సడన్గా ఏపీలో సంక్రాంతి సెలవులు పొడిగించడానికి కారణం ఇదే.. జగన్ స్కెచ్ అదిరిపోలా..!

మనకు తెలిసిందే.. సంక్రాంతి సెలవలను ఏపీ ప్రభుత్వం పొడిగించింది.  జనవరి 21 ఆదివారంతో కలిపి మొత్తం మూడు రోజులు సెలవులు పొడిగించినట్లు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో జనవరి 18న తెచ్చుకోవాల్సిన పాఠశాలలు జనవరి 22 న తిరిగి తెరుచుకోనున్నాయి.  తల్లిదండ్రులు విజ్ఞప్తిని పరిగణలో తీసుకొని సంక్రాంతి సెలవులను పొడిగించినట్లు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ..దాని వెనకాల ఏదో పెద్ద రీజన్ ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఆడుదాం […]

మంచు లక్ష్మి చేసిన పనికి షాక్ లో అభిమానులు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది… మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి మంచు లక్ష్మి ఎంట్రీ ఇచ్చి బాగానే గుర్తింపు సంపాదించుకుంది. ఈమె నటిగా, యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా ఎవరికైనా సహాయం చేయాలనే గొప్ప మనసు కలిగిన మహిళగా పేరు సంపాదించింది మంచు లక్ష్మి.. ఇప్పటికీ మంచు కుటుంబం తమ విద్యాసంస్థలతో ఎంతోమందికి ఉన్నతమైన విద్యను కూడా అందించడం జరుగుతోంది. అయితే అంతటితో ఆగకుండా […]

షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు: మంత్రి

టెన్త్ పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మరోసారి క్లారిటీ ఇచ్చారు. జూన్ 7 నుంచి పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలకు విద్యార్థులు సన్నద్దం అవ్వాలని సూచించారు. విద్యార్థులకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్నదే తమ లక్షం అని అన్నారు. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. వైరస్ కట్టడికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. […]

ఏపీ ఇంటర్, 10వ పరీక్షల షెడ్యుల్ విడుదల…!

తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో భాగంగా 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు రాష్ట్ర సర్కారు సెలవులు ప్రకటించింది. ఇకపోతే టెన్త్, ఇంటర్ విద్యార్థులు సంవత్సరాన్ని నష్ట పోకుండా ఉండేందుకు ఖచ్చితంగా పరీక్షలను నిర్వహించి తీరుతామని ఆంధ్రప్రదేశ్ సర్కారు మరోసారి తన క్లారిటీ ఇచ్చినట్లయింది. ఇకపోతే ఇది వరకు ప్రకటించిన షెడ్యూల్ విధంగానే పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి తెలియజేశారు. అయితే పదో తరగతిలో ఇదివరకు ఉన్న […]

ఏపీలో తెలుగు భాష పీక నొక్కుతున్న మంత్రి

దేశ భాష‌లందు తెలుగు లెస్స‌! అన్న కృష్ణ‌దేవ‌రాయులు.. తెలుగు రాష్ట్ర‌మైన ఏపీలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిని చూసి ముక్కున వేలేసుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. రాష్ట్రానికి అనాదిగా ఉన్న భాషా ప్ర‌యుక్త రాష్ట్ర‌మ‌నే పేరును చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తుడిచి పెట్టేయాల‌ని చూస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి. ఇప్ప‌టికే తెలుగు భాష ప్ర‌పంచ వ్యాప్తంగా క‌నుమ‌రుగ‌వుతున్న భాష‌ల్లో ఒక‌టిగా ఉంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి హెచ్చ‌రిస్తున్న విష‌యం తెలిసింది. అలాంటి స‌మ‌యంలో మ‌రింత‌గా తెలుగును పోషించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ప్ర‌భుత్వం దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. […]