సెప్టెంబర్ 17న తెలంగాణలో పొలిటికల్ హీట్..!

ఈనెల 17న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకోనుంది. ఆ రోజు జాతీయ మీడియా సైతం రాష్ట్రం వైపు చూడనుంది. అసలు ఆ రోజు ఏం జరుగబోతోందంటే.. దేశంలో ప్రధాన జాతీయ పార్టీ నాయకులైన ఇద్దరు అగ్ర నేతలు 17న రాష్ట్రంలో పర్యటించనున్నారు. తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి పార్టీలో జోష్ నింపనున్నారు. బీజేపీలో నెంబర్ 2, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అనధికార అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీ […]

నేడు ఢిల్లీకి సీఎం జ‌గ‌న్‌..అమిత్ షాతో భేటీ అందుకేన‌ట‌?!

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రేడు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. ఈ రోజు పదిన్నర గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు ఢిల్లీలోకి చేరుకుంటారు. ఆ తర్వాత వరుసగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారు. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకారం కోరడంతోపాటు, పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో సీఎం చర్చించనున్నారు. అలాగే కరోనా […]

ఏపీలో బీజేపీకి బ‌లం లేద‌ని ఫ్రూవ్ అయ్యింది

ఏపీలో టీడీపీ-బీజేపీ కూట‌మి అధికారంలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇక‌, కేంద్రంలో బీజేపీ చ‌క్రం తిప్పుతోంది. ఈ క్ర‌మంలో బీజేపీకి ఉన్న బ‌లంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌ర‌గ‌డం సాధార‌ణం. ఇప్పుడు అదే చ‌ర్చ ఏపీలోనూ సాగుతోంది. దీనికి కార‌ణంగా నిన్నగాక మొన్న శ‌నివారం బీజేపీ జాతీయ సార‌ధి అమిత్ షా తాడేప‌ల్లి గూడెంలో పెద్ద ఎత్తున రైతు స‌భ నిర్వ‌హించారు. త‌మ ప్ర‌భుత్వం రైతులకు ఎంత అండ‌గా నిలుస్తోందో ఆయ‌న వివ‌రించారు. అయితే, ఈ స‌భ‌ను అమిత్ […]

ఇది ఆంధ్ర కాదు అమిత్ జీ..లెక్క పక్క ఉండాలే!!

తెలంగాణను బీజేపీ ఆదుకోలేదని తెలంగాణ నుంచి పోలవరం ముంపు మండలాల పేరుతో ఖమ్మం జిల్లాలోని కొంత ప్రాంతాన్ని దోచుకుని, తమ మిత్రపక్షం కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్‌కి అప్పగించిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుడు హరీష్‌రావు విమర్శించారు. నల్లగొండ జిల్లాలో నిన్న బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించగా, ఆ సభకు హాజరైన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, తెలంగాణకు 90 వేల కోట్ల రూపాయల నిధుల్ని కేంద్రం ఇచ్చిందనీ అయినా తెలంగాణ […]