క్రికెట్ అభిమానులకు బిగ్ షాకింగ్ న్యూస్..ఆసియా కప్ నుండి ఆయన ఔట్..!!

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర‌ జటేజ ఆసియా కప్ కు దూరమయ్యాడు. హాంకాంగ్ -ఇండియాకు జరిగిన మ్యాచ్లో రవీంద్ర‌ జటేజ మోకాళ్ళకు గాయం అయింది. ఈ కారణంగా మిగతా మ్యాచ్లకు జటేజ‌ అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. టీమిండియా సూపర్ 4కు చివరి దశలో ఉన్నప్పుడు ఇలాంటి స్టార్ ఆల్ రౌండర్ కోల్పోవడం టిమ్‌కు చాలా పెద్ద దెబ్బ. జటేజ ప్లేస్ లో మరో స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను తీసుకున్నట్టు బీసీసీ తెలిపింది. జటేజ కుడి మోకాళ్ళకి […]

బుగ్గనకు సుబ్బారెడ్డి టఫ్ ఫైట్?

డోన్ నియోజకవర్గం అంటే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కంచుకోట అనే సంగతి తెలిసిందే…ఇక్కడ బుగ్గనకు బలమైన ఫాలోయింగ్ ఉంది. గత రెండు ఎన్నికల్లోనూ బుగ్గన విజయం సాధిస్తూ వస్తున్నారు. 2014లో 11 వేల మెజారిటీతో గెలిస్తే…2019 లో దాదాపు 35 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు. ఇంకా మంత్రి అయ్యాక డోన్‌లో బుగ్గనకు తిరుగులేదనే పరిస్తితి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందో అప్పటినుంచే డోన్‌లో […]

కడపపై బాబు ఫోకస్…ఆ సీట్లు ఫిక్స్?

చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో వైసీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే…ఇక్కడ పూర్తి ఆధిక్యం వైసీపీకే ఉంది. ఆఖరికి చంద్రబాబు కంచుకోట అయిన కుప్పంని సైతం గెలుచుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. ఇలాంటి పరిస్తితుల్లో చంద్రబాబు కూడా రివర్స్ ఎటాక్ చేస్తున్నారు…జగన్ సొంత జిల్లా కడపపై ఫోకస్ పెడుతున్నారు. మామూలుగా కడప అంటే వైసీపీ అడ్డా…ఇక్కడ టీడీపీ గెలుపు చాలా కష్టమైన విషయం. కానీ ఈ సారి ఎలాగైనా కడపలో మూడు, నాలుగు సీట్లు గెలుచుకోవడం, అలాగే […]

నీలి మీడియా: బాబు ఫస్ట్ టైమ్?

మొత్తానికైతే వయసు మీద పడుతున్న కొద్ది…చంద్రబాబు ఇంకా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు..2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బాబు పనిచేస్తున్నారు. నిత్యం అధికార వైసీపీపై పోరాటం చేస్తూనే…ఎప్పటికప్పుడు పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అటు టీడీపీ నేతలని సైతం ఫీల్డ్‌లో యాక్టివ్ గా ఉండేలా చూసుకుంటున్నారు. అలా అని సరిగ్గా పనిచేయకపోతే ఆ నేతలని తప్పించి..వేరే నేతలకు బాధ్యతలు అప్పగిస్తామని చెప్పేస్తున్నారు. అంటే నెక్స్ట్ అధికారంలోకి రావడం అనేది బాబుకు ఎంత ముఖ్యమో బాగా […]

మారిన బాబు..జగన్ బాటలోనే?

