సాయి ధ‌ర‌మ్ తేజ్ విష‌యంలో మండిప‌డ్డ హీరో నిఖిల్..ఏమైందంటే?

మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి.. అపోలో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నాయి. ఈ నేప‌థ్యంలోనే తేజ్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు మ‌రియు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అలాగే కొంద‌రు ప్ర‌ముఖులు హాస్ప‌ట‌ల్‌కి వెళ్లి తేజ్‌ను స్వ‌యంగా ప‌రామ‌ర్శిస్తున్నారు. అయితే తేజ్ విష‌యంలో హీరో […]

సాయి తేజ్ ఆరోగ్యం బాగుంది.. మరో 36 గంటలు ఐసీయూలోనే?

హీరో సాయి ధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం అతను అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయి తేజ మెల్లిమెల్లిగా కోరుకుంటున్నట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం రోజు సాయి ధరమ్ తేజ్ కి శస్త్రచికిత్స జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ వైద్యులు సాయి తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ మేరకు సాయి తేజ వెళ్లి మెల్లగా కోలుకుంటున్నారని, ఆదివారం […]

సాయి ధరమ్ తేజ్ ని కాపాడింది ఇతనే.. అతను పూర్తి వివరాలు?

హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం అందరికి తెలిసిందే. హైదరాబాదులోని మాదాపూర్ లో ఈ ఘటన శుక్రవారం రాత్రి 8 గంటలకు చోటు చేసుకుంది. అయితే సాయి తేజ్ స్పోర్ట్స్ బైక్ మీద ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడడంతో దెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలోనే అతనికి కుడి కన్ను, ఛాతి భాగంలో తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్ తేజ్ ను కాపాడిన అబ్దుల్ ఫర్హాన్ టీవీ9 తో […]

సాయి ధరమ్ తేజ్ కోసం రాశిఖన్నా జయప్రద:ఫొటోలు వైరల్?

గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ విషయమే వినిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తీవ్ర గాయాలు అవ్వడంతో వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు అలాగే కొన్ని పలువురు సినీ సెలబ్రిటీలు కూడా పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. అంతేకాకుండా సాయి తేజ్ అభిమానులు కూడా అపోలో హాస్పటల్ […]

తేజ్ యాక్సిడెంట్‌పై హరీశ్ శంకర్ సంచ‌ల‌న ట్వీట్‌..జర్నలిస్ట్ ఆగ్ర‌హం!

మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదానికి గురై.. ప్ర‌స్తుతం అపోలో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించ‌గా.. తేజ్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ అభిమానులు, సినీ సెల‌బ్రెటీలు ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తేజ్ యాక్సిడెంట్‌పై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు పుట్టుకువ‌స్తున్నాయి. తేజ్ అతి వేగంతో బైక్ రైడ్ చేయడం వల్లే ప్రమాదం జరిగింది అని, మరొక వ్యక్తితో బైక్ రేసింగ్ లో పాల్గొన్నాడు […]

కాకినాడ థియేట‌ర్‌లో `సీటీమార్` చూసిన బ‌న్నీ..ఫైర‌వుతున్న నెటిజ‌న్లు?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం కాకినాడ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న హీరోగా సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌` . ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మందన్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ కాకినాడలో జరుగుతుంది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్‌ శనివారం కాకినాడ చేరుకున్నారు. కాకినాడ పోర్టు ఏరియాలో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే […]

సాయి క్షేమంగా ఉన్నాడు.. నరేష్ గారు మీరు ఎప్పుడు ఏం మాట్లాడాలో నేర్చుకోండి : బండ్ల గణేష్!

హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది ఇలా ఉంటే సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా అందిన సమాచారం మేరకు సాయి ధరమ్ తేజ్ స్పృహ లోకి వచ్చి తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ విషయంలో నరేష్ గారు మీరు అలా మాట్లాడకూడదు […]

సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి బైక్ రేసింగ్ కి సంబంధం ఉందా?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీతో పాటు ఎక్కడ చూసినా కూడా సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ విషయమే వినిపిస్తోంది. ఈ విషయంలో ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయంలో పోలీసుల విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బైక్ రేసింగ్ వల్లే సాయి ప్రమాదానికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సాయి తేజ్ బైక్ పై బయలుదేరడానికి ముందుగా నరేష్ ఇంటికి వెళ్లాడు. నరేష్ కొడుకు నవీన్ విజయకృష్ణ, అలాగే సాయి […]

తేజ్ అలాంటి వాడు కాదు..యాక్సిడెంట్‌పై మంచు ల‌క్ష్మీ ట్వీట్ వైర‌ల్‌

టాలీవుడ్ హీరో, చిరంజీవి మేన‌ల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద బైక్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన తేజ్‌.. ప్ర‌స్తుతం జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఉదయం నుంచి తేజ్ కు పలు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు..ఆయ‌న‌కు కాలర్ బోన్ విరిగిందనీ..అయినా ఆందోళ‌న పడాల్సిన పని లేదని తెలిపారు. ఇదిలా ఉండగా… తేజు ప్రమాదానికి గురికావడంపై భిన్న వాదనలు […]