ఎన్టీఆర్‌కు క‌రోనా..చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు, సామాన్యుడు, సెల‌బ్రెటీ అనే తేడా లేకుండా అంద‌రిపై క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. తనకు కరోనా సోకిందని ఎన్టీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఎన్టీఆర్‌కు క‌రోనా సోక‌డంపై ఆంధ్రప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు […]

అర‌రే..కంగ‌నాను అక్కడ కూడా ఉండ‌నిచ్చేలా లేర‌ట‌!

బాలీవుడ్ న‌టి, కంట్ర‌వ‌ర్సీ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా ఇటీవ‌లె సస్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. వరుస వివాదాస్పద ట్వీట్ల నేపథ్యంలో కంగ‌నా ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయింది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా కంగ‌నా క‌రోనా బారిన ప‌డ‌టంతో.. ఆ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలోనే క‌రోనా చిన్న ఫ్లూ మాత్ర‌మే. అన‌వ‌స‌రంగా ఎక్కువ చేసి చూపించారు. మీరు భ‌య‌ప‌డ‌కండి. అంద‌రం క‌లిసి దీనిని నాశ‌నం […]

కోవిడ్‌పై పోరు..భారీ విరాళం ప్ర‌క‌టించిన‌ అమితాబ్‌!

సెకెండ్ వేవ్‌లో విరుచుకు ప‌డుతున్న క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ ప్రజ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి క‌నుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు ల‌క్ష‌ల సంఖ్య పాజిటివ్ కేసులు, వేల సంఖ్య మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి. స‌రైన స‌దుపాయాలు లేకే చాలా మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌..ఢిల్లీలోని రాకబ్ గంజ్‌ ప్రాంతంలోని గురుద్వారా […]

బ్రేకింగ్‌: క‌రోనాతో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్‌ఆర్ మృతి!

సెకెండ్ వేవ్‌లో దేశ‌వ్యాప్తంగా వీర విహారం చేస్తున్న క‌రోనా వైర‌స్ ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. దొరికిన వారిని దొరికిన‌ట్టు పీల్చి పిప్పి చేసేస్తోంది. ఈ మ‌హమ్మారి దెబ్బ‌కు సామాన్యులే కాదు.. అన్ని రంగాల‌కు చెందిన వారు బ‌ల‌వుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్‌, న‌టుడు తుమ్మ‌ల న‌ర‌సింహారెడ్డి(టీఎన్‌ఆర్) మృతి చెందారు. ఇటీవ‌లె క‌రోనా బారిన ప‌డ్డ టీఎన్ఆర్ కాచిగూడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్‌ అంటూ తనదైన శైలిలో […]

రామ్ చ‌ర‌ణ్‌కు థ్యాంక్స్ చెప్పిన బ‌న్నీ..ఎందుకంటే?

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు స్పెష‌ల్‌గా థ్యాంక్స్ చెప్పారు. ఎందుకో తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. అల్లు అర్జున్‌కు ఇటీవ‌లె క‌రోనా వైర‌స్ సోకిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే ప్ర‌క‌టించారు. దీంతో రామ్ చ‌ర‌ణ్ వెంట‌నే బ‌న్నీకి కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌తో పాటు ఓ లెట‌ర్ కూడా పంపాడు. అందులో `నీ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుకుంటున్నాని అలాగే అంతే కాకుండా నీవు […]

అడ్డంగా బుక్కైన మంచు లక్ష్మి..ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు!

మంచు లక్ష్మి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చేసింది త‌క్కువ సినిమాలే అయినా.. ప్రేక్ష‌కుల్లో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఈమె పెట్టే పోస్టుల‌న్నీ వ్యంగ్యంగా ఉండ‌టంతో..నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో మంచు ల‌క్ష్మి త‌ర‌చూ ట్రోలింగ్‌కు గుర‌వుతూ.. వార్త‌ల్లో నిలుస్తోంది. తాజాగా కూడా ఈ అమ్మ‌డు అడ్డంగా బుక్కైంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..మంచు లక్ష్మీ యశోద హాస్పిటల్‌లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకుంది. […]

క‌రోనా బారిన ప‌డ్డ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌లో దేశ ప్ర‌జ‌ల‌ను ఏ స్థాయిలో అత‌లా కుత‌లం చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే రోజు రోజుకు ల‌క్ష‌ల సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. సామాన్య ప్రజలు మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా క‌రోనా బారిన ప‌డుతూ నానా ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌, కాంట్రవర్సీ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ కు కూడా కరోనా సోకింది. త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌నే […]

క‌రోనా టైమ్‌లో రిస్క్ చేస్తున్న ప్ర‌భాస్‌..ఆందోళ‌నలో ఫ్యాన్స్‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో నిర్మిత‌మ‌వుతోంది. రామాయణ మహాకావ్యం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇక రావణాసుడి పాత్ర బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో స్టార్ట్ కాగా.. అక్క‌డే రెండో షెడ్యూల్ కూడా ముగిసింది. […]

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు విజ‌య దేర‌వ‌కొండ కీల‌క సూచ‌న‌!

అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ దేశ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మునుప‌టితో పోలిస్తే మ‌రింత వేగంగా విజృంభిస్తున్న క‌రోనా ప్ర‌తి రోజు దేశ‌వ్యాప్తంగా వేల మందిని బ‌ల‌తీసుకుంటుంది. సరైన వైద్య సదుపాయాలు లేకే చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. ఎవ‌రికైనా క‌రోనా ల‌క్ష‌ణాలు కనిపించిన వెంట‌నే కోవిడ్ మందుల కిట్‌ను వాడండ‌ని సూచించారు. […]