భార‌త్‌లో త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి..కొత్త‌గా 4,209 మంది మృతి!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. కానీ, మ‌ర‌ణాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 2,59,591 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ […]

అక్క‌డి పోలీసులకు మంచు లక్ష్మి లంచ్‌!

కంటికి క‌నిపించిన ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం సెకెండ్ వేవ్ రూపంలో వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా సంఖ్య‌లో నమోదు అవుతున్నారు. దీంతో ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. ఇటీవ‌లె తెలంగాణ‌లోనూ సీఎం కేసీఆర్ క‌రోనాను అదుపు చేసేందుకు లాక్‌డౌన్ పెట్టారు. అయితే ఈ లాక్‌డౌన్‌ సమయంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు తనవంతు సాయం చేసేందుకు ప్రముఖ సినీనటి, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూతురు […]

ఏపీలో క‌రోనా టెర్ర‌ర్‌..15 ల‌క్ష‌లు దాటిన పాజిటివ్ కేసులు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 15 ల‌క్ష‌లు దాటాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

టాలీవుడ్‌లో మ‌రో విషాదం..ఎన్టీఆర్‌ వియ్యంకుడు మృతి!

టాలీవుడ్ క‌రోనా వ‌రుస విషాదాల‌ను నింపుతుంది. తాజాగా ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు విశ్వశాంతి విశ్వేశ్వరరావు అలియాస్ యూ. విశ్వేశ్వరరావు కరోనా సోకి చెన్నై లో కన్నుమూశారు. ఈయ‌న స్వర్గీయ నందమూరి తారక రామారావు వియ్యంకుడు అవుతారు. ఇటీవ‌లె ఈయ‌న‌ క‌రోనా బారిన ప‌డిగా..హాస్ప‌ట‌ల్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆరోగ్యం క్షీణించ‌డంతో తాజాగా తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా, […]

మాస్క్ లేద‌ని మ‌హిళ‌ను రోడ్డుపై చితకబాదిన పోలీసులు..వీడియో వైర‌ల్‌!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు ప‌డుతోంది. ఈ మ‌మ‌హ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌గా.. వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా నుంచి త‌ప్పించుకోవాలంటే.. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజేషన్ వాడ‌టం తప్పనిసరి. అయితే తాజాగా మాస్క్ లేద‌నే కార‌ణంగా ఓ మ‌హిళ‌ను పోలీసులు న‌డి రోడ్డుపై చిత‌క‌బాదారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఈ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ […]

భార‌త్‌లో క‌రోనా బీభ‌త్సం..3 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో మ‌ర‌ణాలు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. కానీ, మ‌ర‌ణాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 2,76,070 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ […]

తెలంగాణ‌లో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు!

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. ఇక తెలంగాణ‌లో భారీగా న‌మోదైన క‌రోనా కేసులు ప్ర‌స్తుతం అదుపులోకి వ‌స్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

ఏపీలో క‌రోనా మృత్యుమృదంగం..భారీగా న‌మోదైన మ‌ర‌ణాలు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మృత్యుమృదంగా మోగిస్తోంది. నిన్న వంద‌కు పైగా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 […]

మహేష్ ఇంటి ముందు పెరిగిన‌ బందోబస్తు..కార‌ణం అదే?!

ప్ర‌స్తుతం సెకెండ్ వేవ్ రూపంలో క‌రోనా వైర‌స్ దేశ‌వ్యాప్తంగా స్వ‌యం విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ఇక సినీ తార‌లంద‌రు కూడా క‌రోనా బారిన ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వ‌రుణ్ తేజ్‌, అనిల్ రావిపూడి, త‌మ‌న్నా, పూజా హెగ్డే, సోనూసూద్‌, నివేదా థామస్, దిల్ రాజు, జెనీలియా, ర‌కుల్ ప్రీత్ సింగ్, రాజ‌మౌళి ఇలా ఎంద‌రో క‌రోనా బారిన […]