పల్నాడులో చినబాబు జోరు..కానీ అదే మైనస్..!

పౌరుషాల పురిటి గడ్డ పల్నాడులో రాజకీయంగా వైసీపీదే ఆధిక్యం అనే సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇటు రెడ్డి, అటు కమ్మ వర్గాల హవా ఉండే పల్నాడులో వైసీపీకి క్లియర్ కట్ మెజారిటీ ఉంది. గత ఎన్నికల్లో పల్నాడులోని అన్నీ సీట్లని వైసీపీనే కైవసం చేసుకుంది. పెదకూరపాడు, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసారావుపేట, మాచర్ల, గురజాల స్థానాలని గెలుచుకుంది. అయితే ఈ సారి పల్నాడులో వైసీపీకి చెక్ పెట్టాలని టి‌డి‌పి చూస్తుంది. పైగా ఆ ప్రాంతంలో టి‌డి‌పిలో […]

పల్నాడుపై వైసీపీ పట్టు..ఈ సారి ఎన్ని సీట్లంటే.!

పోరాటాల పురిటిగడ్డ పల్నాడులో ఈ సారి రాజకీయం హోరాహోరీగా జరిగేలా ఉంది. ఇటీవల కాలంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరుగుతున్న ఘర్షణలు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. అయితే అధికార బలం ఉండటంతో వైసీపీ పై చేయి సాధిస్తుంది. మొదట నుంచి మాచర్లలో వైసీపీ-టి‌డి‌పిల మధ్య ఫైట్ ఓ రేంజ్ లో నడుస్తుంది. అటు ఈ మధ్య పెదకూరపాడులో ఎమ్మెల్యే శంకర్ రావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ల […]

పల్నాడులో సీన్ రివర్స్..బాబుకే షాక్!

ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కమ్మ నేతల ప్రభావం ఎక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీలో కమ్మ నేతల ప్రభావం చాలా ఉంటుంది. జిల్లాలో 17 సీట్లు ఉంటే సగానికి సగం సీట్లలో కమ్మ నేతలే నాయకత్వం వహిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో కమ్మ నేతలంతా ఓటమి పాలయ్యారు. ఒక్క కమ్మ నాయకుడు కూడా గెలవలేదు. దీని వల్ల గుంటూరు జిల్లాలో టీడీపీకి భారీ నష్టం జరిగింది. అయితే ఇప్పుడుప్పుడే పరిస్తితి మారుతుంది..వైసీపీ ఎమ్మెల్యేలపై […]

పల్నాడు ఎమ్మెల్యేలకు సీటు టెన్షన్..!

కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలకు సీటు టెన్షన్ మొదలైందా? అంటే పల్నాడులోని ఎమ్మెల్యేలకు సీటు గురించి దిగులు బాగా పట్టుకుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలకు సీటు విషయంలో డౌట్ కూడా ఉందట. ఇప్పటికే సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని జగన్ తేల్చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పల్నాడు జిల్లాలో సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల లిస్ట్ బాగానే ఉందట. దీంతో వారికి సీటు డౌటే అని తెలుస్తోంది..పైగా నియోజకవర్గాల్లో ఆధిపత్య […]