రాజకీయాల్లో పాదయాత్ర అనేది ఏ నాయకులుకైనా బాగా ప్లస్ అవుతుంది. కారులు, బస్సుల్లో తిరగడం కంటే పాదయాత్ర ద్వారా జనం మధ్యలో ఉంటే…వారి మద్ధతు ఎక్కువ దక్కుతుంది. ఈ ఫార్ములాని వాడిన ప్రతి రాజకీయ నాయకుడు దాదాపు సక్సెస్ అయ్యారు. గతంలో వైఎస్సార్ గాని, తర్వాత చంద్రబాబు, జగన్లు గాని పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ వైపుయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న విషయం […]
Tag: lokesh
టీడీపీలో ఏం జరుగుతోంది… చంద్రబాబుకు చుక్కలు చూపిస్తోందెవరు…!
ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఇప్పుడు సరైన సమయం. అదే సమయంలో కఠినమైన పరీక్షా కాలం కూడా. వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసుకుంటున్న సమయంలో ఉరుములు లేని పిడుగుల్లా.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. పార్టీని ఎటు తీసుకువెళ్తాయనే చర్చ జోరుగా సాగుతోంది. నేరుగా.. తన సొంత నియోజకవర్గంలోకి వెళ్లి.. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కూడా చంద్రబాబుకు ఇబ్బంది కర పరిణామాలు ఏర్పడ్డాయంటే.. పార్టీపై ఎలాంటి ప్రభావం పడుతోందో అర్ధం చేసుకోవచ్చు. తన సొంత నియోజకవర్గం […]
చినబాబుకు షాక్..మంగళగిరిలో రివర్స్?
తొలిసారి ఎన్నికల బరిలో దిగి…ఓటమి పాలైన దగ్గర నుంచి…మళ్ళీ అదేచోట గెలిచి తీరాలని చెప్పి నారా లోకేష్ తీవ్రంగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు వారసుడుగా బరిలో దిగిన లోకేష్ విజయంపై 2019 ఎన్నికల్లో పెద్ద చర్చ నడిచింది…ఆయన విజయం దాదాపు ఖాయమే అని అంతా అనుకున్నారు. కానీ జగన్ గాలిలో లోకేష్ సైతం ఓటమి పాలయ్యారు. మంగళగిరి నుంచి బరిలో దిగి ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక ఓడిపోయిన దగ్గర నుంచి అదే స్థానంలో […]
కంచుకోటలో టీడీపీకి క్యాండెట్ ఎవరు… అనాథలా మారిన పార్టీ..!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు అసెంబ్లీ నియోకవర్గం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువేనని అంటున్నారు టీడీపీ నాయకులు. ఇక్కడ పార్టీని ముందుకు నడిపించే నాయకుడు లేకపోవడం తీవ్రమైన వెలితిగా మారింది. పైగా.. ఇక్కడ నేతల మధ్య ఐక్యత లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వంగలపూడి అనిత మళ్లీ ఇక్కడ కార్యక్రమాలకు హాజరు కాలేదు. మాజీ మంత్రి కెఎస్ జవహర్ గతంలో ఇక్కడ నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. కానీ స్థానికంగా కొందరు […]
టీడీపీలో పెరుగుతున్న సెగ… రాజకీయం మారుతుందా..?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కష్టం. ఇప్పుడు కాకినాడ రూరల్ రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పిల్లి అనంతలక్ష్మి 2014లో ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. అయితే, గత ఏడాది ఆమె.. ఓడిపోయారు. పేరుకే ఆమె ఎమ్మెల్యే అయినా.. చక్రం తిప్పేది మాత్రం ఆమె భర్తే. ఇక.. ఆయనతో పొసగని నాయకులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి యనమలకు పిల్లి కుటుంబానికి మధ్య వివాదాలు ఉన్నాయి. ఆయన […]
పట్టున్న సీట్లలో సైకిల్ రివర్స్…!
అధికార వైసీపీని తట్టుకుని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అయిందనే చెప్పాలి…గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలా వరకు కోలుకుంది. దాదాపు వైసీపీకి ధీటుగా టీడీపీ వచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే వైసీపీని దాటేసే స్టేజ్ కు వచ్చింది. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో అలాంటి నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు దాదాపు ఖాయమనే పరిస్తితి. కానీ అలాంటి మంచి అవకాశాలు ఉన్నప్పుడు కూడా టీడీపీ సరిగ్గా ఉపయోగించుకోకుండా…ఇంకా రివర్స్ లో పోతుంది. దీని వల్ల గెలిచే సీట్లలో […]
‘సైకిల్’ రివర్స్..’సభ్యత్వం’లోనే షాక్?
ఏపీలో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అనుకూల పరిస్తితులు రావడం లేదు..పూర్తిగా వైసీపీని డామినేట్ చేసే బలం టీడీపీకి వచ్చినట్లు కనిపించడం లేదు..పైకి ఏదో వైసీపీపై వ్యతిరేకత పెరిగిపోయిందని, ఇంకా తమదే అధికారమని టీడీపీ నేతలు డప్పుకుంటున్నారు…కానీ వాస్తవ పరిస్తితులని చూస్తుంటే అలా లేవు…ఇంకా వైసీపీకే అనుకూల వాతావరణం కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీకి ఇంకా పెద్ద స్థాయిలో ఆదరణ రాలేదు. దానికి ఉదాహరణగా టీడీపీ సభ్యత్వ కార్యక్రమం నిలుస్తుందని చెప్పొచ్చు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే…టీడీపీ ఆదరణ […]
ఈ ఒక్క నియోజకవర్గం కోసమే..బాబు మదిలో మూడు ఆప్షన్లు..!
లోకేష్ తన రాజకీయ వారసుడిగా ప్రమోట్ చేసేందుకు చంద్రబాబు చక్కటి ప్లానింగ్తో వెళుతున్నారు. లోకేష్ను మంత్రిని చేసేందుకు ఎమ్మెల్సీ చేసి ఆ వెంటనే కేబినెట్లోకి తీసేసుకున్నారు. అన్ని చక్కగా సెట్ అయ్యాయి. ఇక లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనపై వచ్చే విమర్శలకు కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఈ ఒక్క నియోజకవర్గం కోసమే చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. లోకేష్ కోసం ముందుగా చంద్రబాబు కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గాన్ని పరిశీలించారు. ఆ […]
లోకేష్ దగ్గర నేతల ఫీట్లు స్టార్ట్!
2019 ఎన్నికలకు చాలా సమయమే ఉంది. అయినా కూడా ఏపీలో అధికార, విపక్షాలు ఇప్పటి నుంచే ఎన్నికల వేడిలో మగ్గిపోతున్నాయి. వివిధ కార్యక్రమాలతో వైసీపీ తన అజెండా ప్రకటించింది. మిస్ఢ్ కాల్, వైయస్సార్ కుటుంబం, నవరత్నాలు వంటి పథకాలతో ముందుకు పోయేందుకు కార్యాచరణ ప్రకటించింది. ఇప్పటికే మిస్డ్ కాల్ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కూడా ప్రారంభించింది. అదే సమయంలో అధికార పక్షం టీడీపీ కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఇంటింటికీ టీడీపీ- పేరుతో ఇప్పటికే అధికార […]