కరోనా వైరస్..ప్రజలను, ప్రభుత్వాలను ముప్ప తిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. మళ్లీ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మరోవైపు ఈ కరోనాను అంతం చేసేందుకు జోరుగా టీకా పంపిణీ కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో వ్యాక్సినేషన్ విషయంలో న్యూ రికార్డు నమోదైంది. నిన్నొక్కరోజే ఏపీలో ఏకంగా 6,17,182 మందికి టీకాలు వేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 68,358 మందికి టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు. కర్నూలులో అత్యల్పంగా 34,048 మందికి టీకాలు […]
Tag: andhra pradesh
ఏపీలో కరోనా ఉధృతి..3 వేలకు పైగా కొత్త కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న మూడు వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
వ్యాక్సిన్ వెయించుకుంటే బిర్యానీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ..ఎక్కడంటే?
ప్రస్తతం దేశంలో కరోనా వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి దాకా వేలల్లో నమోదైన కరోనా కేసులు.. ఇప్పుడు లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఈ మహమ్మారిని జయించాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు టీకా ఉత్సవం దేశ వ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. అయితే ప్రజల్లో పలు అపోహలు ఉండడంతో.. వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలను వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ […]
ఏపీలో భారీగా కరోనా కేసులు..ఆ జిల్లాలోనే అత్యధికం!
ఆ మధ్య తగ్గినట్టే తగ్గిన కరోనా వైరస్ మళ్లీ వీర విహారం చేస్తోంది. గత రెండో వారాలుగా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటవ్ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్నా.. కరోనా విజృంభిస్తూనే ఉంది. ఏపీలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. నిన్నొక్కరోజే రాష్ట్రంలో ఏకంగా మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]
ఏపీలో కరోనా వీర విహారం..కొత్తగా 2,765 పాజిటివ్ కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న రెండు వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
వైసీపీలో ఆ ఇద్దరు నేతల సైలెంట్ వార్ ?
చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి, ఆయన నమ్మినబంటు, మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావుకు మధ్య రాజకీయంగా సైలెంట్ వార్ నడుస్తోందా? కరణం బలరాం తనపై ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారని.. పాలేటి భావిస్తున్నారా? ఈ క్రమంలోనే ఆయన కరణం వైఖరిపై గుస్సాగా ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నారు చీరాల రాజకీయ ప్రముఖులు. ఇక, తాజాగా మారిన రాజకీయ పరిణామాలు కూడా ఈ వార్ నిజమేనని ధ్రువీకరిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ పాలేటి […]
ఏపీలో కరోనా విలయతాండవం..కొత్తగా ఎన్ని కేసులంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న రెండు వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
ఏప్రిల్ 7,8 తేదీల్లో సెలవులు ప్రకటించిన ఏపీ సర్కార్..ఎందుకంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 7, 8 తేదీల్లో సెలవులుగా ప్రకటించింది జగన్ సర్కార్. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రెండ్రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలకు సెలవు ఉంటుంది. అలాగే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 48 గంటల ముందుగానే మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు […]
ఏపీలో కరోనా విజృంభణ..కొత్తగా ఎన్ని కేసులంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న వెయ్యికిపైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]