ర‌కుల్ ఇంత పెద్ద ఉచ్చుల్లో చిక్కుకుందా… కెరీర్ డేంజ‌ర్‌లోనే…!

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. ఆ రచ్చ ఎప్పటికి కూడా టాలీవుడ్ ను విడిచి పోలేదు. ఈడీ ఈ డ్రగ్స్ వ్యవహారంపై ఇప్పటికీ కూడా విచారణ చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ మరోసారి విచారణకు రమ్మని షాక్ ఇచ్చింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఆమెను గత సంవత్సరం విచారించిన ఈడీ.. తాజాగా […]

పాపులారిటీకి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఇవి అంటూ ఈడీ విచారణపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

లైగర్‌ సినిమాలో పెట్టిన పెట్టుబడుల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నిర్మాణంలో నిధుల మళ్లింపు జరిగిందనే అనుమానంతో అధికారులు పూరి జగన్నాథ్, ఛార్మిలతో పాటు తాజాగా విజయ్ దేవరకొండను కూడా ప్రశ్నించారు. రౌడీ బాయ్ విజయ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం 12 గంటల పాటు లైగర్ మూవీ కోసం పెట్టుబడి పెట్టడంపై ప్రశ్నించింది. ప్రశ్నోత్తరాల సమయం అయిపోగానే విజయ్ ఈడీ ఆఫీస్ ఎదుట నిల్చని మీడియాతో మాట్లాడాడు. “పాపులారిటీ వచ్చాక […]

డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు హాజరైన హీరో తరుణ్?

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ చివరి దశకు చేరుకుంది. అయితే ఇప్పటి వరకు ఈడీ అధికారులు 11 మంది సినీ సెలబ్రిటీలు విచారించారు. అయితే నేడు టాలీవుడ్ డ్రగ్స్ విచారణ కేసులో భాగంగా హీరో తరుణ్ ఇది అధికారులు ముందుకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా హీరో తరుణ్ ఇప్పటికే ఈది కార్యాలయానికి చేరుకోగా, తరుణ్ ను ఈడి అధికారులు మనీలాండరింగ్, అలాగే ఫెమ యాక్ట్ ఉల్లంఘన పై విచారించనున్నారు. అంతేకాకుండా ఈ డ్రగ్స్ కేసులో […]

ఈడీ విచారణకు హాజరైన ఛార్మి.. ఫోటోలు వైరల్?

టాలీవుడ్ హీరోయిన్ చార్మి తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యింది. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ తో ఛార్మి వాట్సాప్ చాటింగ్ చేసినట్లు సమాచారం. అయితే కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు ఛార్మిని కూడా ప్రకటించనున్నారు. 2015 నుంచి 2017 వరకు జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలను వెంటనే తేవాలని ఈడి నోటీసులో పేర్కొంది. అంతేకాకుండా ఈ ఛార్మి ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక లావాదేవీలపై కూడా పని ఉంది. అయితే ఇది వరకు […]