వామ్మో..ఆదిపురుష్ కోసం ప్ర‌భాస్‌కు అంత ఇస్తున్నారా?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కృతి సనన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో ఒకేసారి తెర‌కెక్క‌నుంది. అయితే ఈ భారీ బ‌డ్జెట్ చిత్రానికి ప్ర‌భాస్ కూడా గ‌ట్టిగానే పుచ్చుకుంటున్నార‌ట‌. ఆదిపురుష్‌ కోసం […]

వైట్ ఫ్రాక్‌లో యాంకర్ వర్షిణి అందాలు..చూస్తే మ‌తిపోవాల్సిందే!

బుల్లితెర స్టార్‌ యాంక‌ర్ల‌లో వ‌ర్షిణి ఒక‌రు. త‌న ముద్దు ముద్దు మాటలతో, అందమైన నవ్వుతో యూత్‌ను ఫిదా చేసే ఈ భామ‌.. పొట్టి బట్టలు ధ‌రించి తన సాలిడ్ అందాల‌ను ఆర‌బోయ‌డంలోనూ ఏ మాత్రం వెన‌కాడ‌దు. ప్ర‌స్తుతం ప‌లు టీవీ రియాలిటీ షోలతో పాటు వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా గ‌డుపుతున్న వ‌ర్షిణి.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు క్రేజీ ఫొటో షూట్లు చేస్తు.. అందుకు సంబంధించిన ఫొటోల‌ను అభిమానుల‌తో […]

దీదీ గూటికి 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు?!

ఇటీవ‌ల ముగిసిన ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజయం సాధించి అధికారంలోకి రావాల‌ని బీజేపీ భావించిన‌ప్ప‌టికీ.. చివ‌ర‌కు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీనే విజయకేతనం ఎగ‌ర‌వేసి హ్యాట్రిక్ కొట్టింది. 213 స్థానాల్లో టీఎంసీ విజయదుందుభి మోగించ‌గా.. బీజేపీ 77 స్థానాల‌తో స‌రిపెట్టుకుంది. అయితే టీఎంసీ గెలుపుతో.. బీజేపీ నేత‌లు ఎప్పుడెప్పుడు దీదీ గూటికి చేరిపోదామా అని క‌ల‌వ‌ర‌ప‌డుతున్నార‌ట‌. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తిరిగి తృణమూల్‌లో చేరాల‌ని భావిస్తున్నార‌ట‌. బీజేపీ […]

పండంటి బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చిన ప్ర‌భాస్ హీరోయిన్‌..ఫొటోలు వైర‌ల్!

రిచా గంగోపాధ్యాయ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లీడర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కిన మిర్చి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. అయితే కెరీర్ పీక్స్‌కు వెళ్తున్న స‌మ‌యంలో హైయర్ స్టడీస్ కోసం సినిమాల‌ను వ‌దిలేసి అమెరికా వెళ్లిపోయింది ఈ భామ‌. ఇక అక్క‌డే త‌న చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను వివాహమాడిన రిచా గంగోపాధ్యాయ.. ఫిబ్ర‌వరిలో తాను త‌ల్లి కాబోతున్న‌ట్టు తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. అయితే […]

భార‌త్‌లో త‌గ్గిన క‌రోనా కేసులు..పెరిగిన మ‌ర‌ణాలు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భార‌త్‌లో క‌రోనా కేసులు నిన్న భారీగా త‌గ్గగా.. మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో భారత్‌లో 1,20,529 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,86,94,879 కు […]

ఎట్ట‌కేల‌కు అందుకు ఒప్పుకున్న‌అనుష్క.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌?!

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ బెంగుళూరు భామ‌.. ప్ర‌స్తుతం జోరు త‌గ్గించేసింది. ఈమె నుంచి సంవ‌త్స‌రానికి ఓ సినిమా రావ‌డం కూడా గ‌గ‌న‌మైంది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇటీవ‌ల నిశ్శబ్దం సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది అనుష్క‌. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఇక రా రా కృష్ణయ్య ఫేమ్ మహేష్ ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క ఓ […]

ఇంట్ర‌స్టింగ్‌గా `ప్రేమ్‌ కుమార్‌` క‌థ..సంతోష్‌ మ‌ళ్లీ హిట్ కొట్టేస్తాడా?

ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడిగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సంతోష్ శోభ‌న్‌.. పేపర్ బాయ్ సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమాతో మంచి న‌టుడుగా ఫ్రూవ్ చేసుకున్న సంతోష్‌.. ఇటీవ‌ల విడుద‌లైన ఏక్ మినీ కథతో హిట్ అందుకున్నాడు. ఈ హిట్‌తో మంచి జోరు మీదున్న సంతోష్ వరుస సినిమాలు చేసి టాలీవుడ్ లో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమలోనే తన కొత్త సినిమాను అనౌన్స్ చేసాడు. అభిషేక్‌ మహర్షిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సంతోష్ […]

`సర్కారు..` విష‌యంలో మ‌హేష్ ఫ్యాన్స్ ఆందోళ‌న‌..అసలేమైందంటే?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో విలన్‌గా సీనియర్ హీరో అర్జున్ కనిపించబోతున్నారని గత రెండు రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంలోనే మ‌హేష్ ఫ్యాన్స్ […]

చిరు `లూసీఫర్`లో మెగా ప్రిన్స్ కీల‌క పాత్ర‌?!

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చేస్తున్న‌ మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత మ‌ల‌యాళ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఇటీవలే మొదలైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ యంగ్ పొలిటీషియన్ పాత్ర ఉంటుంది. ఆ పాత్ర‌లో ఈ మ‌ధ్య విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్నాడంటూ వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. అవి రూమ‌ర్లే అని తేలిపోయాయి. అయితే తాజా […]