెలంగాణలోని పాత నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ సంచలనాలకు మారుపేరు. కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా ఉంటే, ఆయన సోదరుడు రాజ్గోపాల్రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. దూకుడు రాజకీయాలను, సంచలన వ్యాఖ్యలకు మారు పేరు అయిన వీరిపై రాజకీయంగా మరో సంచలన రూమర్ హల్చల్ చేస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ గతంలోనే పీసీసీ చీఫ్ పదవి తమదే అన్నారు. ఉత్తమ్ వీక్ ప్రెసిడెంట్ పార్టీ ఎలా నడుపుతారని ప్రశ్నించారు.. ప్రతిష్టాత్మకంగా జరిగిన నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో […]
తెలంగాణపై కొత్త కండీషన్లు షురూ చేసిన అమిత్ షా
దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ, ఏపీలో ఎలాగైనా పాగా వేయాలని పక్కా పథకంలో ఉన్నారు కమల నాథులు. ఇప్పటికే ఏపీలో చంద్రబాబుకు మద్దతు పలుకుతూ.. ఇద్దరూ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇక, తెలంగాణలోనే పరిస్థితి అర్ధం కావడం లేదు. ఏపీ కన్నా తెలంగాణలో ఒకింత బలం ఎక్కువగా ఉన్నప్పటికీ.. అధికారానికి మాత్రం చేరువ కాలేదు. ఈ క్రమంలోనే 2019లో ఎలాగైనా సరే తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ నేతలు పట్టుపై ఉన్నారు. దీనికిగాను అధికారంలో ఉన్న టీఆర్ […]
తీవ్ర అసంతృప్తితో వరంగల్ తూర్పు రాజకీయం
వరంగల్ తూర్పు నియోజకవర్గ టీఆర్ఎస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీఆర్ఎస్లో సరైన ప్రాధాన్యం లేదని బావిస్తోన్న ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్లోకి వెళతారని వార్తలు వస్తుండగా నియోజకవర్గంలోను సురేఖ దంపతులపై అధికార పార్టీలోనే అసంతృప్తి భగ్గుమంటోంది. నియోజకవర్గంలో చాలా మంది కార్పొరేటర్లు సురేఖ భర్త మురళీ తీరుపై లోలోన రగిలిపోతున్నారు. మురళీకి తెలియకుండా ఎవరది అయినా కార్పొరేటర్ పేరు పేపర్లో వచ్చినా అంతే సంగతులట. కొండా మురళికి తెలియకుండా మీటింగ్లు పెట్టడానికి కూడా వీల్లేదని ఆదేశాలు […]
గ్రూప్ -2 పరీక్షల్లో నిజామాబాద్ హవా…. ఎంపీ కవితపై లుకలుకలు
తెలంగాణ గ్రూప్-ఈ పరీక్షల్లో నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఇంటర్వ్యూలకు ఎంపిక కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పరీక్షరాసిన అభ్యర్థులు ఇప్పటికే పలు ఆందోళనలు వ్యక్తం చేస్తుండగా తాజాగా ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి కూడా ఇదే విమర్శలు వస్తున్నాయి. గ్రూప్-2 పరీక్షల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థులే ఎక్కువుగా ఎంపిక కావడంపై తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉన్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో […]