తెలంగాణలో డిగ్రీ పరీక్షల వాయిదా….?

తెలంగాణలో టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థుల నినాదాలతో విద్యాశాఖ మంత్రి నివాసం దద్దరిల్లుతోంది. తెలంగాణ మంత్రి సబితా ఇంటి వద్ద ఉస్మానియా యూనివర్సిటీ, జెఎన్ టీయూ విద్యార్థులు కలిసి ధర్నా నిర్వహిస్తున్నారు. తమ నిరసనను తెలుపుతూ ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి నాయకులు వెంటనే ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ నిరసన తెలుపుతున్నారు. అలాగే ఆ పరీక్షలను ఆన్ లైన్ లోనే పెట్టాలని కోరుతున్నారు. విద్యాశాఖ మంత్రి విద్యార్థి నాయకులతో మాట్లాడారు. ఆ సందర్భంగా విద్యార్థి […]

టీ-20 వరల్డ్‌కప్‌ నిర్వహణ కష్టం అంటున్న బీసీసీఐ..?

భారత్ కరోనా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇటువంటి నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ ఉన్నా సరే ఐపీఎల్ ఎట్టి పరిస్ధితుల్లో నిర్వహించాలని పట్టుబట్టి మరీ బీసీసీఐ ముందుకెళ్లింది. ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు పెట్టింది. అయితే మధ్యలోనే ఆటగాళ్లకు కరోనా సోకడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో ఐపీఎల్ ను ఆపేసింది. ఇప్పుడు ఐపీఎల్ వేదిక దుబాయ్ కి మారింది. కొత్త షెడ్యూల్ కూడా రాబోతుంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ఈసారి భారత్ లోనే నిర్వహించాల్సి ఉంది. కాని […]

ఏపీలో వాయిదా పడిన పది పరీక్షలు..?

పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం జూన్‌ 7 నుంచి పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. షెడ్యూల్‌ ప్రకారమే పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వం కూడా చాలా సార్లు చెబుతూ వచ్చింది. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పదో […]

`మేజర్` సినిమా విడుదల వాయిదా..?

26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో టెర్రరిస్ట్ లను తుదిముట్టించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా “మేజర్”. ఈ సినిమాలో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఈ సినిమా హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకుడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలోని వివిధ దశలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్, శోభితా ధూలిపాళ, ప్రకాష్ […]

కరోనా ఎఫెక్ట్: సివిల్స్ పరీక్షలు వాయిదా..?

దేశంలో కరోనా కేసలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. వైద్య సదుపాయాల స్థితి కూడా సరిగా లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ వాయిదా పడింది. ఈ విషయాన్ని యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(యూపీఎస్‌సీ) గురువారం వెల్లడించింది. కరోనా విజృంభణ నేప‌థ్యంలో జూన్‌లో జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను అక్టోబ‌రు 10కి వాయిదా వేసింది. ఐఏఎస్‌, ఐఎఫ్ఎస్‌, ఐపీఎస్‌తో పాటు ఇత‌ర కేంద్ర […]

ఎఫ్ 3 రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన అనీల్ రావిపూడి..!

ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్‌గా ఎఫ్ 3 అనే మూవీ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి అందరికి తెలిసిందే. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్ తోనే ఎఫ్ 3 కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఐదు మూవీ హిట్లతో ఫుల్ జోష్ మీదున్న అనీల్ ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం కోసం దాదాపు 80 కోట్ల బడ్జెట్ పెట్టాడు నిర్మాత దిల్ రాజు. ఆగ‌స్ట్ 27న ఈ మూవీని […]

బ్రేకింగ్ : నీట్ పరీక్ష వాయిదా..?

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు శరవేగంగా వ్యాపిస్తున్న వేళ నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేసింది ప్రభుత్వం. నాలుగు నెలల పాటు నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేస్తూ నట్లు ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో నీట్ పరీక్షల నిర్వహణ పై అక్కడి అధికారులతో సమిష్టంగా మాట్లాడి, ఈ కీలక నిర్ణయం తీసుకునట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఏప్రిల్ నెల 18న […]

వాయిదా పడ్డ వెంకీ సినిమా..ఆఫీసియల్ అనౌన్స్మెంట్..!

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 14వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు మూవీ దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుత టైములో కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది మూవీ బృందం. ఇప్పటికే కరోనా కారణంగా చాలా చిత్రాలు వాయిదా పడ్డాయి. నారప్ప సినిమా షూటింగ్‌ను చాలా వరకు అనంతపురంజిల్లాలో జరిపారు. ఈ […]

`ఆచార్య‌` విడుద‌ల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన చిత్ర‌యూనిట్‌!

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న‌ తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా..ఈయ‌న‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, క‌రోనా కార‌ణంగా షూటింగ్‌కు బ్రేక్‌ ప‌డింది. దీంతో సినిమా విడుద‌ల వాయిదా పడుతుంద‌ని […]