వైసీపీలో 70 మందికి సెగ‌… జ‌గ‌న్ మామూలు షాక్ ఇవ్వ‌లేదుగా..!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో స‌గం మంది ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికి టికెట్లు లేవా? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు.. ప్ర‌స్తుతం ఈ చ‌ర్చ తాడేప‌ల్లి వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేర‌కురాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు.. ఎమ్మెల్యేలు.. గ‌డ‌ప గ‌డ‌ప‌కు తిరుగుతున్నారు. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి అనేక విమ‌ర్శ‌లువ‌స్తు న్నాయి. మొద‌ట్లో లైట్ తీసుకున్నారు. అంతేకాదు.. ఇది కేవ‌లం ప్ర‌తిప‌క్షాల కుట్ర అని […]

ఎమ్మెల్యేల‌ను అడ్డంగా ఇరికించేసిన జ‌గ‌న్‌..!

ఔను! త‌ప్పు నాది కాదు..ఎమ్మెల్యేల‌దే!- అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌. స్వ‌యంగా తాను ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌క‌పోయినా.. మాజీ మంత్రులు.. నాయ‌కుల‌తో ఆయ‌న త‌న మాట‌గానే చెప్పించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు “మా ఎమ్మెల్యే త‌ప్పులేదు!“ అని అనుకున్న వారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేను అనుమానంగా చూడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌నే టాక్ వినిపిస్తోంది. ఇది ఆశించిన ప‌రిణామం కాద‌ని, క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యే మ‌రింత బ‌ల‌హీనం అవుతార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏం జ‌రిగిందంటే.. గ‌త 2019 […]

రాజంపేట నుంచి జ‌గ‌న్ పోటీ.. మారుతున్న వ్యూహాలు..!

మార్పు స‌హ‌జం. రాజ‌కీయాలు అయితే మ‌రింత‌గా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు వైసీపీలో నూ ఇలాంటి మార్పులే వ‌స్తున్నాయ‌ని తెలుస్తోంది. ముఖ్యంగా త‌న సొంత గ‌డ్డ క‌డ‌ప‌లో వైసీపీ వ్యూహాల ను మార్చేందుకు సీఎం జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న జ‌గ‌న్‌.. ఆ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి తీరాల‌ని నిర్ణ‌యించు కున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న‌కు ఉన్న స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం […]

వైసీపీలో మొక్కుబ‌డి మంత్రులు… ఫొటోల‌కు ఫోజులు మాత్ర‌మే..!

“అన్నా.. పార్టీ తిరిగి గెల‌వాలంటే.. మీరు ప్ర‌జ‌ల్లో ఉండాలి. అంద‌రూ క‌లిసి.. ప్ర‌జ‌లకు మ‌న ప్ర‌భుత్వ ప్రాధాన్యాలు వివ‌రించండి!“ ఇదీ.. సీఎం జ‌గ‌న్ చెప్పిన మాట‌. అయితే.. దీనిని ఎంత‌మంది మంత్రులు… పాటిస్తున్నారు? ఎంత‌మంది ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు? అనేది ప్ర‌ధాన స‌మ‌స్యగా మారింది. పైగా.. మంత్రి నారాయ‌ణ స్వామి, గుమ్మ‌నూరు జ‌య‌రాం, బూడి ముత్యాల‌నాయుడు, చెల్లుబోయిన వేణు.. ఇలా 12 మంది వ‌ర‌కు మంత్రులు ఈ కార్య‌క్ర‌మాన్ని సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. ఎక్క‌డిక్క‌డ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని.. […]

ఈ సారి టీడీపీ టిక్కెట్ కావాలంటే కొత్త రూల్ పాటించాల్సిందే !!

ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో టికెట్లు ఆశిస్తున్న వారికి పార్టీ అధిష్టానం పెడుతోన్న రూల్స్‌తో మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా లేని కొత్త రూల్స్‌ను తెర‌మీద‌కు తెస్తున్నారు. ఎంత పెద్ద నేత అయినా.. ఎంత సీనియ‌ర్ నేత అయినా కూడా ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ కావాలంటే ముందు డ‌బ్బు సంచులు ఉండాల‌ట‌. ఈ విష‌యంలో ఏ మాత్రం రాజీప‌డే ప్ర‌శ‌క్తే లేద‌ని చెప్పేస్తున్నార‌ట పార్టీ పెద్ద‌లు. వచ్చే ఎన్నికలు పార్టీకి.. ఇంకా […]

షాక్‌: జ‌న‌సేన గూటికి ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు…!

ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అధికార వైసీపీలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఆ పార్టీలో బండి ఇప్ప‌టికే ఓవ‌ర్ లోడ్ అయిపోయింది. ప్ర‌స్తుతం పార్టీ స్ట్రాంగ్‌గా ఉండ‌డంతో పాటు గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లోనూ .. ఉప ఎన్నిక‌ల్లోనూ తిరుగులేని భారీ విజ‌యాలు న‌మోదు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ల కోసం విప‌రీత‌మైన పోటీ నెల‌కొంది. మ‌రోవైపు జ‌గ‌న్ క‌నీసం 60 – 70 […]

అచ్చెన్నకు అందుకే ఈ అరుదైన గౌరవం …!

తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్రమోడితో కలిసి వేదికను పంచుకునే అదృష్టం అచ్చెన్నకు దక్కింది. ఇంతటి అరుదైన గౌరవం అచ్చెన్నకు ఎలా దక్కింది ? ఎలాగంటే 4వ తేదీన మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని మోడి ఆవిష్కరించబోతున్నారు. భీమవరంలో జరగబోయే కార్యక్రమంలో హాజరవ్వాలంటు ప్రతిపక్షాలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నుండి ఆహ్వానాలు అందాయి. ఇందులో భాగంగానే తెలుగుదేశంపార్టీకి కూడా […]

ప‌వ‌న్ చ‌క్రం తిప్పుతున్నారా.. మారుతున్న ప‌రిణామాల‌పై వైసీపీ డేగ‌క‌న్ను..!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఏపీకి వ‌స్తున్నారు.. ఇది వైసీపీకి ఆనంద‌క‌ర ప‌రిణామం. ఎందుకంటే.. ఆయ‌న నోటి నుంచి ఇక్క‌డి ప్ర‌భుత్వాన్ని పొగిడించుకునేందుకు ఇప్ప‌టికే ఢిల్లీస్థాయిలో వైసీపీ నాయ‌కులు చ‌క్రం తిప్పార‌ని తెలుస్తోంది. అయితే.. అదేస‌మ‌యంలో బీజేపీ.. వైసీపీ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీ టీడీపీకి చేరువ అవుతోంది. ఇది భారీ ఎత్తున వైసీపీని క‌ల‌వ‌ర‌పెడుతున్న అంశం. ఎందుకంటే.. ఏది జ‌ర‌గ‌కూడ‌ద‌ని.. వైసీపీ భావించిందో అదే జ‌రుగుతోందికాబ‌ట్టి!! వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఒంట‌రిగా గెలవాలంటే.. 2019 ఎన్నిక‌ల్లో జ‌రిగిన‌ట్టుగా.. […]

పీవీ విష‌యంలో ఎన్టీఆర్ నిర్ణ‌యం… ఎప్ప‌ట‌కీ షాకింగ్ డెసిష‌నే..!

తెలుగు వారి ఆత్మ‌గౌరవ నినాదంతో ముందుకు సాగిన అన్న‌గారు నంద‌మూరి తార‌క‌రామారావు.. ఇటు సినిమాల ప‌రంగానే కాదు.. అటు రాజ‌కీయంగా కూడా త‌న‌దైన శైలిలో ముందుకు సాగారు. ప్ర‌తి అవ‌కా శాన్నీ తెలుగు వారి కోణంలోనే చూశారు. ముఖ్యంగా ఆయ‌న‌కు సాహిత్య అభిమానులు అన్నా.. ర‌చ‌యిత లు అన్నా.. ఎన‌లేని మ‌క్కువ‌. ఎప్పుడు అవ‌కాశం వ‌చ్చినా..ఆయ‌న త‌న అభిమానాన్ని చాటుకునేవారు. ఇలాంటి ప‌రిణామ‌మే ఒక‌సారి వ‌చ్చింది. అదే.. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌.. రాజ‌కీయ దురంధ‌రుడు పీవీ న‌ర‌సింహారావు.. ప్ర‌ధాని […]