తీవ్ర విషాదంలో విజయదేవరకొండ …!?

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. వరుస హిట్లతో టాలీవుడ్‌ను షేక్ చేశారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా అంటూ అలా దూసుకుపోతూనే వచ్చారు. మధ్యలో ఫ్లాపులు పలకరించినా కూడా ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. అలా విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ దక్కింది. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ విజయ్‌ను ఇష్టపడేవారెంతో మంది ఉన్నారు. విజయ్ దేవరకొండ స్టైల్, యాష, బాష, మాట్లాడే తీరు, కనిపించే […]

క‌రోనాతో హాస్ప‌ట‌ల్‌లో అభిమాని..చిరు చేసిన ప‌నికి అంద‌రూ షాక్‌!

దేశ వ్యాప్తంగా సెకెండ్ వేవ్‌లో క‌రోనా వీర విహారం చేస్తోంది. ఈ మాయ‌దారి వైర‌స్ ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. దొరికినోళ్ల‌ను దొరికిన‌ట్టు పీల్చి పిప్పి చేసేస్తోంది. సామాన్యులు, రాజ‌కీయ నాయ‌కులు, సినీ తార‌లు, క్రీడా కారులు ఇలా అంద‌రిపై క‌రోనా పంజా విసురుతోంది. తాజాగా మెగాస్ట‌ర్ చిరంజీవి వీరాభిమానుల్లో ఒక‌రికి క‌రోనా సోకి హాస్ప‌ట‌ల్‌లో చేరారు. అయితే అత‌డికి స్వ‌యంగా చిరంజీవి ఫోన్ చేసి మాట్లాడారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలానికి […]

ఆ టాలీవుడ్ హీరోకు అభిమాని బెదిరింపులు..ఏం జ‌రిగిందంటే?

ఓ అభిమాని సూసైడ్ చేసుకుంటానంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా టాలీవుడ్ హీరోను బెదిరించారు. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు..విశ్వక్ సేన్‌. `వెళ్ళిపోమాకే` సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన విశ్వ‌క్‌.. ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ త‌ర్వాత ఫ‌ల‌క్‌నుమాదాస్ సినిమాలో హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్వం కూడా తానే వ‌హించి మాస్ ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న పాగల్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. […]

రంభ ఫ్యాన్ గా జగపతిబాబు…!?

అప్పటిలో తన అభినయంతో పాటు అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్స్ లో రంభ ఒకటి. స్టార్‌ హీరోలతో జత కట్టిన ఈ అమ్మడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఎంతో మంది ఫాన్స్ ని సంపాదించుకున్న రంభకు నేనూ ఓ అభిమానినే అంటున్నాడు జగ్గూ భాయ్‌ అలియాస్‌ జగపతిబాబు. అవును ఇది నిజమే.కానీ ఇది రియల్‌ లైఫ్‌లో కాదులెండి. రీల్‌ లైఫ్‌లో. గతంలో సినిమాల్లో జగపతిబాబు, రంభ […]

ఓటేసేందుకు వ‌చ్చి అభిమాని ఫోన్ లాక్కున్న అజిత్‌..వీడియో వైర‌ల్‌!

త‌మిళ‌నాడు రాష్ట్రంలో నేటి ఉద‌యం ప్రారంభ‌మైన అసెంబ్లీ ఎన్నిక‌లు జోరుగా కొన‌సాగుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయ‌గా.. సామాన్యు‌లతో పాటు సెల‌బ్రెటీలు కూడా త్వ‌ర‌త్వ‌ర‌గా వ‌చ్చి ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. భార్య షాలినీ కుమార్‌తో పాటు ఓటు వేసేందుకు తిరువాన్మయూర్ కి ఉద‌యాన్నే వ‌చ్చారు. అయితే ఈ విష‌యంలో తెలుసుకున్న స్థానికులు, అభిమానుల‌కు […]