రాజకీయాలు ఇప్పుడు చాలా మారిపోయాయి..పాలసీ పరంగా విమర్శలు చేసుకోవడం పోయింది..వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మొదలైంది. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు తిట్టడం ఎక్కువైంది. వ్యక్తిగతమైన విమర్శల దాడి టీడీపీ హయాంలోనే మొదలైంది..ఇక వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో పాటు బూతులు తిట్టడం వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదలైంది..అది ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. చంద్రబాబు, పవన్, లోకేష్లని వైసీపీ నేతలు ఏ రేంజ్లో తిట్టారో చెప్పాల్సిన పని లేదు..ఇక వారికి కౌంటరుగా టీడీపీ, జనసేన నేతలు […]
Tag: TDP
1985 తర్వాత కోడుమూరులో పసుపు గాలి..!
రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయనే విషయం తెలిసిందే..అయితే వైసీపీకి 175 స్థానాల్లో బలమైన నాయకత్వం ఉంది..కానీ టీడీపీకి ఆ పరిస్తితి లేదు..కొన్ని స్థానాల్లో టీడీపీ పెద్దగా పోటీ ఇవ్వలేదు..మొదట నుంచి అదే పరిస్తితి..ఆ స్థానాలని టీడీపీ కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు..అంటే అలాంటి చోట్ల పోటీ చేస్తే గెలుపుపై ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా గెలుపుపై ఆశలు లేని స్థానాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కోడుమూరు కూడా ఒకటి. అసలు ఈ నియోజకవర్గం కూడా ఒకటి […]
సిక్కొలులో తమ్ముళ్ళ పోరు..కంచుకోటల్లో దెబ్బ..!
తెలుగుదేశం పార్టీని మొదట నుంచి ఆదరిస్తున్న జిల్లాల్లో శ్రీకాకుళం కూడా ఒకటి. ఎన్టీఆర్పై అభిమానంతో మొదట నుంచి ఈ జిల్లా టీడీపీని ఆదరిస్తూనే ఉంది. అందుకే ఆ జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉంది. అయితే గత ఎన్నికల్లో ఈ కంచుకోటని వైసీపీ బద్దలుగొట్టింది..జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉంటే..8 వైసీపీ గెలుచుకుంది..రెండు టీడీపీ గెలుచుకుంది. ఇక ఈ ఓటమి నుంచి బయటపడటమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. టీడీపీ నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, […]
పొత్తులపై మళ్ళీ ట్విస్ట్..బాబు రూట్ ఎటు?
ఏపీలో పొత్తుల విషయంలో ట్విస్ట్లు కొనసాగుతూనే ఉన్నాయి..అధికారంలో ఉన్న వైసీపీకి చెక్ పెట్టాలంటే ప్రతిపక్ష టీడీపీ పూర్తి బలం సరిపోవడం లేదు..ఇంకా ఆ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. పైగా వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుందని అనుకుంటే..ఆ వ్యతిరేక ఓట్లు టీడీపీకే కాదు..జనసేన వైపు కాస్త వెళుతున్నాయి. దీంతో వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది. అందుకే చంద్రబాబు..పవన్ని కలుపుకుని వెళ్లాలని చూస్తున్నారు. అటు పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని చెబుతూ..టీడీపీతో కలిసేందుకు చూస్తున్నారు. ఎలాగో […]
ఆదోని రేసులో సైకిల్..ఆ నేతతోనే భవిష్యత్.!
కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపిరి వచ్చింది..చంద్రబాబు పర్యటనలకు జనం మద్ధతు పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు..బాబు పర్యటనలకు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా బాబు కర్నూలు జిల్లాలో పర్యటించారు..మొదట పత్తికొండ, ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో పర్యటించగా, జనం పెద్ద ఎత్తున బాబు రోడ్ షోలకు వచ్చారు. అంత జనం వస్తారని టీడీపీ నాయకులే ఊహించి ఉండరు. ఒకవేళ జనాలని తరలించిన సరే..ఆ స్థాయిలో రావడం, గంటల గంటల సమయం వెయిట్ చేయడం అనేది జరగదు. […]
చినరాజప్పపై కమ్మ అస్త్రం..పెద్దాపురంలో సాధ్యమేనా?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీలో ఉండే సీనియర్ నేతల్లో మాజీ హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా ఒకరు. కింది స్థాయి కార్యకర్త నుంచి అంచలంచెలుగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు. ఇదే క్రమంలో 2014లో పెద్దాపురం సీటు దక్కింది..ఆ ఎన్నికల్లో గెలిచిన రాజప్పకు చంద్రబాబు హోమ్ మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఉన్నా, జనసేన దాదాపు 25 వేల ఓట్లు చీల్చిన సరే రాజప్ప 4 వేల ఓట్ల […]
కర్నూలులో సైకిల్కు ఊపు..ఆ స్థానాల్లో వైసీపీకి చెక్..!
వైసీపీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త ఊపు కనిపిస్తోంది..ఈ మూడేళ్లలో వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకత కావచ్చు..ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకపోవడం లాంటి అంశాలు టీడీపీకి కలిసొస్తున్నాయి. జిల్లాలో 14 సీట్లు వైసీపీ చేతుల్లోనే ఉన్న విషయం తెలిసిందే..అయితే వాటిల్లో ఇప్పుడు కొన్ని టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయి. ఇక చంద్రబాబు పర్యటనతో మరింత ఊపు వచ్చింది. వాస్తవానికి కర్నూలులో టీడీపీకి అనుకున్నంత బలం లేదు..దీంతో బాబు పర్యటనకు పెద్ద స్పందన రాదేమో అనే పరిస్తితి..కానీ […]
ఆఖరి ఛాన్స్ అంటున్న బాబు..హామీలు షురూ..!
గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి తన పాలన ఎలా ఉంటుందో చూపిస్తానని జగన్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక జగన్ పాలన ఎలా ఉందో ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఆయన పాలనపై సంతృప్తి వ్యక్తం చేసే వారు ఉన్నారు..అసంతృప్తి వ్యక్తం చేసేవారు ఉన్నారు. కానీ జగన్ మాత్రం తన పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారు. ఇటు చంద్రబాబు ఏమో జగన్ పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరని అనుకుంటున్నారు. ఎవరి వర్షన్ వారికి ఉంది. […]
జగన్ ప్రసంగంపై విమర్శలు.. వైసీపీలోనే హాట్ టాపిక్…!
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు. విశాఖలో ఆయన 10 వేల కోట్ల రూపాయలకు పైగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అయితే. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీకి సంబంధించిన సమస్యలపై సీఎం జగన్ ఆశించిన విధంగా రియాక్ట్ కాలేదని.. పెద్ద ఎత్తున విమ ర్శలు వచ్చాయి. పలు సందర్భాల్లో తెలుగును వద్దని.. ఇంగ్లీష్ ముద్దని చెప్పిన సీఎం జగన్.. అనూహ్యంగా మోడీ పాల్గొన్న సభలో ఇంగ్లీష్లో కాకుండా.. తెలుగులో ప్రసంగించడం ఏంటనే విమర్శలు […]