తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ అయ్యారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద ఈ తెల్లవారుజామునే భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ధూళిపాళ్ల ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్గా ఉన్నారు. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఈ […]
Tag: Latest news
మరో నయా రికార్డ్ సెట్ చేసిన ఎన్టీఆర్..ఖుషీలో ఫ్యాన్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరాం భీమ్గా, రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం అక్టోబర్లో విడుదల కానుంది. అయితే ఇప్పటికే హీరోలను పరిచయం చేస్తూ భీమ్ ఫర్ రామరాజు, రామరాజు ఫర్ భీమ్ అంటూ జక్కన్న టీజర్లు విడుదట చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. […]
తీవ్ర విషాదంలో పూజా హెగ్డే..ఏం జరిగిందంటే?
పూజా హెగ్డే తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇందుకు కారణం ఆమెకు ఎంతో ఇష్టమైన టీచర్ మరణవార్తే. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న పూజా.. ఎమోషన్ అయింది. నాకెంతో ఇష్టమైన టీచర్ శ్రీమతి జెస్సికా దారువాల మరణించారన్న వార్త తెలియడంతోనే నా హృదయం ముక్కలైందని చెప్పుకొచ్చిన పూజా..ఈ రోజు ఈ ప్రపంచం ఓ రత్నాన్ని కోల్పోయిందని తెలిపింది. నేను నిరాశ చెందిన ప్రతిసారీ ఆమె ఎంతో ధైర్యం చెప్పి చైతన్య పరిచేవారు. జెసికా మేడమ్ జియోగ్రఫీ టీచర్ అయినా […]
డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్న్యూస్?
ఎన్నికల సందర్భంగా చేసిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ దూసుకుపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే తాజాగా డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పాడు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద నేడు జగన్ సర్కార్ రూ.1,109 కోట్ల వడ్డీ రాయితీని మహిళల ఖాతాల్లోకి జమ చేయనుంది. 2020-21 ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు రూ.862.87 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.246.15 కోట్ల మేర వడ్డీ రాయితీని తాడేపల్లిలోని క్యాంపు […]
బుల్లి గౌనులో అనసూయ అందాలు చూస్తే మతిపోవాల్సిందే!
అనసూయ భరధ్వాజ్.. పరిచయం అవసరం లేని పేరు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ఈ భామ ప్రస్తుతం బుల్లితెరపై స్థార్ యాంకర్గా దూసుకుపోతోంది. అలాగే వెండితెర ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా అమ్మడు కేవలం తనకు నచ్చిన పాత్రలనే ఎంచుకుంటూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈమె తాజా చిత్రం `థాంక్యూ బ్రదర్` విడుదలకు సిద్ధం అవుతుండగా.. పుష్ప, రంగమార్తాండతో పాటు పలు చిత్రాలో అనసూయ ప్రస్తుతం నటిస్తోంది. మరోవైపు సోషల్ […]
ఒక్కటైన గుత్తా జ్వాల-విష్ణు విశాల్..పెళ్లి ఫొటోలు వైరల్!
బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా, కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ డేటింగ్కు బై బై చెప్పి.. ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నేటి మధ్యాహ్నం వీరిద్దరు వివాహం చేసుకున్నారు. హైదరాబాదులోని మొయినాబాదులో జరిగిన వీరి విహానికి కరోనా కారణంగా కొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే భారత్ బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ను 2005లో వివహం చేసుకున్న జ్వాల .. 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. మరోవైపు 2010లో రజనీ నటరాజన్ను పెళ్లి చేసుకున్న […]
క్వారంటైన్ లోకి మహేష్ బాబు..!?
కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటు కరోనా మహమ్మారి సెలబ్రిటీలను కూడా వదిలి పెట్టట్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడగా, తాజాగా మహేష్ బాబు క్వారంటైన్లోకి వెళ్లడం అందరిలో కలకలం రేపుతోంది. తాజాగా మహేష్ పర్సనల్ స్టైలిష్ట్ కరోనా బారిన పడ్డారని సమాచారం. అతనితో […]
నితిన్ సినిమాపై కరోనా దెబ్బ..షూటింగ్కు బ్రేక్?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం `మాస్ట్రో`. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్లో హిట్ అయిన `అంధాదున్` సినిమాకి రీమేక్గా మాస్ట్రో తెరకెక్కుతోంది. జూన్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే షూటింగ్ను శరవేగంగా పూర్తి చేస్తుండగా.. […]
తెలంగాణ టీచర్స్ కు శుభవార్త ..అప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్.. !
రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు బాగా విజృంభిస్తున్న క్రమంలో ఇప్పటికే అన్ని పరీక్షలను రద్దు చేశారు ప్రభుత్వం. మరి కొన్ని వాయిదా వేశారు. తెలంగాణ పాఠశాలలకు మాత్రం విద్యార్థులు లేకపోయినా ఉపాధ్యాయులు ఇంకా వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏప్రిల్ 23 న చివరి అంటే లాస్ట్ వర్కింగ్ డే గా ప్రకటించి, ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ సెలవలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ప్రతీ ఏడాది లానే ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సమ్మర్ […]