వైసీపీ 2011లో ఆవిర్భావించిన విషయం తెలిసిందే…ఇక వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండు సాధారణ ఎన్నికలు జరిగాయి..అలాగే కొన్ని ఉపఎన్నికలు జరిగాయి. 2012 ఉపఎన్నికలు, 2014, 2019 ఎన్నికలు…ఇలా ఏ ఎన్నికలు చూసుకున్న వైసీపీకి ఓటమి రాని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో గతంలో కాంగ్రెస్ హవా, ఇప్పుడు వైసీపీ ఆధిక్యం నడుస్తోంది. అలా వైసీపీ హవా నడుస్తున్న కొన్ని స్థానాల్లో ఇప్పుడు సీన్ మారుతూ వస్తుందని సర్వేల్లో తేలుతుంది. పూర్తి స్థాయిలో కాకపోయిన…కొన్ని స్థానాల్లో టీడీపీ […]
Category: Uncategorized
ప్లాస్టిక్ పాలిటిక్స్…పవన్ కోసమేనా?
ప్లాస్టిక్ వాడకం అనేది పర్యావరణానికి చాలా హానికరం…ప్లాస్టిక్ వల్ల మనవాళికి చాలా నష్టం కూడా ఉంది…అందుకే ప్లాస్టిక్ నిషేధం దిశగా ముందుకెళుతుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించింది. ఇదే క్రమంలో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్లీలను నిషేధిస్తున్నామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. విశాఖ స్ఫూర్తిగా 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా మార్చి చూపిస్తామని చెప్పుకొచ్చారు. అయితే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అందరికీ మేలు చేసేది…దీన్ని అందరూ […]
రాజుగారి రాజీనామా..అసెంబ్లీ రద్దు!
వైసీపీ నుంచి ఎంపీ గెలిచిన రఘురామకృష్ణంరాజు…గత రెండేళ్లుగా అదే వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న విషయం తెలిసిందే..ఢిల్లీలో ఉంటూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తున్నారు. ఇలా తమ పార్టీని గెలిచి తమపైనే విమర్శలు చేస్తున్న రాజుగారికి చెక్ పెట్టాలని వైసీపీ కూడా గట్టిగానే ట్రై చేస్తుంది. ఇప్పటికే ఒకసారి ఆయన్ని సిఐడి చేత అరెస్ట్ చేయించిన విషయం తెలిసిందే. అయినా సరే రఘురామ ఏ మాత్రం తగ్గకుండా ఢిల్లీలో ఉంటూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో […]
ఏపీ, తెలంగాణలో శృంగార సర్వేలో ఆసక్తికర విషయాలివే…!
అవును.. మీరు విన్నది నిజమే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే – 5లో భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి. శృంగారం విషయంలో తెలుగు రాష్ట్రాల్లోని మగాళ్లు చాలా రసికులని తేలింది. ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ తాజాగా వెలుగు చూసింది. అవును… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మగవాళ్లు ఆడవారి కంటే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లో 1.1 లక్షల […]
ఆ నాలుగు సిట్టింగ్ సీట్లు డౌటే..!
అధికార వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న విషయంలో ఎలాంటి డౌట్ లేదనే చెప్పొచ్చు. స్వయానా సీఎం జగన్ సైతం ఆ వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు..రానున్న ఆరు నెలల్లో ప్రజా మద్ధతు పెంచుకోకపోతే నెక్స్ట్ సీటు కూడా ఇవ్వనని చెప్పేశారు. దాదాపు 50 మంది పైనే ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో సొంత పోరు సైతం వైసీపీకి పెద్ద తలనొప్పి అయిపోయింది. ఒకో జిల్లాలో కనీసం నాలుగైదు […]
సర్వేలు వచ్చిన బాబు పట్టించుకోవట్లేదే!
ఇటీవల పలు నేషనల్ సర్వేలు ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పిన విషయం తెలిసిందే…ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని జాతీయ మీడియా సర్వేల్లో తేలింది. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల్లో ఆ మీడియా సంస్థలు సర్వేలు చేశాయి. ఇండియా టీవీ సర్వే ప్రకారం…వైసీపీకి 19 ఎంపీ సీట్లు, టీడీపీకి 6, ఇండియా టుడే సర్వే ప్రకారం…వైసీపీకి 18, టీడీపీకి 7, టైమ్స్ నౌ ప్రకారం…వైసీపీ 17-23 సీట్లు గెలుచుకోవచ్చని చెప్పింది. ఓవరాల్ గా చూస్తుంటే […]
కాటసానికి షాక్..బనగానపల్లె డౌటే…!
కర్నూలు జిల్లా అంటే డౌట్ లేకుండా వైసీపీ కంచుకోట అని చెప్పొచ్చు…ఇక్కడ గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ హవా నడుస్తోంది…అలాంటిది ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు ఎదురయ్యేలా ఉన్నాయి. గత ఎన్నికల్లో జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది…కానీ నెక్స్ట్ ఎన్నికల్లో స్వీప్ చేయడం సాధ్యమయే పని కాదు. పైగా మూడు, నాలుగు సీట్లని కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టీడీపీ ఇంకా కష్టపడితే ఐదారు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక […]
ఎన్టీఆర్ ‘టీడీపీ’..కొడాలి జోస్యం!
ఎప్పుడైతే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయ్యారో…అప్పటినుంచి కొడాలి నాని సరికొత్త జోస్యం చెబుతూనే వస్తున్నారు. షా-ఎన్టీఆర్ భేటీ విషయంలో మొదట అనేక రకాల చర్చలు నడిచాయి. బీజేపీకి తారక్ మద్ధతు అని, తారక్ ద్వారా టీడీపీ శ్రేణుల మద్ధతు బీజేపీ తీసుకునేందుకు చూస్తుందని..ఇలా రకరకాల చర్చలు నడిచాయి. అయితే మొదట్లోనే ఇదంతా..తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడటం లేదు. కానీ కొడాలి నాని మాత్రం ప్రతిరోజూ దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. […]
కుప్పం కొట్లాట..డ్యామేజ్ ఎవరికి?
సాధారణంగా కుప్పం నియోజకవర్గం పెద్దగా హైలైట్ కాదు…ఏదో రాష్ట్రం చివరిన ఉండే కుప్పంలో రాజకీయంగా గొడవలు జరిగినట్లు ఎప్పుడు మీడియాలో రాలేదు. అది బాబు…సొంత స్థానమని, అక్కడ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని, అలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు గురించే మీడియాలో వచ్చేవి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్కడ రాజకీయం మారిపోయింది. ఎలాగైనా కుప్పంని కైవసం చేసుకోవాలనే దిశగా వైసీపీ రాజకీయం మొదలుపెట్టింది…పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు దూకుడుగా […]