సాధారణంగా చంద్రబాబు…పెద్ద సీనియర్ లీడర్ దగ్గర నుంచి…చిన్న స్థాయి నేత వరకు..అందరినీ ఒకే మాదిరిగా చూస్తూ ఉంటారు..అలాగే ఏమైనా తప్పులు జరిగినా సరే నాయకులని మందలించే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఎవరిని ఏమంటే ఏ ఇబ్బంది వస్తుందని చెప్పి…కాస్త సున్నితంగానే మందలిస్తారు తప్ప..ఎప్పుడు సొంత నేతల మీద ఫైర్ అవ్వరు. కానీ ఇటీవల కాలంలో బాబులో చాలా మార్పు కనిపిస్తోంది…తాను అధికార వైసీపీపై ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారో తెలిసిందే. నెక్స్ట్ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కష్టపడుతున్నారు…నెక్స్ట్ […]

జేసీ ఫ్యామిలీకి లక్కీ ఛాన్స్!

ఏపీ రాజకీయాల్లో తిరుగులేని ఫ్యామిలీల్లో జేసీ ఫ్యామిలీ కూడా ఒకటి…రాజకీయంగా పెద్దగా ఓటములు ఎరగని కుటుంబం…మొదట నుంచి జేసీ దివాకర్ రెడ్డి సత్తా చాటుతూ వచ్చారు…తాడిపత్రిలో అదిరిపోయే విజయాలు అందుకున్నారు…అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2014లో రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ నష్టపోవడంతో జేసీ ఫ్యామిలీ టీడీపీలోకి వచ్చింది. ఈ క్రమంలోనే జేడీ దివాకర్ రెడ్డి…అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలవగా, జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా జేసీ […]

I am back అంటున్న క్యాంపా కోలా.. పాత డ్రింక్ కొత్తగా

క్యాంపా కోల ఇది ఒక శీతలపానీయం , ఇలాంటి ఒక డ్రింక్ ఉందని మనలో చాల మందికి తెలియదు. ఎందుకంటే ఇది ఇప్పటి డ్రింక్ కాదు, 1970 సంవత్సరానికి చెందిన మన స్వదేశీ డ్రింక్ . క్యాంపా కోలని ఢిల్లీ కి చెందిన pure drinks గ్రూప్ రూపొందించింది. ఇది వాస్తవానికి కోకా కోల డ్రింక్ పంపిణీదారుగా స్థాపించబడింది. కోకో కోల సృష్టించిన వాక్యూమ్ తో క్యాంపా అవకాశాన్ని చేజికించుకుంది. అయితే క్యాంపా కోల ” దీ […]

బాపట్లలో సైకిల్‌కే ఛాన్స్?

వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం కావొచ్చు….వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరగడం కావొచ్చు….అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్ష టీడీపీ పుంజుకోవడం, కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు నిత్యం ప్రజల్లో తిరుగుతూ…ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, పార్టీని బలోపేతం చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల..కొన్ని స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలని దాటి టీడీపీ నేతలు ఆధిక్యంలోకి వస్తున్నారు. అలా టీడీపీ ఆధిక్యంలోకి వస్తున్న స్థానాల్లో బాపట్ల కూడా కనిపిస్తోంది. బాపట్ల అంటే ఇప్పుడు వైసీపీకి అనుకూలమైన స్థానం…ఎప్పుడో […]

ఆ శ్రీదేవికి కూడా సీటు కష్టమేనా!

ప్రజా మద్ధతు తగ్గిన ఎమ్మెల్యేలకు మొహమాటం లేకుండా సీటు ఇవ్వనని జగన్ ఇప్పటికే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ మూడేళ్లలో చాలామంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకుని, ప్రజా బలం పోగొట్టుకుంటూ వచ్చారు. అలాంటి ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా మద్ధతు పెంచుకోవాలని జగన్ సూచించారు..కానీ కొందరు ఎమ్మెల్యేలు ప్రజా మద్ధతు పెంచుకోవడంలో విఫలమవుతున్నట్లే కనిపిస్తున్నారు. అలాంటి వారికి నెక్స్ట్ సీటు ఇవ్వడం కష్టమని తాజాగా తాడికొండ స్థానంలో అదనపు సమన్వయకర్తని నియమించి ఎమ్మెల్యేలకు వార్నింగ్ […]