రాష్ట్రంలో టీడీపీ కంచుకోటలని వైసీపీ గట్టిగా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లోనే కొన్ని కోటలని కూల్చింది..ఈ సారి ఎన్నికల్లో మరికొన్ని కోటలని కూల్చాలని జగన్ టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ స్ట్రాంగ్గా ఉన్న పర్చూరు స్థానాన్ని టార్గెట్ చేశారు. ఇక్కడ టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఉన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా సరే..ప్రజల్లోనే ఉంటూ, తన ఇమేజ్ని పెంచుకుంటూ వెళుతున్నారు. పార్టీ బలంతో పాటు ఇక్కడ తన సొంత బలం కూడా ఉండటం […]
Tag: TDP
విశాఖ నార్త్ బరిలో కేకే ఫిక్స్..!
రాష్ట్రంలో ఎన్నికల సీజన్ మొదలైపోయింది…ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే..ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేనలు..ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ-టీడీపీలు ఓ వైపు పదునైన వ్యూహాలతో ముందుకెళుతూనే, మరో వైపు నెక్స్ట్ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్ధులని పెట్టడమే లక్ష్యంగా వెళుతున్నారు. ఇటు జగన్, అటు చంద్రబాబు..అసెంబ్లీ స్థానాల్లోని నేతలతో మీటింగులు పెట్టి, దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా జగన్..విశాఖ నార్త్ నియోజకవర్గం నేతలతో సమావేశమయ్యారు. 175కి 175 సీట్లు గెలిచి తీరాలని,మరో 30 ఏళ్ళు […]
బాబు రాకతో కర్నూలులో సైకిల్ రాత మారేనా?
టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించడానికి సిద్ధమయ్యారు. మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించి..అక్కడ పార్టీ పరిస్తితులని మెరుగు చేయాలని చూస్తున్నారు. వాస్తవానికి కర్నూలులో వైసీపీదే లీడింగ్. జిల్లాలోని 14 సీట్లు వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో జిల్లాలో వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలని బాబు చూస్తున్నారు. ఈ సారి కనీసం 5 సీట్లు పైనే గెలుచుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లా టూర్ పెట్టుకున్నారు..మొదట పత్తికొండలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ […]
సూపర్ స్టార్ రాజకీయ ప్రస్థానం.!
తెలుగు సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, ఎస్వీ రంగారావులు పిల్లర్లు మాదిరిగా ఉండేవారు. అలాంటి వారు వరుసగా పరమపదించారు. చివరికి కృష్ణ, కృష్ణంరాజులు ఉన్నారు..కానీ ఇప్పుడు వారు కూడా దూరమయ్యారు. కొన్ని నెలల క్రితమే కృష్ణంరాజు మరణించగా, నేడు కృష్ణ మరణించారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులని మెప్పించి, లక్షలాది అభిమానులని సొంతం చేసుకున్న కృష్ణ, రాజకీయ జీవితం కూడా అద్భుతంగానే ఉంటుంది. […]
మైదుకూరులో పుట్టాకు షాక్..డీఎల్ ఎంట్రీ?
ఈ సారి జగన్కు చెక్ పెట్టి ఖచ్చితంగా అధికారం దక్కించుకోవాలనే కసితో చంద్రబాబు పనిచేస్తున్నారు. అందుకే గ్యాప్ లేకుండా కష్టపడుతున్నారు. జగన్ని ఓడించడానికి పవన్తో కలవడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ సారి అన్నీ జిల్లాల్లో మంచి ఫలితాలు రాబట్టాలనే విధంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కూడా పైచేయి సాధించాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది..అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది..దాదాపు సగం నియోజకవర్గాల్లో […]
గుడివాడలో రావి దూకుడు..టీడీపీలోకి వలసలు..!
చాలా రోజుల తర్వాత గుడివాడలో టీడీపీకి కాస్త ఊపు కనిపిస్తోంది.. వరుసగా గెలిచి సత్తా చాటుతున్న కొడాలి నానికి చెక్ పెట్టడం టీడీపీకి సాధ్యం కాదనే విధంగా గుడివాడలో రాజకీయం నడుస్తూ వచ్చింది. పైగా అధికారంలో ఉండటం, మంత్రిగా ఉండటం వల్ల గుడివాడలో కొడాలిని ఆపడం కష్టమనే పరిస్తితి. కానీ గత కొన్ని రోజుల నుంచి గుడివాడలో టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. మొదట ఇక్కడ సీటు విషయంలో ఇబ్బందులు వచ్చాయి. రావికి […]
జనసేనలోకి మాజీ మంత్రి భర్త..ఎంపీగా పోటీ?
ఏపీ రాజకీయ సమీకరణాలు ఊహించని స్థాయిలో మారుతూ ఉన్నాయి..వైసీపీకి ధీటుగా పోరాడుతున్న టీడీపీ..జనసేనతో కలిసి ముందుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అటు పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని అంటున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో చంద్రబాబు-పవన్ భేటీ జరిగింది. ఆ తర్వాత మోదీతో పవన్ భేటీ, నెక్స్ట్ మోదీతో జగన్ భేటీ జరిగింది. దీంతో రాజకీయ సమీకరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్ధం కాకుండా ఉంది. అయితే టీడీపీ-జనసేన పొత్తు దాదాపుగా […]
గోపాలపురంలో సీన్ రివర్స్..మళ్ళీ తమ్ముళ్ళ పోరు..!
ఇంచార్జ్ని మారిస్తే..గోపాలాపురంలో టిడిపి బలోపేతం అవుతుందని,అందరూ కలిసికట్టుగా పంచేసి పార్టీని గెలిపిస్తారని చంద్రబాబు భావించి…యువ నేత మద్దిరాజు వెంకట్రాజుకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుని సైడ్ చేశారు. ఓడిపోయిన తర్వాత ముప్పిడి దూకుడుగా పనిచేస్తే, ఆయన పదవి పోయే పరిస్తితి వచ్చేది కాదు. ఆయన అనుకున్నంత యాక్టివ్ గా పనిచేయకపోవడం, అందరినీ కలుపుకుని వెళ్లలేకపోవడం వల్ల ముప్పిడి ఇంచార్జ్ పదవి పోయింది. ఇక ఎలాగో యువ నేతలకు సీట్లు ఎక్కువ […]
ప్రతి జిల్లాపై జగన్ అదిరిపోయే స్కెచ్ చూశారా.. మామూలుగా లేదుగా…!
మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా వైసీపీ కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు ఇప్పటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న వైసీపీ.. ఎప్పటికప్ప డు.. ప్రధాన ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రెడీ చేసుకుంటోంది. దీనిలో భాగంగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను ఒక యూనిట్గా రాజకీయం చేసింది. సీమ, ఉత్తరాంధ్రలను కూడా అభివృద్ది చేయాలనే అజెండాతో వైసీపీ ముందుకు సాగుతోంది. ఈ క్రమం లోనే ఆయా ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు […]