అబ్బాయిలు ఎక్కువుగా తినకూడని పండు ఏంటో తెలుసా..? కక్కుర్తి పడి తిన్నారా..మీటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!!

సాధారణంగా మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్లిన .. లేకపోతే మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఎక్కువగా సజెస్ట్ చేసేది పండ్లు తింటూ ఉండమని .. రోజు ఒక ఆపిల్ పండు తింటే డాక్టర్ని దూరం పెట్టొచ్చు అని చెప్తూ ఉంటారు . మరి ముఖ్యంగా ఇన్స్టెంట్గా ఎనర్జీ రావాలి అంటే ఒక అరటిపండు తినండి అంటూ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ కి ఆడవాళ్లను చిన్నపిల్లలకు ఎక్కువగా పండ్లు పెట్టండి రక్తం బాగా పడుతుంది […]

ఎండాకాలం వచ్చేస్తుంది.. తప్పక తినాల్సిన పండ్లు ఇవే..?

ఎండాకాలంలో ఎక్కువగా బయట తిరగకూడదు.బయట తిరగటం వలన చర్మం పాడైపోతుంది.ఎండాకాలంలో ఈ పండు తింటే చర్మం మెరుస్తుంది.వేసవి కాలంలో చర్మం అందవిహినం గా మారడం సర్వసాధారణం.శరీరంలో నీటి స్థాయిలు తగ్గిపోవడంతో చర్మం పొడిబారుతుంది. దీంతో చర్మం కాంతివిహానంగా మారుతుంది.మామిడిలో విటమిన్ ఏ, సి, ఈ, కెతో పాటు షా లీ ఫినాల్స్, ప్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది.ఇది చర్మాన్ని అందంగా మార్చుతుంది.మామిడిలో యాంటీ ఇనేప్లమేటరి గుణాలు మొటిమలను మాయం చేస్తాయి.పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది.ఇది చర్మాన్ని […]

హిమోగ్లోబిన్ లెవెల్స్ నాచురల్ గా పెరగాలా.. ఈ పది రకాల పండ్లను తప్పక తీసుకోండి..

ప్రస్తుత కాలంలో రక్తహీనత సమస్య అందరిలోనూ తలెత్తుతుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవారి వరకు.. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా రక్తహీనత ఉన్న వారిలో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. జుట్టు రాలిపోవడం, చర్మం పై మచ్చలు, బలహీనత, నీరసం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక ఈ సమస్యను లైట్ తీసుకోవడం అసలు మంచిది కాదు. నిపుణులను సంప్రదించి వార సలహా తీసుకుంటూ ఉండాలి. సాధారణంగా హిమోగ్లోబిన్ సమస్యలకు డాక్టర్ ఐరన్, విటమిన్ సి […]

చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చెక్ పెట్టండి..!

ప్రస్తుత కాలంలో చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీనివల్ల చికాకుతో పాటు వెంట్రుకలు కూడా రాలుతాయి. అయితే దీనిని నివారించేందుకు కొన్ని చిట్కాలు పాటించడంతో పాటు పోషకాహారం తీసుకోవడం కూడా ముఖ్యం. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవకాడో పండ్లలో ఆరోగ్యకర కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని కాపాడడంతోపాటు జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. అదేవిధంగా చుండ్రు సమస్యను కూడా తొలగిస్తాయి. అదేవిధంగా కివి పండ్లు కూడా చుండ్రు సమస్యని నివారించడంలో సహాయపడతాయి. […]

విటమిన్ సి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ పిజ్జా మరియు బర్గర్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల అనేక అనారోగ్యాల సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయినప్పటికీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇక పండ్లలో విటమిన్ సి దాగి ఉంటుంది. ఈ విటమిన్ సి మన బాడీకి అందకపోవడం కారణంగా అనేక జబ్బులు ఏర్పడతాయి. విటమిన్ సి వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఇది మన రోగ నిరోధక శక్తిని […]

రోజు ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తో ఎండుద్రాక్ష తింటే ఇంత ప్రమాదమే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

ప్రస్తుతం ఉన్న బిజీ స్కెడ్యూల్‌లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పోషకాలతో కూడిన ఆహారాన్ని డైట్ లో చేర్చుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే పొద్దున్నే లేగవగానే గుప్పెడు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మంచిదని భావిస్తున్నారు. వాటిలో బాదం, పిస్తా, వాల్ నట్స్‌, ఖర్జూర, ఎండుద్రాక్ష, ఆంజీర్‌ లాంటి డ్రైఫ్రూట్స్ మార్నింగ్ డైట్ లో కచ్చితంగా ఉంచుతున్నారు. ఆరోగ్యపరంగా డ్రై ఫ్రూట్స్ అపారమైన ప్రయోజనాన్ని చేకూరుస్తాయని అందరికీ […]

భోజనం అనంతరం ఈ పండ్లను తింటున్నారా? అయితే డేంజర్ లో ఉన్నట్లే…!

సాధారణంగా చాలామంది భోజనం అనంతరం అనేక ఫ్రూట్స్ ని తింటూ ఉంటారు. అయితే ఆరెంజ్ మరియు దాక్ష వంటి పండ్లను భోజనం చేశాక తినడం మంచిది కాదు. భోజనం తర్వాత వీటిని తింటే కలిగే దుష్పరిణామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. భోజనానికి తర్వాత పండ్లను తినడం కొంతమంది వ్యక్తులలో సమస్యలకు దారి తీయవచ్చు. భోజనం అనంతరం పండ్లను తింటే జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. అలానే గుండుల్లో మంట ఏర్పడుతుంది కూడా. భోజనం తరువాత ఈ పండ్లు తింటే […]