రాజధాని రిస్క్..జగన్ తగ్గించుకుంటారా?

నూటికి 95 శాతంపైనే హామీలు అమలు చేశాం…జనాలకు చాలా చేశాం..ఇంకా తమకు తిరుగులేదు..నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ప్రజలు తమకు మద్ధతుగా నిలుస్తారని..సంక్షేమమే తమని గెలిపిస్తుందనే ధీమా వైసీపీలో ఉంది. అవును నిజమే సంక్షేమ పథకాలని అద్భుతంగా అమలు చేశారు. మరి ప్రజలు కేవలం సంక్షేమం మాత్రమే చూసి ఓటేస్తారా? ఇంకా వేరే సమస్యలు, అభివృద్ధి, రాజధాని..ఇలా ఏ అంశాన్ని ప్రజలు పట్టించుకోరా? అంటే ప్రజలు అన్నీ పట్టించుకుంటారు…సమయం చూసి వారి తీర్పుని ఇస్తారు. కాబట్టి వైసీపీ అన్నీ […]

యాంటీ బీజేపీ: కేసీఆర్‌తో జగన్..?

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చెప్పి తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. తెలంగాణలో బలపడుతున్న బీజేపీకి..కేంద్ర స్థాయిలోనే చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే బీజేపీపై కేసీఆర్ గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం స్థాయిలో కూడా కేసీఆర్…మోదీ సర్కార్‌ని టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఏమో…కేసీఆర్‌ని టార్గెట్ చేసి ముందుకెళుతుంది. అందుకే కేసీఆర్..కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మోదీని గద్దె దింపాలని, బీజేపీ ముక్త్ భారత్ అనే నినాదం […]

కుప్పంకు జగన్…బాబుకు ఆహ్వానం.!

ఇటీవల కుప్పం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో బాగా హైలైట్ అవుతుంది. ఈ మధ్య చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే…అక్కడ వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఎలాంటి రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ రచ్చ తగ్గకుండానే కుప్పం టూరుకు జగన్ వెళ్ళడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కుప్పం పర్యటనలో ఉన్నప్పుడు బాబు..దమ్ముంటే జగన్ కుప్పంకు రావాలని సవాల్ విసిరారు. ఇదే క్రమంలో జగన్…కుప్పం టూరుకు రావడం జరుగుతుంది. ఈ నెల 22న కుప్పం వచ్చి..పలు […]

వార్నింగ్ : ఇద్దరూ తగ్గట్లేదుగా!

ప్రత్యర్ధులపై విమర్శలు చేసే విషయంలో ఎంత దూకుడుగా ఉంటున్నారో…పార్టీని బలోపేతం చేసే విషయంలో ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారో…అలాగే సొంత పార్టీ నేతలు గాడి తప్పితే…వారిని గాడిలో పెట్టడానికి…వారికి డైరక్ట్‌గా వార్నింగ్ ఇవ్వడంలో ఇటు జగన్ గాని, అటు చంద్రబాబు గాని అసలు తగ్గడం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు అనేది రెండు పార్టీలకు ముఖ్యమే. నెక్స్ట్ కూడా అధికారంలోకి రాకపోతే టీడీపీ పరిస్తితి ఏం అవుతుందో బాబుకు బాగా తెలుసు. అలాగే పొరపాటున అధికారం కోల్పోయి, కసి […]

మళ్ళీ కొత్త మంత్రులు..ఆ ఛాన్స్ ఉందా?

జగన్ మాట అంటే మాటే…ఆయన ఏదైనా చెప్పారంటే చేస్తారు..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడే ఇదే అంశం మంత్రులని టెన్షన్ పెడుతుంది. ఎందుకంటే తాజాగా కేబినెట్ సమావేశంలో జగన్…మంత్రులపై బాగా సీరియస్ అయ్యారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాలని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ స్కామ్‌లో తెలంగాణతో పాటు. ఏపీ నేతలు కూడా ఉన్నారని ఆరోపణలుయి వస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రతిపక్ష టీడీపీ నేతలు…వైసీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ సతీమణి […]

ఆ టాలీవుడ్ హీరో నిర్మాత‌గా.. ఏపీ సీఎం జ‌గ‌న్ బ‌యోపిక్‌…!

