విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం కోలీవుడ్తో పాటు టాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్లో ఈయన చేస్తున్న ప్రాజెక్ట్స్లో మేరీ క్రిస్మస్ సినిమా ఒకటి. కత్రినా కైఫ్ ప్రధాన పాత్రధారిగా అంధదూన్ దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయింది. వాస్తవానికి […]
Tag: Latest news
కరోనా దెబ్బకు పూరీ తనయుడు కీలక నిర్ణయం..?
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకుడు. కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, […]
కరోనా టైమ్లో మహేష్ ఔదార్యం..ఆ గ్రామం కోసం..?
సెకెండ్ వేవ్లో కరోనా వైరస్ వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రతి రోజు వేల మంది మృత్యువాత పడుతున్నారు. లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సెకెండ్ వేవ్లో ఆక్సిజన్ కొరత, హాస్పటల్స్లో బెడ్స్ కొరత తీవ్రంగా ఉండటంతో.. ప్రజలు మరింత ఇబ్బంది పడిపోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తాను దత్తతు […]
తెలంగాణలో తగ్గుతున్న కరోనా వేగం..తాజా కేసుల లెక్క ఇదే!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. ఇక తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం అదుపులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
ఏపీలో కొత్తగా 101 మంది కరోనాతో మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న మరింత పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
నయన్ ప్లేస్లో అనుష్క..అంతా చిరు ప్లానేనా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ తెలుగు రీమేక్ చేయనున్నాడు చిరు. ఈ చిత్రానికి మోహన్రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ తో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే లూసిఫర్లో హీరోయిన్ ఉండదు. కానీ, తెలుగు రీమేక్లో మాత్రం హీరోయిన్ పాత్రను యాడ్ చేశాడు దర్శకుడు. ఇందులో భాగంగానే హీరోయిన్ గా నయనతారను […]
వర్మ నయా రికార్డ్..దూసుకుపోతున్న `స్పార్క్`!
వివాస్పద దర్శకుడు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల వర్మ యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరుతో కలిసి భారత ఓటీటీ మార్కెట్ లోకి స్పార్క్ అనే ఓటీటీ సంస్థతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం డీ కంపెనీ ప్రసారంతో స్పార్క్ ఓటీటీ సేవలు ప్రారంభం అయ్యాయి. అయితే మొదటి 12 గంటల్లోనే స్పార్క్ ఓటీటీ […]
అనీల్ రావిపూడిపై వెంకీ ఫ్యాన్స్ గుర్రు..కారణం అదేనట?
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో వచ్చిన ఎఫ్ 2కు సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. మ్యాటర్ ఏంటంటే.. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కామెడీ […]
దేశంలో కరోనా మరణమృదగం..కొత్తగా 4,077 మంది మృతి!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్లో నిన్న కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో భారత్లో 3,11,170 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,46,84,077 కు చేరుకుంది. […]