థియేట‌ర్‌లో మెరిసిన నివేధా థామస్..క‌రోనా భ‌యంలో ఆడియన్స్?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇక భారీ అంచ‌నాల న‌డుమ ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. విడుద‌లైన అన్ని చోట్ల సూప‌ర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం క‌లెక్ష‌న్స్ ప‌రంగా కూడా దుమ్ముదులిపేసింది. ఇదిలా ఉండే.. దాదాపు మూడేళ్ల త‌ర్వాత […]

ఏపీలో భారీగా క‌రోనా కేసులు..ఆ జిల్లాలోనే అత్య‌ధికం!

ఆ మ‌ధ్య త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ వీర విహారం చేస్తోంది. గ‌త రెండో వారాలుగా అన్ని రాష్ట్రాల్లోనూ క‌రోనా పాజిట‌వ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా సాగుతున్నా.. క‌రోనా విజృంభిస్తూనే ఉంది. ఏపీలోనూ క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. నిన్నొక్క‌రోజే రాష్ట్రంలో ఏకంగా మూడు వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]

బాల‌య్య `బిబి3` నుంచి డ‌బుల్ ట్రీట్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో ముచ్చ‌ట‌గా మూడో సారి `బిబి 3` వ‌ర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ద్వారక క్రియోషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మే 28న విడుదల ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. విడుద‌ల తేదీ ప్ర‌క‌టించిన చిత్ర యూనిట్.. ఇప్ప‌టి వ‌ర‌కు టైటిల్‌ను మాత్రం వెల్ల‌డించారు. దీంతో ఈ […]

`వ‌కీల్ సాబ్‌` క‌లెక్ష‌న్స్‌..దుమ్ముదులిపేసిన ప‌వ‌న్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత న‌టించిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా..నివేత థామస్, అంజలి, అన‌న్య నాగ‌ల్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్‌`కు రీమేక్. ఇక భారీ అంచ‌నాల న‌డుము ఈ చిత్రం నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే […]

ప‌వ‌న్ అభిమానిపై అన‌సూయ షాకింగ్ కామెంట్స్‌..ఏం జ‌రిగిందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ ను ఎప్పుడెప్పుడు వెండి తెరపైన చూద్దామా అని అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తుండ‌గా.. నిన్న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. దీంతో ప‌వ‌న్ అభిమానుల్లో సంద‌డి నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ కటౌట్స్ కి కొంద‌రు ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేయ‌డం, హార‌త‌లు ఇవ్వ‌డం చేసి […]

శ్రీ‌దేవి కూతురు జాన్వీ ధ‌రించిన ఆ బికినీ రేటు తెలిస్తే షాకే!

అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `దఢక్` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. అయితే మొన్న‌టి వ‌ర‌కు వ‌రుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న జాన్వీ షార్ట్ బ్రేక్ తీసుకొని మాల్దీవుల‌కి చెక్కేసింది. బికినీలు ధ‌రించి సముద్ర తీరాన్ని, అలల సవ్వడిని ఆస్వాదిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా కొన్ని ఫొటోల‌ను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో గ్రీన్ బికినీ ధ‌రించిన […]

`వ‌కీల్ సాబ్‌`పై చిరు రివ్యూ..ఏమ‌న్నారంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వేణు శ్రీ‌రామ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్‌` చిత్రానికి ఇది రీమేక్‌. దిల్ రాజు, బోణి క‌పూర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేత థామస్, అంజలి, అన‌న్య నాగ‌ల్ల‌, ప్రకాష్ రాజ్‌ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం నిన్న గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే వ‌కీల్ సాబ్ విడుద‌లైన రోజే తమ్ముడి సినిమాను కుటుంబ […]

బాలీవుడ్‌కు `అపరిచితుడు`..విక్ర‌మ్‌గా స్టార్ నటుడు?

`అపరిచితుడు`.. ఈ చిత్రాన్ని అంత త్వ‌ర‌గా ఎవ‌రూ మ‌ర‌చిపోలేరు. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌, విక్ర‌మ్ కాంబోలో తెర‌కెక్కిన ఈ చిత్రం 2005లో విడుద‌లై.. సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. విక్ర‌మ్ నటనలోని వివిధ కోణాలను ఆవిష్కరించిన ఈ సినిమా.. నటుడిగా ఆయనను మరోస్థాయికి తీసుకెళ్లింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్‌లోకి రీమేక్ కానుంది. ఈ చిత్రం హిందీ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ రీమేక్ చిత్రం ప‌నులు […]

భార‌త్‌లో క‌రోనా క‌ల్లోలం..నిన్నొక్క రోజే 1,45,384 కొత్త కేసులు!

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వైర‌స్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేష‌న్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న మ‌ళ్లీ ల‌క్ష‌కు పైగా న‌మోదు అయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 1,45,384 […]