గిద్దలూరు వైసీపీలో ఫుల్ క్లారిటీ… మళ్లీ ఆయనే పోటీ….!

ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 90 వేలకు పైగా మెజారిటీ రాగా… ఆయన తర్వాత స్థానంలో పార్టీ సీనియర్లను కాదని… గిద్దలూరు నియోజకవర్గం నుంచి అన్నా రాంబాబు నిలిచారు. ఏకంగా 81 వేల ఓట్ల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన నేతల జాబితాలో […]

గిద్దలూరు అశోక్ రెడ్డికే..టార్గెట్ ఈజీ కాదు.!

గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వచ్చింది జగన్‌కు..పులివెందులలో దాదాపు 90 వేల ఓట్ల మెజారిటీతో వచ్చింది. ఇక జగన్ తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చింది అన్నా రాంబాబుకు…గిద్దలూరులో దాదాపు 81 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఇంత మెజారిటీతో గెలిచిన రాంబాబుకు చెక్ పెట్టడం అనేది చాలా కష్టమైన పని. 81 వేల మెజారిటీని తగ్గించి..తిరిగి గెలవాలని టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డికి చంద్రబాబు టార్గెట్ గా పెట్టారు. తాజాగా గిద్దలూరుకు సంబంధించి అశోక్ […]

షాక్‌.. వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేకి చుక్క‌లు చూపిన జ‌నాలు

మ‌నం ఏం చేసినా అడిగేదెవ‌రు? జ‌నాలు వెర్రిబాగులోళ్లు! మ‌నం ఏం చెబితే అదే! జ‌నాలు వినితీర‌తారు అంతే!! అని అనుకునే రాజ‌కీయ నేత‌ల‌కు గ‌ట్టి స‌మాధానం లాంటి ఉదంతం ఇది! అంతేకాదు, ప్ర‌జ‌లు పిచ్చివాళ్లు కార‌ని, రాజ‌కీయ నేత‌ల‌ను వారు నిశితంగా గ‌మ‌నిస్తుంటార‌ని, నేత‌ల‌ను స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు క‌డిగిపారేస్తార‌ని నిరూపించే సంఘ‌టన కూడా ఇది!! విష‌యంలోకి వెళ్తే.. వైసీపీని దెబ్బ‌కొట్టేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆక‌ర్ష్ మంత్రం ప‌ఠించారు. దీంతో 20 మంది వ‌ర‌కు జ‌గ‌న్ బ్యాచ్ […]