సినిమా అనేది ప్రజలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది అనేది మనకి ఎప్పటినుంచో తెలుసు. సినిమాల ద్వారా మారిన మనుషులు ఎందరో ఉన్నారు. వాటి ద్వారా దుర అలవాట్లకు గురైన వారు ఉన్నారు. సినిమాలు ఎంటర్టైన్మెంట్‌కే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే అంశాలతో సినిమాలు తీసి ప్రజలను మెప్పించిన వారు ఎందరూ ఉన్నారు. ఉదాహరణకు ఎన్టీఆర్, దాసరి నారాయణరావు అలాంటి పలువురు సమాజానికి ఉపయోగపడే చాలా సినిమాలు తీసి సమాజంలో మార్పు తేవ‌డానికి సినిమాల ద్వారా ఎన్నో ప్రయత్నాలు […]

ఆ శ్రీదేవికి కూడా సీటు కష్టమేనా!

ప్రజా మద్ధతు తగ్గిన ఎమ్మెల్యేలకు మొహమాటం లేకుండా సీటు ఇవ్వనని జగన్ ఇప్పటికే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ మూడేళ్లలో చాలామంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకుని, ప్రజా బలం పోగొట్టుకుంటూ వచ్చారు. అలాంటి ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా మద్ధతు పెంచుకోవాలని జగన్ సూచించారు..కానీ కొందరు ఎమ్మెల్యేలు ప్రజా మద్ధతు పెంచుకోవడంలో విఫలమవుతున్నట్లే కనిపిస్తున్నారు. అలాంటి వారికి నెక్స్ట్ సీటు ఇవ్వడం కష్టమని తాజాగా తాడికొండ స్థానంలో అదనపు సమన్వయకర్తని నియమించి ఎమ్మెల్యేలకు వార్నింగ్ […]

బీజేపీకి స‌హ‌కారం.. వైసీపీలో కొత్త గేమ్ మొద‌లైందా…!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద స‌మ‌స్య వ‌చ్చింది. కేంద్రం నుంచి వ‌చ్చిన ఆదేశాలు.. పార్టీలో ఇక్క‌ట్లు తెచ్చిపెడుతున్నాయ‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల కింద‌ట తెలంగాణ‌కు వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా.. అక్క‌డ నుంచి ఏపీ వైసీపీ నాయ‌కుల‌తో పోన్‌లో మాట్లాడిన‌ట్టు.. స‌మాచారం. ముఖ్యంగా బీజేపీతో సానుకూలంగా ఉన్న ఒక వైసీపీ ఎమ్మెల్యేకు ఆయ‌న ఫోన్ చేసి.. త‌మ‌కు సాయం చేయాల‌ని.. ఆదిశ‌గా ఆలోచ‌న ఎందుకు చేయ‌డంలేద‌ని.. ఆయ‌న ప్ర‌శ్నించిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర‌కు […]

జగన్ డేరింగ్ డెసిషన్…!

పనితీరు బాగోని ఎమ్మెల్యేలని ఏ మాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదని జగన్ ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది…ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల అందరికీ సీట్లు ఇస్తే…నెక్స్ట్ ఎన్నికల్లో సగానికి సగం మంది ఓడిపోవడం గ్యారెంటీ అని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి కొందరు ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వకుండా, వారి ప్లేస్ లో కొత్త అభ్యర్ధులని పెడితేనే కలిసొస్తుందనే ఫార్ములాతో జగన్ ముందుకెళుతున్నారు. రాజకీయాల్లో ఎన్నిక ఎన్నికకు మార్పులు ఉండాలి..అలా లేకపోతే ప్రజల్లో ఆదరణ ఉండదు. అందుకే జగన్ కొందరు ఎమ్మెల్యేలని మార్చేయాలని […]