బిగ్ అప్డేట్‌..ఎన్టీఆర్ 30వ సినిమా ఆ స్టార్ డైరెక్ట‌ర్‌తోనే!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ సినిమా ఏ డైరెక్ట‌ర్‌తో చేస్తాడ‌న్న‌ ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. గ‌త కొంత కాలంగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. కొర‌టాల శివ పేరు తెర‌పైకి వ‌చ్చింది. దీంతో అంద‌రిలోనూ స‌స్పెన్స్ నెల‌కొంది. […]

ఏపీలో క‌రోనా ఉధృతి..3 వేలకు పైగా కొత్త కేసులు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న మూడు వేల‌కు పైగా న‌మోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]

అదిరిపోయిన‌ `మేజర్‌` టీజ‌ర్..మీరు చూశారా?‌

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తాజా చిత్రం `మేజ‌ర్‌`. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ కీలక పాత్ర‌లు పోసిస్తున్నారు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మహేష్ బాబు జిఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ […]

కరోనా భారిన పడిన కేంద్ర మంత్రి..!?

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ రోజు రోజుకువిజృంభిస్తుంది. కేసులు బాగా ఎక్కువ అవుతున్న తరుణంలో అటు సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు ప‌లువురు సినీ, రాజ‌కీయ రంగ ప్ర‌ముఖులు కూడా ఈ కరోనా మ‌హ‌మ్మారి బారిన‌ ప‌డుతున్నారు. తాజాగా కేంద్ర వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖ సహాయ మంత్రి సంజీవ్ ​బల్యాన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ సంగతిని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్‌లో పర్యటించినప్పడు ఆయనకి కరోనా […]

బ్లాక్ సారీలో మ‌తిపోగొడుతున్న ర‌ష్మి..ఫొటోలు వైర‌ల్‌!

ర‌ష్మి గౌత‌మ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపును దక్కించుకోలేకపోయింది రష్మి. కానీ, ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ షోలో యాంక‌ర్‌గా కొన‌సాగుతూనే అడ‌పాత‌డ‌పా సినిమాల్లోనూ కూడా న‌టిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉండే ర‌ష్మి.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌నకు సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా […]

`మహాసముద్రం` న్యూ అప్డేట్‌..అదిరిన అదితిరావు ఫ‌స్ట్ లుక్!

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎస్ 100 ఫేమ్ అజయ్ భూపతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `మ‌హాస‌ముద్రం`. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 19న విడుద‌ల‌ కానుంది. అయితే తాజాగా అదితిరావు హైదరి ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రంలో ‘మహా’ అనే రోల్‌లో అదితిరావు హైదరి కనిపించనుందని పేర్కొంటూ ఫ‌స్ట్ లుక్ పోస్ట్ […]

ఒడిశాలో `వకీల్‌సాబ్`కు ఊహించ‌ని దెబ్బ‌..థియేటర్స్ క్లోజ్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`, ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్‌,అంజలి,అనన్య నాగ‌ళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన అన్న చోట్లు పాజిటివ్ టాక్ దూసుకుపోతున్న ఈ చిత్రానికి తాజాగా ఒడిశాలో ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర […]

తెలంగాణ‌లో కొత్త‌గా 2,251 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలు ఎన్నంటే?

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను అల్ల‌క‌ల్లోలం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారి అంతు చూసేందుకు.. అన్ని దేశాల్లోనూ, రాష్ట్రాల్లోనూ జోరుగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. అయిన‌ప్ప‌టికీ, గ‌త రెండు వారాలుగా క‌రోనా మ‌రింత వేగంగా విజృంభిస్తోంది. తెలంగాణ‌లో కూడా భారీ సంఖ్య క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర‌ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత […]

`రంగ్ దే` క్లోజింగ్ కలెక్షన్స్..నితిన్‌కు షాక్ త‌ప్ప‌లేదుగా!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మార్చి 26న విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. కానీ, క‌లెక్ష‌న్స్ విష‌యంలో మాత్రం నితిన్‌తో పాటు చిత్ర యూనిట్‌కు షాక్ త‌గిలింది. మొద‌టి నాలుగు రోజులు మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం.. ఆ త‌ర్వాత పూర్తిగా […]