బాల‌య్య‌పైనే ఆశ‌లు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్‌!

`మిర్చిలాంటి కుర్రాడు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప్రగ్యా జైస్వాల్.. ఆ వెంట‌నే స్టార్ డైరెక్ట‌ర్ క్రిష్ తెర‌కెక్కించిన `కంచె` సినిమాతో ఆవ‌కాశం ద‌క్కించుకుంది. ఈ చిత్రం మంచి హిట్ అయింది. దీంతో ఈ సినిమా త‌ర్వాత ప్ర‌గ్యా స్టార్ హీరోయిన్‌గా మారిపోతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, ఈ బ్యూటీకి కంచె చిత్రం త‌ర్వాత స‌రైన హిట్టే ల‌భించ‌లేదు. ఇక కెరీర్‌ క్లోజ్ అవుతుంది అనుకున్న స‌మ‌యంలో.. ఈ బ్యూటీకి బాల‌య్య‌-బోయ‌పాటి కాంబోలో తెర‌కెక్కుతున్న అఖండ‌ […]

వైర‌ల్ వీడియో: అందాల రాక్ష‌సికి ఈ టాలెంట్ కూడా ఉందా?

లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అందాల రాక్షసి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. మొద‌టి సినిమాతోనే యూత్‌ను తెగ ఆక‌ట్టుకుంది. ఈ చిత్రం త‌ర్వాత వ‌రుస బెట్టి సినిమాలు చేసిన లావ‌ణ్య‌.. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ చిత్రాల్లోనూ న‌టించింది. ఈ మ‌ధ్య ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరించింది ఈ బ్యాటీ. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా […]

మంచు విష్ణుకు త‌ల‌నొప్పిగా మారిన ఐపీఎల్‌..కార‌ణం అదేన‌ట‌!

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 ఇటీవ‌లె మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి జ‌ట్టు టైటిల్ గెలుచుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తూ.. ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్నారు. అయితే అంద‌రూ ఇష్ట‌ప‌డే ఐపీఎల్‌.. టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు మాత్రం పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌ట‌. అందుకు ఆయ‌న కూతుళ్లు అరియానా, వివియానానే కార‌ణమ‌ట‌. అరియానా ధోనీ ఫ్యాన్ అయితే, వివియానాకు విరాట్ ఫ్యాన్ అట‌. దీంతో ధోనీ, విరాట్‌ కెప్టెన్ల […]

ఆ హిట్ సినిమాకు సీక్వెల్ చేయ‌బోతున్న ర‌వితేజ‌?

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, అనిల్ రావిపూడి కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `రాజా ది గ్రేట్`. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రంలో ర‌వితేజ అంధుడిగా న‌టించారు. 2017లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేసేందుకు అనిల్ రావిపూడి స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం `ఎఫ్ 2` సినిమాకి సీక్వెల్‌గా ఎఫ్ 3 చేస్తున్న అనిల్ రావిపూడి.. రీసెంట్ గా రవితేజను కలిసి […]

వామ్మో..`అఖండ‌` కోసం అన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారా?

నంద‌మూరి బాల‌కృష్ణ.. బోయ‌పాటి శ్రీ‌నుతో ముచ్చ‌ట‌గా మూడోసారి చేస్తున్న చిత్రం `అఖండ‌`. ఈ చిత్రంతో బాలకృష్ణకి జంటగా ప్ర‌గ్యా జైస్వాల్‌ నటిస్తుండ‌గా.. శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె విడుద‌లైన టీజ‌ర్ ఈ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచేసింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి భారీగానే ఖ‌ర్చు పెడుతున్నార‌ట నిర్మాత‌. దీంతో ఈ […]

రష్మిక టాటూ వెన‌క అస‌లు సీక్రెట్స్ ఏంటో తెలుసా?

`ఛ‌లో` సిసిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక మంద‌న్నా త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్ మ‌రియు హిందీ భాష‌ల్లో వ‌రుస ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. రష్మిక మందాన్న చేతికి ఇర్రిప్లేసబుల్ అనే టాటూ ఉంటుంది. ఆ టాటూ అర్థం ఏంటో గ‌తంలో ప‌లు సార్లు వివ‌రించింది. అయితే తాజాగా రష్మిక తన ఇన్ స్టాగ్రాంలో లైవ్‌లోకి వచ్చారు. తన ఫాలోవర్లు అడిగిన అన్ని […]

సురేఖావాణి రచ్చ..ఆయ‌న ఫొటో ముందు కూతురుతో అలా..?

న‌టి సురేఖా వాణి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న‌దైన అందం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కులు బాగా ద‌గ్గరైన సురేఖా వాణి.. ఈ మ‌ధ్య సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్‌ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటున్నారు. కూతురు సుప్రీతతో కలిసి మోడ్రన్‌గా, హాట్‌గా కనిపిస్తూ హీరోయిన్ల కంటే తక్కువేవీ కాదని నిరూపించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు సురేఖ వాణి 40వ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా గ‌త రాత్రి బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో […]

ఆ సూప‌ర్‌ హిట్ సినిమా రీమేక్‌లో చిరు-నాగ్‌..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?

మెగా స్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున.. వీరిద్ద‌రినీ ఒకే స్క్రీన్‌పై చూడాల‌ని మెగా మ‌రియు అక్కినేని అభిమానులు ఎప్ప‌టి నుంచో క‌ల‌లు కంటున్నారు. అయితే ఆ క‌ల‌లు త్వ‌ర‌లోనే నెర‌వేర‌బోతున్నాట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరోలు మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం విక్రమ్ వేద. 2017 లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. రూ.100 కోట్లకు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం […]

బుల్లెట్‌పై ఎన్టీఆర్ హీరోయిన్ షికార్లు..వీడియో వైర‌ల్‌!

మ‌మ‌తా మోహ‌న్ దాస్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన య‌మ‌దొంగ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ మ‌మ‌తా.. చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లో కూడా న‌టించిన మ‌మ‌తా.. అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా సినిమాల‌కు దూర‌మైంది. అయితే దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత లాల్‌బాగ్ అనే చిత్రంతో మ‌ళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతోంది ఈ బ్యూటీ. ఈ చిత్రాన్ని తెలుగు, […]