ఏపీలో 10వేల‌కు పైగా క‌రోనా కేసులు..81 మంది మృతి!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న భారీగా త‌గ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

ఏపీ రాజ‌కీయాల్లోకి వంట‌ల‌క్క‌..ఏ పార్టీ అంటే?

కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయిన వంట‌ల‌క్క గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వంట‌ల‌క్క‌ అస‌లు పేరు ప్రేమీ విశ్వనాథ్. ఒకే ఒక్క సీరియల్‌తో ఎనలేని క్రేజ్‌ను అందుకున్న ఈ భామ.. త్వ‌ర‌లోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాబోతోంద‌ట‌. ఈ విష‌యం స్వ‌యంగా వంట‌ల‌క్కే తెలిపింది. తాజాగా త‌న యూట్యూబ్ ఛానెల్‌లో కార్తీక దీపం షూటింగ్ స్పాట్‌లో చేసిన ఓ వీడియో పోస్ట్ చేసింది వంట‌ల‌క్క‌. ఈ వీడియోలో కార్తీకదీపం సీరియల్ నిర్మాతతో […]

పేదలకు జగన్ శుభ‌వార్త‌.. నేడు మ‌రో మ‌హ‌త్త‌ర పథకానికి శ్రీ‌కారం!

క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలోనూ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇక నేడు పేద‌ల కోసం జ‌గ‌న్ మరో మ‌హ‌త్త‌ర ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నేడు వర్చువల్ విధానంలో జ‌గ‌న్ `వైఎస్సార్ జగనన్న కాలనీ`ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో చేపట్టే 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా ఇల్లు కట్టుకునే స్తోమత […]

మాగంటి బాబు ఇంట మ‌రో విషాదం..రెండో కుమారుడు మృతి!

ఏలూరు మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, టీడీపీ సీనియర్‌ నేత మాగంటి బాబు కుటుంబంలో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ర‌వింద్ర హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఎన్ని రోజులు చికిత్స తీసుకున్నా పరిస్థితి మెరుగుపడకపోవడంతో.. ఆయ‌న అక్కడి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసి హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో ఉంటున్నారు. అయితే […]

ఇంటికి చేరిన ఆనంద‌య్య‌..మందు పంపిణీపై కీల‌క ప్ర‌క‌ట‌న‌!

క‌రోనా వేగంగా విజృంభిస్తున్న త‌రుణంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆనందయ్య మందు పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఏపీ ప్రభుత్వంతో పాటు హైకోర్టు సైత్ ఈ మందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇక పోలీసులు ఉంచిన ర‌హ‌స్య ప్రాంతం నుంచి ఆనంద‌య్య కూడా ఇంటికి చేరారు. అంతేకాదు మందు పంపిణీపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ఆనంద‌య్య‌. కరోనా పాజిటివ్ ఉన్నవారెవరూ మందుకోసం రావద్దని కోరారు. అధికారుల సహకారంతో మందును […]

ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు..98 మంది మృతి!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న భారీగా త‌గ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

ఆనందయ్య మందుతో కోలుకున్నాన‌న్న‌ కోట‌య్య మృతి!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య కరోనా మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ కొద్ది సేప‌టి క్రిత‌మే క‌న్నుమూశారు. ఎన్ని ఆసుప‌త్రులు తిరిగినా మెరుగుప‌డ‌ని త‌న ఆరోగ్యం ఆనంద‌య్య మందు వేసుకోగానే నిమిషాల్లో మెరుగుప‌డింద‌ని ఇటీవ‌ల కోటయ్య స్వ‌యంగా వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. ఆనందయ్య మందు తీసుకున్న అనంతరం ఆక్సిజన్ లెవల్స్ పెరగడంతో కుదుటపడ్డారు. కానీ, ఈ వెంట‌నే ఆయన ఆరోగ్యం […]

ర‌హ‌స్య ప్రాంతంలో ఆనంద‌య్య‌..సోమవారం రానున్న నివేదిక!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య నాటు మందు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఆయుర్వేద పద్దతులతో ఆనందయ్య తయారు చేసిన మందు కరోనాను క‌ట్ట‌డి చేస్తుంద‌ని ప్ర‌చారం ఊపందుకోవ‌డంతో.. జ‌నాలు ఆ మందు కోసం ఎగబ‌డ్డారు. దీంతో ఆ నాటు మందుపై పూర్తి స్థాయి ప‌రిశోధ‌న‌లు చేసే వ‌రకు పంపిణీని ఏపీ స‌ర్కార్ నిలిపివేసింది. అలాగే ఆనంద‌య్య‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని.. శుక్రవారం ఇంటి వద్ద దించారు. అయితే మ‌ళ్లీ నేటి తెల్లవారుజామున […]

ఆనందయ్య మందుపై రేణూ దేశాయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ముకునూరు మండలం కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య తయారు చేసిన మందు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఆనంద‌య్య మందు క‌రోనాను క‌ట్ట‌డి చేస్తుంద‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో.. అంద‌రూ ఈ మందు కోసం ఎగ‌బ‌డ్డారు. దాంతో ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేసిన‌ ఏపీ స‌ర్కార్‌.. శాస్త్రీయంగా విశ్లేషించిన తర్వాత ఎలాంటి హాని లేదని తేలితే పంపిణీ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించుకుంది. మ‌రోవైపు ఆనంద‌య్య మందుకు సామాన్యుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా […]