ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న మరింత పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
Tag: covid-19
భారత్లో తగ్గుతున్న కరోనా కేసులు..రికవరీ కేసులెన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్లో నిన్న కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో భారత్లో 3,26,098 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,43,72,907 కు చేరుకుంది. […]
కరోనా బాధితులకు భారీ విరాళం అందించిన రజనీ కుమార్తె!
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటికి కనిపించని కరోనా వైరస్ వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రజలను రక్షించేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ విరాళాలు అందించాల్సిందిగా దాతలకు విజ్ఞప్తి చేశారు. దీంతో కరోనా బాధితులను ఆదుకునేందుకు తమిళ సినీ ప్రముఖులు తమ వంతు సాయంగా విరాళాలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య కూడా భారీగా విరాళం అందించారు. తాజాగా సౌందర్య సీఎం స్టాలిన్ను కలిసి తన […]
తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేత..కారణం అదే!
ప్రస్తుతం సెకెండ్ వేవ్ కరోనా శరవేగంగా విజృంభిస్తూ ప్రజలను ముప్ప తిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా స్వయంవిహారం చేస్తోంది. ఈ క్రమంలోనే పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా సంభవిస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో తెలంగాణ సర్కార్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలివివేసింది. కొవిషీల్డ్ తీసుకునే వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్పులు చేసింది. తొలి డోసుకు రెండో డోసుకు మధ్య 12 నుంచి 16 వారాల వ్యవధి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన […]
నెటిజన్ల తీరుకు రేణూ దేశాయ్ తీవ్ర ఆవేదన..ఏం జరిగిందంటే?
తగ్గినట్టే తగ్గిన కరోనా వైరస్ మళ్లీ దేశ ప్రశలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడుతున్న కరోనా వల్ల ప్రతి రోజు వేల మంది మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా హాస్పటల్స్ లో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉండటం వల్లే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పటి హీరోయిన్, పవన్ కళ్యాణ్ […]
ఏపీలో కరోనా కల్లోలం..కొత్తగా 96 మంది మృతి!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న మరింత పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
అభిమానులకు ఊరటనిచ్చిన ఎన్టీఆర్..త్వరలోనే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. నేను బాగానే ఉన్నానని ఎన్టీఆర్ తెలిపాడు. అయినప్పటికీ, ఎన్టీఆర్ అభిమానులు కలవరపడుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఎన్టీఆర్.. ఈరోజు రంజాన్ పర్వదినం కావడంతో ముస్లింలకు సోషల్ మీడియా ద్వారా ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తన ఆరోగ్యంపై కూడా స్పందించి.. ఫ్యాన్స్కు కాస్త […]
భారత్లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..భారీగా మరణాలు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్లో నిన్న కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో భారత్లో 3,43,144 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,46,809 కు చేరుకుంది. […]
కరోనా బాధితులకు ప్రముఖ డైరెక్టర్ అపన్నహస్తం!
సెకెండ్ వేవ్లో కరోనా ఎంత వేగంగా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారి కాటుకు ప్రతి రోజు వేల మంది బలైపోతుండగా.. లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఈ సెకెండ్ వేవ్లో హాస్పటల్స్లో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి తరుణంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా ప్రముఖు తమిళ దర్శకుడు మురుగుదాస్ కూడా కరోనా బాధితులకు అపన్నహస్తం అందించారు. కరోనా రిలీఫ్ ఫండ్ కింద […]