చంద్రబాబుకి పుష్కరాల దెబ్బ

పుష్కరాల్లో స్నానం పరమ పవిత్రంగా భావిస్తుంటారు. కానీ ఆ పుష్కర జలాలే అపవిత్రం అనే వాదన వస్తే భక్తులు ఆందోళన చెందకుండా ఉంటారా? తెలంగాణ పండితులు, ఆంధ్రప్రదేశ్‌లో పుష్కర స్నానం చేయడం వల్ల ఫలితం ఉండదని స్పష్టం చేయడం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పెద్ద షాక్‌. వారి వాదనకి ఓ కారణం ఉంది. అదేమిటంటే గోదావరి నది, కృష్ణా నదిలో కలవడం వల్ల కృష్ణా నదిలో పుష్కర స్నానం తగినంత ఫలితాన్ని ఇవ్వదట. అయితే ఇది కుట్రపూరితంగా చేస్తున్న […]

పట్టిసీమ పరవళ్లు భళా

గోదావరి నది వరద నీరు కృష్ణా నదిలో పరవ ళ్లు తొక్కనుంది. లక్షా 50 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రస్తుతం గోదావరి నదికి వస్తుండటంతో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా పంపింగ్ ప్రారంభిం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ ప్రకటన చేయడంతో కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల కానుంది. .కృష్ణా పశ్చిమ డెల్టాకు నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ ఆధారంగా జూలై 16న సాగునీరు విడుదల చేయడం కొన్నేళ్ల నుంచి ఆనవాయితీగా […]