తండ్రుల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కొడుకులు వీరే?

అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది దర్శక నిర్మాతలు హీరో చిన్నప్పటి పాత్రలో నటించడం కోసం ఎవరిని కాకుండా హీరోల కొడుకులని తీసుకొని హీరో చిన్నప్పటి పాత్రలో తెరపై చూపిస్తుంటారు.అలా తండ్రుల సినిమాలలో నటించిన కొడుకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.కృష్ణ నటించిన అల్లూరి సీతారామ రాజు చిత్రంలో చిన్నప్పటి హీరో పాత్ర కోసం కృష్ణ పెద్ద కొడుకు రమేష్ ను వెండితెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన […]

సుధీర్ పై మండిపడ్డ కృష్ణ ఫ్యాన్స్..కారణం ఇదేనా ..?

సుధీర్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది..ఈయన కేవలం కమెడియన్ మాత్రమే కాదు యాక్టర్ అలాగే మ్యూజిషియన్ కూడా.. తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తన నటనతో అందరినీ అలరిస్తూ ఉంటాడు. ముఖ్యంగా సుధీర్ సినీ ఇండస్ట్రీలో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు.. కాకపోతే ఈయనను ప్రేక్షకులు ఆదరించలేదు కానీ కమెడియన్ గా ప్రేక్షకులు ఈయన ను సింహాసనం లో కూర్చోబెట్టారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈయన జబర్దస్త్ షో లలో […]

ఫాదర్స్ డే స్పెషల్: తండ్రికి సూపర్ స్టార్ ఇలా…!

ఫాదర్స్ డే సందర్భంగా ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ తండ్రిపై ఉన్న ప్రేమ‌ను సామాజిక మాధ్య‌మాల ద్వారా వ్య‌క్తం చేస్తున్నారు. ఇందులో సామ‌న్యుల నుంచి సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులూ ఉన్నారు. ఈరోజు సోష‌ల్ మీడియాలో ఎక్కువ పోస్టులు వాటికి సంబంధించిన‌వే ఉన్నాయి. అయితే అన్ని పోస్టుల మ‌ధ్య మ‌హేష్ బాబు పోస్టు కొంత వైర‌ల్‌గా మారింది. తండ్రి కృష్ణ‌, త‌నూ ఉన్న పాత ఫొటోను పోస్టు చేస్తూ తండ్రికి ఫాద‌ర్స్ డే విషేష్ చెప్పాడు. నాన్న నా హీరో, […]

మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీపై కృష్ణ షాకింగ్ కామెంట్స్‌?!

టాలీవుడ్ టాప్ హీరోల్లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌రు. పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చినా.. తనదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి మహేష్‌ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ కుర్ర హీరోలకు గ‌ట్టి పోటీ ఇస్తూ.. వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడీయ‌న‌. ఇదిలా ఉంటే.. మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీపై ఎప్ప‌టి నుంచో ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అభిమానులు కూడా మ‌హేష్ బాలీవుడ్ […]

మ‌హేష్ ఫ్యాన్స్‌లో అయోమ‌యం..అంతా అయోమ‌యం!

ప్ర‌స్తుతం జోరుమీదున్న నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారంలో టీడీపీ, వైసీపీలు దేనికి అదే విజ‌యంపై ధీమాగా ఉన్నాయి. అదేస‌మ‌యంలో అందివ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకుంటూ.. పార్టీ అధినేత‌లు ముందుకు పోతున్నారు.  త‌మ‌కు అనుకూలంగా ఉన్న వారిని రంగంలోకి దింపుతున్నారు. సాధ్య‌మైన‌న్ని హామీలు.. అంత‌కు మించి సాధ్య‌మైన‌న్ని విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఇది నాణేనికి ఒక‌వైపు ముచ్చ‌ట‌. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపించేస్తున్నాయి. వారాల నుంచి రోజుల్లోకి వ‌చ్చేసింది గడువు. దీంతో ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను మ‌రింత బ‌లంగా త‌మ‌వైపు తిప్ప‌గ‌ల వారికోసం […]

మహాభారతంలో మహేష్

ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో మ‌హాభార‌తం పెద్ద సెన్షేష‌న‌ల్ ప్రాజెక్టు అయిపోయింది. బాహుబ‌లి సినిమాతో ఇండియా వైజ్‌గా క్రేజ్ తెచ్చుకున్న ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి త‌న చిరకాల కోరిక మ‌హాభార‌తం తెర‌కెక్కిస్తాన‌ని చెపుతున్నారు. ఎప్ప‌టికైనా మ‌హాభార‌తాన్ని తెర‌కెక్కించ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని రాజ‌మౌళి ఇప్ప‌టికే ప‌లుసార్లు ప్ర‌క‌టించాడు కూడా. రాజ‌మౌళి మ‌హాభార‌తంలో తాను కృష్ణుడు పాత్ర పోషించాల‌నుకుంటున్న‌ట్టు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇక మ‌రో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తాను సైతం మ‌హాభార‌తాన్ని తెర‌కెక్కించాల‌నుకుంటున్న‌ట్టు […]

బాబూ పుష్కర పుణ్యం మాకొద్దు

గత నెల రోజులుగా పాలనా పడకేసిన పట్టించుకోకుండా పుష్కర పనులకే పరిమితమయింది ప్రభుత్వమంతా..అక్కడికేదో చరిత్రలో ఇదే మొదటిసారి పుష్కారాలు అన్నట్టుగా ముఖ్యమంత్రి దగ్గరినుండి మంత్రిమండలి మొదలు అధికార యంత్రాగమంతా పనులుమానుకొని మరీ రాష్ట్రం లో పుష్కరాలు తప్ప వేరే పనిలేదు అన్నట్టుగా హడావిడి చేశారు.ఈ పైత్యం ఏ రేంజ్ కి చేరిందంటే అదేదో ఫామిలీ ఫంక్షన్ అన్నట్టు మంత్రివర్యలచే ఆహ్వానాలు అందిచిందడం ఈ మొత్తం వ్యవహారానికి పరాకాష్ట. ఏర్పాట్లు అయితే ఘనంగానే చేశారు కానీ జనాలు మాత్రం […]

చంద్రబాబుకి పుష్కరాల దెబ్బ

పుష్కరాల్లో స్నానం పరమ పవిత్రంగా భావిస్తుంటారు. కానీ ఆ పుష్కర జలాలే అపవిత్రం అనే వాదన వస్తే భక్తులు ఆందోళన చెందకుండా ఉంటారా? తెలంగాణ పండితులు, ఆంధ్రప్రదేశ్‌లో పుష్కర స్నానం చేయడం వల్ల ఫలితం ఉండదని స్పష్టం చేయడం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పెద్ద షాక్‌. వారి వాదనకి ఓ కారణం ఉంది. అదేమిటంటే గోదావరి నది, కృష్ణా నదిలో కలవడం వల్ల కృష్ణా నదిలో పుష్కర స్నానం తగినంత ఫలితాన్ని ఇవ్వదట. అయితే ఇది కుట్రపూరితంగా చేస్తున్న […]

పట్టిసీమ పరవళ్లు భళా

గోదావరి నది వరద నీరు కృష్ణా నదిలో పరవ ళ్లు తొక్కనుంది. లక్షా 50 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రస్తుతం గోదావరి నదికి వస్తుండటంతో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా పంపింగ్ ప్రారంభిం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ ప్రకటన చేయడంతో కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల కానుంది. .కృష్ణా పశ్చిమ డెల్టాకు నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ ఆధారంగా జూలై 16న సాగునీరు విడుదల చేయడం కొన్నేళ్ల నుంచి ఆనవాయితీగా […]