సరిగ్గా దశాబ్ద కాలం క్రితం… భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో మౌలిక వసతుల ప్రాజెక్టులపై పోటీపడి మరీ.. దూకుడుగా పెట్టుబడులు కుమ్మరించిన ఇన్ఫ్రా కంపెనీలు వ్యాపారం అనుకున్నట్టు లేకపోవడంతో ఇప్పుడు పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయాయి. ప్రత్యేకంగా చెప్పుకోవలసిందేమిటంటే ఈ ఇన్ఫ్రా మేజర్ కంపెనీల్లో అధిక శాతం తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపార వేత్తలవే. వీరిలో కావూరి సాంబశివరావు , లగడపాటి రాజగోపాల్, నామా నాగేశ్వరరావు వంటి మాజీ ఎంపీలు కూడా ఉన్నారు. వీరి కంపెనీలు ప్రస్తుతం బ్యాంకుల […]