అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ ప్రస్తుతం ఎక్కడికక్కడ కోరలు చాచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి వలలో చిక్కుకుని లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. మరెందరో వైరస్తో పోరాటం చేస్తున్నారు. ఇక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య మందు అందరికీ దివ్యౌషధంగా కనిపిస్తోంది. కరోనాకు విరుగుడుగా పని చేస్తున్న ఆనందయ్య మందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దాంతో ఆనందయ్య మందు పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఇదిలా […]
Tag: krishnapatnam
ఇంటికి చేరిన ఆనందయ్య..మందు పంపిణీపై కీలక ప్రకటన!
కరోనా వేగంగా విజృంభిస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆనందయ్య మందు పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఏపీ ప్రభుత్వంతో పాటు హైకోర్టు సైత్ ఈ మందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇక పోలీసులు ఉంచిన రహస్య ప్రాంతం నుంచి ఆనందయ్య కూడా ఇంటికి చేరారు. అంతేకాదు మందు పంపిణీపై కీలక ప్రకటన చేశారు ఆనందయ్య. కరోనా పాజిటివ్ ఉన్నవారెవరూ మందుకోసం రావద్దని కోరారు. అధికారుల సహకారంతో మందును […]
రహస్య ప్రాంతంలో ఆనందయ్య..సోమవారం రానున్న నివేదిక!
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య నాటు మందు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆయుర్వేద పద్దతులతో ఆనందయ్య తయారు చేసిన మందు కరోనాను కట్టడి చేస్తుందని ప్రచారం ఊపందుకోవడంతో.. జనాలు ఆ మందు కోసం ఎగబడ్డారు. దీంతో ఆ నాటు మందుపై పూర్తి స్థాయి పరిశోధనలు చేసే వరకు పంపిణీని ఏపీ సర్కార్ నిలిపివేసింది. అలాగే ఆనందయ్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని.. శుక్రవారం ఇంటి వద్ద దించారు. అయితే మళ్లీ నేటి తెల్లవారుజామున […]
ఆనందయ్య మందుపై రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ముకునూరు మండలం కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య తయారు చేసిన మందు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందు కరోనాను కట్టడి చేస్తుందని ప్రచారం జరగడంతో.. అందరూ ఈ మందు కోసం ఎగబడ్డారు. దాంతో ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేసిన ఏపీ సర్కార్.. శాస్త్రీయంగా విశ్లేషించిన తర్వాత ఎలాంటి హాని లేదని తేలితే పంపిణీ జరపాలని నిర్ణయించుకుంది. మరోవైపు ఆనందయ్య మందుకు సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా […]
కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ టీమ్..నివేదికపై పెరుగుతున్న ఉత్కంఠ!
కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ.. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేస్తున్న ఆయుర్వేద మందుపైనే అందరి చూపు పడింది. దేశమంతటా ఈ మందు గురించే చర్చించుకుంటున్నారు. కరోనాను నయం చేస్తుందని ప్రచారం జరగడంతో.. అందరూ ఈ మందు కోసం ఎగబడ్డారు. అయితే ప్రజల భద్రత దృష్ట్యా ఈ మందు పంపిణీని నిలిపివేయాలని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై ఆయుష్ శాఖతో పాటు ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే ఆయుష్ ప్రతినిధులు ఈ మందుపై పాజిటివ్గా […]