తెలుగుదేశం పార్టీలో కన్నా లక్ష్మీనారాయణకు కీ రోల్ ఇవ్వనున్నారా? అంటే పార్టీలో చేరితే కన్నాకు ముఖ్యమైన రోల్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది. కీలక నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలని కన్నాకు అప్పగించేలా ఉన్నారు. ఇటీవలే బిజేపికి రాజీనామా చేసిన కన్నా..23వ తేదీన టిడిపిలో చేరడానికి రెడీ అయ్యారు. చంద్రబాబు సమక్షంలో టిడిపి కండువా కప్పుకొనున్నారు. ఇక టిడిపిలో చేరాక కన్నాది ఎలాంటి పాత్ర ఉంటుందనేది కీలకంగా మారింది. ఎందుకంటే గుంటూరులో టిడిపిలో బడా నేతలు చాలామంది […]
Tag: TDP
గన్నవరం రగడ: టీడీపీకి కొత్త నేత?
కృష్ణా జిల్లాలోని గన్నవరం రాజకీయాలు వాడివేడిగా సాగుతున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా టిడిపి నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిన వల్లభనేని వంశీ..చంద్రబాబు, లోకేష్ టార్గెట్ గా ఎలా తిడుతున్నారో తెలిసిందే. అటు టిడిపి నేతలు సైతం వంశీకి కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా గన్నవరంకు చెందిన స్థానిక టిడిపి నేత..వంశీని విమర్శించారని చెప్పి..వంశీ అనుచరులు..టిడిపి నేత ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి వంశీ అనుచరులపై కేసు నమోదు చేయడానికి వెళ్ళిన […]
కన్నా సీటుపై కన్ఫ్యూజన్..ఆ మూడిటిల్లో టీడీపీకి ప్లస్సే!
సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఇంతకాలం బిజేపిలో పనిచేసిన ఆయన..ఏపీ బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజుతో విభేదాలు నేపథ్యంలో కన్నా బిజేపిని వీడారు. అయితే కన్నా..టిడిపి లేదా జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ జనసేన ఎలాగో బిజేపితో పొత్తులో ఉంది. దీని వల్ల జనసేనలో చేరడం కరెక్ట్ కాదని ఆయన అనుచరులు సూచించారు. అలాగే టిడిపిలో చేరాలని చెప్పారు. పైగా గుంటూరులో టిడిపి బలంగా ఉంది. ఈ నేపథ్యంలో కన్నా […]
ఆనం ఫ్యామిలీ ఎఫెక్ట్..ఆ సీట్లు టీడీపీకి దక్కేనా?
ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాల కాలం నుంచి ఆనం ఫ్యామిలీ నెల్లూరు రాజకీయాలని శాసిస్తోంది. మొదట టిడిపిలో ఆ తర్వాత కాంగ్రెస్ లో మళ్ళీ టిడిపిలోకి, ఇప్పుడు వైసీపీలో ఉంది. కానీ వైసీపీకి దూరమవుతున్న విషయం తెల్సిందే. ఆనం ఫ్యామిలీలో సీనియర్ గా ఉన్న ఆనం రామ్ నారాయణ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వైసీపీకి దూరమైన […]
జగన్ కొత్త ప్లాన్తో చంద్రబాబు వాష్ అవుట్…!
ఏపీ సీఎం జగన్ మరోసారి బీసీ జపం చేశారు. మంత్రివర్గంలోనూ.. తర్వాత.. స్థానిక సంస్థల్లోనూ.. ఆయన బీసీలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించారు. మంత్రివర్గంలో మహిళలకు కూడా స్థానం ఇచ్చారు.ఇక, జనరల్ స్థానాల్లోనూ.. బీసీలకు అవకాశం ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఇప్పటి వరకు బీసీలకు అవకాశం ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి జగన్ బీసీ జపం చేశారు. త్వరలోనే జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. బీసీలకు ఎక్కువగా సీట్లు కేటాయించారు. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలకు […]
గన్నవరం రచ్చ..వంశీ టార్గెట్ అదేనా..టీడీపీ హైలైట్!
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ టార్గెట్ గా వైసీపీ దాడులు చేసింది..గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని స్థానిక టిడిపి నేత విమర్శించారని చెప్పి..వంశీ అనుచరులు టిడిపి నేత ఇంటిపై, టిడిపి ఆఫీసుపై దాడికి దిగారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నకు ఎమ్మెల్యే అనుచరుడొకరు ఫోన్ చేసి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత చిన్న ఇంటికెళ్ళి వంశీ అనుచరులు దాడి చేశారు. ఇక దీనిపై ఫిర్యాదు చేసేందుకు టిడిపి శ్రేణులు పోలీసు స్టేషన్కు వెళ్ళాయి. […]
చింతలపూడి సీటు రేసులో యువనేత..ఫిక్స్?
తెలుగుదేశం పార్టీకి ఇంచార్జ్ లేని సీట్లలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి కూడా ఒకటి. ఈ సీటులో ఇంచార్జ్ లేరు. గత ఎన్నికల్లో టిడిపి తరుపున కర్రా రాజారావు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అనారోగ్యంతో చనిపోవడంతో..చింతలపూడి సీటు ఖాళీగా ఉంది. కానీ ఈ సీటు దక్కించుకోవడం కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత..మొదట నుంచి చింతలపూడి సీటుపై ఆశలు పెట్టుకుని ఉన్నారు. అటు మరో నలుగురు […]
టీడీపీలోకి కన్నా..జనసేనలో అదే అడ్డంకి..సీటుపై క్లారిటీ!
ఎట్టకేలకు సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 23న ఆయన టిడిపిలో చేరతారని తెలిసింది. అయితే దశాబ్దాల పాటు ఆయన కాంగ్రెస్ లో పనిచేశారు. అయిదుసార్లు పెదకూరపాడు ఎమ్మెల్యేగా, ఒకసారి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ లో మంత్రిగా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడంతో ఆయన వైసీపీలోకి వెళ్లాలని చూశారు. కానీ బిజేపి పెద్దలు కన్నాని వైసీపీలోకి వెళ్లనివ్వకుండా బిజేపిలోకి లాగారు. అలాగే […]
తారకరత్న మరణం నేర్పుతున్న లెస్సన్ ఇదేనా..!
టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. పేరు తెచ్చుకోవాలని భావిం చిన యువ నటుడు.. నందమూరి కుటుంబ వారసుడు తారకరత్న.. హఠాన్మరణం చెందారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. అప్పటి వరకు బాగానే ఉన్న ఆయన జనవరి 27న యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో భారీగా తరలి వచ్చిన అభిమానుల తాకిడితో ఆయన ఒత్తిడికి గురై.. గుండెపోటు సంభవించింది. ఈ పరిణామాలతో తారకరత్న అశువులు […]