మధుర గాయకుడైన గుల్షన్ కుమార్ పెద్ద కొడుకు, నటి దివ్యా ఖోస్లా భర్త భూషణ్ కుమార్ పై అత్యాచార కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. భూషణ్ కుమార్(43) ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ ప్రొడక్షన్ హౌజ్ టీ సిరీస్ కు చైర్మన్ కమ్ ఎండీగా కొనసాగుతున్నాడు. అయితే 2017లో తన అప్కమింగ్ ప్రాజెక్టుల్లో ఒకదాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మూడేళ్లపాటు భూషణ్ తనపై అత్యాచారం చేశాడని ఓ బాధితురాలు(30) ఆరోపిస్తోంది. మూడేళ్లపాటు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి తనపై […]
Tag: breaking news
వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారా…?
బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు అమీర్ ఖాన్ . తన భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశాడు. అమీర్ ఖాన్, కిరణ్ రావుకి వివాహం జరిగి 15 సంవత్సరాలు అయింది. ఈ జంటకు కుమారుడు ఆజాద్ రావు ఖాన్ ఉన్నాడు. అమీర్ కిరణ్ సంయుక్తంగా చేసిన ప్రకటన మేరకు ఈ 15 సంవత్సరాల్లో మేము జీవితకాల అనుభవాలు, ఆనందం అలాగే అనేక విషయాలను పంచుకున్నామని తెలిపారు. మా […]
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత .. !
వరుస విషాదాలతో శాండల్ వుడ్ ఆందోళన చెందుతోంది. కరోనా అనే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలతో కూడా చాలా మంది శాండల్ వుడ్ ప్రముఖులు దూరమయ్యారు. ఇప్పటికీ దూరమవుతూనే ఉన్నారు. తాజాగా శాండల్ వుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు శివణ్ (89) గుండెపోటుతో మరణించారు. 89 ఏళ్ల శివన్ తిరువనంతపురంలోని ఆయన స్వగృహంలో గుండె పోటుతో తుది శ్వాస విడిచినట్టు శివన్ కుమారులు వెల్లడించారు. దర్శకుడు శివన్ కు ముగ్గురు కుమారులు, ఒక […]
జూలై 1 నుంచి విద్య సంస్థలు ప్రారంభం…!
ప్రస్తతం తెలంగాణలో ఉన్న లాక్డౌన్ నిబంధలు రేపటితో ముగుస్తుండటంతో కేసీఆర్ అధ్కక్షతన భేటీ అయిన కేబినెట్ ఈరోజు లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసింది. కేబినెట్కు హాజరైన వారిటో ఎక్కువ మంది మంత్రులు లాక్డౌన్ ఎత్తివేయడానికి సమ్మతి ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కాగా ఇప్పుడు రాష్ట్రంలో సెకండ్వేవ్ కంట్రోల్కు వచ్చిందని అధికారులు చెప్పడంతో నైట్ కర్ఫ్యూ కూడా అవసరం లేదనే భావనలో ప్రభుత్వం ఉంది. దీంతో రాష్ట్రంలో ఇకపై అన్ని కార్యకలాపాలు యథావిధిగా నడిచే అవకాశం […]
బ్రేకింగ్ : తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేత..!
ప్రస్తుతం తెలంగాణలో కరోనాను దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రేపటితో ముగుస్తుండటంతో కేసీఆర్ అధ్కక్షతన భేటీ అయిన కేబినెట్ లాక్డౌన్ నిబందనలను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కేబినెట్లో పాల్గొన్న ఎక్కువ మంది మంత్రులు లాక్డౌన్ ఎత్తివేయడానికి ఓటేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. ఇక దేశంలో చాలా రాష్ట్రాలతో పోలిస్తే మన తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తక్కువుగా […]
బ్రేకింగ్ : కర్ఫ్యూ నిబంధనల్లో కీలక మార్పులు…!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ కర్ప్యూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాగా ప్రస్తుతం ఈ కర్ఫ్యూ ఆంక్షలను ఏపీ ప్రభుత్వం జూన్ 30వరకు పొడిగించింది. అయితే ఇందులో తాజాగా కొన్ని సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభత్వం. జూన్ 21నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు సడలింపులు ఇస్తున్నట్టు ప్రకటించింది. సాయంత్రం 6నుంచి ఉదయం 6గంటల దాకా కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని […]
సత్య నాదెళ్ల మరో ఘనత..!
సత్యనాదెళ్ల అంటే పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ మైక్రో సాఫ్ట్ కంపెనీ సీఈవోగా సత్య నాదెళ్ల ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించారు. అయితే ఇప్పుడు ఆయన మరో రికార్డు నెలకొల్పారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో సత్య నాదెళ్ల అధికార బాధ్యతలు బాగా పెరిగాయని తెలుస్తోంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్కు సీఈవోగా ఉన్న నాదెళ్ల ఇప్పడు కంపెనీకి ఛైర్మన్గానూ ఎన్నికయ్యారు. మైక్రో సాఫ్ట్ సంస్థకు కొత్త చైర్మన్గా సత్య నాదెళ్లను ఎంపికచేసి నియమిస్తూ బుధవారం ఆ కంపెనీ ఉత్తర్వలు జారీచేసింది. […]
ప్రముఖ నటుడు మృతి…!
సినీ ఇండస్ట్రీలో ఒకప్పటి నటుడు అయిన చంద్రశేఖర్ ఇక లేరు. రామాయణ్ ధారావాహికతో ఆయన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డైరెక్టర్గా, నిర్మాతగా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన చంద్రశేఖర్ కొన్ని అనారోగ్య సమస్యలతో బుధవారం ఉదయం తన సొంత ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. తన తండ్రి నిద్రలోనే మృతి చెందాడని, ఈ రోజు సాయంత్రం తండ్రికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చంద్ర శేఖర్ కొడుకు, నిర్మాత అశోక్ శేఖర్ తెలిపారు. హైదరాబాద్లోనే 1923లో జన్మించిన చంద్రశేఖర్ నటనపై […]
పరీక్షలపై ఏపీ హైకోర్టు ఆదేశాలు..?
ప్రస్తుతం ఇండియాలో గ్రూప్-1కి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గ్రూప్-1 ఎగ్జామ్స్ విషయంలో తాజాగా ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎగ్జామ్స్ మూల్యాంకనం కేసులో నిన్న హైకోర్టులో విచారణ జరిగిన విసయం అందరికీ తెలిసిందే. అయితే అభ్యర్థుల మెయిన్స్ పేపర్ల మూల్యాంకనం ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు దీనిపై విచారణ జరిపింది. ప్రభుత్వ సంస్థలు చేయాల్సిన పనిని ప్రైవేటు సంస్థలకు టీసీఎస్ […]