పాలిటిక్స్లో ఎప్పుడు ఏం జరుగుతాయో చెప్పడం కష్టం. ఉమ్మడి రాష్ట్రంలో అందునా అటు వైఎస్ ప్రభుత్వం, ఇటు కిరణ్ కుమార్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగి.. ప్రభుత్వంలో నెంబర్ 2గా పేరు పడ్డ కాంగ్రెస్ సీనియర్ దళిత నేత దామోదర రాజనర్సింహ. ఇప్పుడు ఈయనను కాంగ్రెస్ ఎందుకో దూరం పెడుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరో రెండేళ్లలో తెలంగాణలో అత్యంత కీలకమైన ఎన్నికలు పొంచి ఉన్న సమయంలో దళిత వర్గానికి చెందిన మాస్ లీడర్ను ఇలా దూరం పెట్టడంపై […]