ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి నియోజకవర్గం వైసీపీకి కంచుకోట గానే ఉందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో 14కి 14 సీట్లని వైసీపీ గెలుచుకుంది. కానీ ఎన్నికల తర్వాత నిదానంగా జిల్లాలో పరిస్తితి మారుతూ వస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుంటుంది. ఇదే సమయంలో వైసీపీకి కంచుకోటలుగా ఉన్న కొన్ని స్థానాల్లో టీడీపీ పికప్ అవుతుంది. అసలు టీడీపీకి ఏ మాత్రం బలం లేని కోడుమూరు స్థానంలో ఇప్పుడు పరిస్తితి మారుతుంది. అసలు ఈ స్థానంలో టీడీపీ గెలిచింది […]