అచ్చం మహేష్ లానే నయీమ్ కూడా

సూపర్ హిట్ అయిన బిజినెస్ మ్యాన్ సినిమా గుర్తుందా. బిజినెస్ మ్యాన్  సినిమాలో హీరో ముంబయిని సుస్సు పోయించటానికి వచ్చానని చెబుతూ.. నిజంగానే పోయించటం.. తన మాఫియా చేష్టలతో దేశ రాజకీయాల్నే ప్రభావితం చేసే శక్తిగా మారటం లాంటివి కనిపిస్తాయి. ఈ సినిమాలో ఒక సీన్లో హీరో మహేశ్ బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది. ‘‘ప్రతి టేబుల్ మీదా మన గన్ ఉండాలి. సూర్య ట్యాక్స్ పేరుతో పన్ను కట్టాల్సిందే. ఎవడైనా కట్టనని అంటే గన్ చూపించి […]

సాక్షి సాధిందించి..

రియో  ఒలింపిక్స్ లో ఎట్టకేలకు భారత్  బోణీ కొట్టింది.  రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం భారతీయులు చూస్తున్న ఎదురుచూపులకు తెరపడింది. మహిళా రెజ్లింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి సాక్షిమాలిక్(23) తొలి పతకం సాధించింది. 58 కేజీల ఫ్రీైస్టెల్ రెజ్లింగ్‌లో కిర్గిస్థాన్ రెజ్లర్ ఐసులూ తినిబెకోవాపై 8-5 తేడాతో విజయం సాధించి భారత్‌కు కాంస్య పతకాన్ని తెచ్చిపెట్టింది. హర్యానాలోని సాక్షి మాలిక్ సొంతూరులో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందంలో మునిగితేలారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన నాలుగో మహిళా క్రీడాకారిణిగా […]

నిజంగా వారంతా నయీమ్‌ బాధితులేనా?

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత రాజకీయ వర్గాలలో ప్రకంపనలు కనిపిస్తున్నాయి. పోలీసులు అధికారికంగా ఏ రాజకీయ నాయకుడి పేరూ ప్రకటించకపోయినా మీడియా, రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న ఊహాగానాలతో రాజకీయ నాయకులు అలర్ట్‌ అవుతున్నారు. ‘గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు’ అన్న చందాన రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగానే ఉంది. ఇంకొందరు రాజకీయ నాయకులు మాత్రం తమ పేరు మీడియాలో రావడం పట్ల వివరణ ఇస్తున్నారు. అది వారి బాధ్యత. అలా మీడియా ముందుకు వచ్చిన […]

కాంగ్రెసోళ్ళూ సినిమా చూపించారు

తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇస్తే, దాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. వాస్తవాల్ని దాచిపెట్టి, కెసియార్‌ ఉత్త సినిమా చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి కాంగ్రెసుతోపాటు ఇతర విపక్షాల నుంచి. వాస్తవాలతో కూడిన పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ మేం ఇస్తామని కాంగ్రెసు ఎంతో హడావిడి చేసినా, ఆలస్యం చేయడంతో కాంగ్రెసు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే సొంత పార్టీపై అసహనంతో ఊగిపోయారు. వారిలో కొందరు, కాంగ్రెసుని వీడి, టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు కూడా. అయితే తీరికగా […]

కన్నా వైసీపీ లోకి కన్ఫర్మ్

మాజీ మంత్రి, వైఎస్ కి రాజ‌కీయ స‌న్నిహితుడ‌యిన క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ ప్ర‌స్తుతం రాజ‌కీయంగా కొంత సందిగ్ధంలో ఉన్నారు. సుదీర్ఘ‌కాలం పాటు కాంగ్రెస్ రాజ‌కీయాల‌లో చక్రం తిప్పిన క‌న్నా మొన్న‌టి ఎన్నిక‌ల సంద‌ర్భంగా క‌మ‌లం గూటికి చేరారు. కాంగ్రెస్ కి భ‌విష్య‌త్తు లేద‌ని నిర్ణ‌యించుకుని కాషాయం గూటికి చేరితే ఇప్పుడా పార్టీ ప‌రిస్థితి కూడా అయోమ‌యంగా మారుతోంది. దేశంలో మోడీ గ్రాఫ్ ప‌డిపోవ‌డ‌మే కాకుండా..ప్ర‌త్యేకంగా ఏపీలో పువ్వుపార్టీకి పుట్టెడు క‌ష్టాలు త‌ప్ప‌వ‌నే అంచ‌నాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్ర‌త్యేక […]

స్పీకర్ కు సుప్రీం నోటీసులు

ఒక పార్టీ గుర్తుపై గెలిచి నిస్సుగ్గుగా ఎన్నికల తర్వాత అధికార పార్టీలో చేరుతున్న ప్రజాప్రతినిధులకు గొంతులో వెలక్కాయ పడింది.ఏ స్పీకర్ అండ చూసుకుని రాజకీయంగా చలామణి అవుతున్నారో ఆ స్పీకర్ కి కూడా సుప్రీం నోటీసులిచ్చింది. ఏముందిలే ఎప్పుడో మళ్ళీ 5 ఏళ్ళకి కదా ఎన్నికలు ఈ లోగా అధికార ముసుగులో రాజకీయం చేసేద్దాం అనుకుని అటు ఆంధ్ర ఇట్లు తెలంగాణాలో చాలామంది ప్రతి పక్ష సభ్యులు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తూ పార్టీ ఫిరాయించేశారు.ఎలాగూ ఫిరాయించినా ఎన్నికలొచ్చే […]

ఫామ్ హౌస్ CM పనయిపోయింది..

తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ ఎవరంటే ఠక్కున చెప్పే పేరు ఖమ్మం ఆడ పడుచు రేణుకా చౌదరి దే.అయితే రాష్ట్ర విభజన అనంతరం రేణుకలో మునుపటి వాడి కనిపించలేదు.దానికి కారణాలేవయినా రేణుకా మాత్రం అడపా దడపా మీడియా ముందు కనపడటం మినహా చెప్పుకోదగ్గ విమర్సనాస్త్రాలు మాత్రం సంధించలేదు. అయితే తాజాగా సినిమా స్టయిల్లో తెలంగాణా ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు రేణుకా.పెన్షన్లకు,ఉద్యోగులకు జీతాలివ్వడానికే డబ్బుల్లేవంటారు కానీ బతుకమ్మకు మాత్రం బడా బడ్జెట్ ఉంటుంది.అయినా కెసిఆర్ ఫామ్ […]

వాళ్ళ వేధింపులకు సైనిక ఎస్సై సూసైడ్

మెదక్‌ జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లిలో ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి (45) ఆత్మహత్య కలకలం రేపింది. పోలీస్‌ క్వార్టర్స్‌లో ఈ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. రామకృష్ణారెడ్డి గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసి ఆ తర్వాత పోలీసు శాఖలో చేరి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. సంఘటనా స్థలంలో సూసైడ్‌ […]

కుక్క కాటుకి చెప్పుదెబ్బ

పాకిస్తాన్‌కి భారతదేశం తరఫున ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన షాక్‌ అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతోంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ఎప్పటినుంచో స్వాతంత్య్రం కోసం పోరాడుతోంది. ఇప్పుడు అక్కడి ప్రజలు, భారత ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేస్తున్నారు. బంగ్లాదేశ్‌కి పాకిస్తాన్‌ నుంచి విముక్తి కలిపించినట్లుగా తమకూ పాకిస్తాన్‌ నుంచి స్వేచ్ఛ కల్పించాల్సిందిగా వారు చేస్తున్న విజ్ఞప్తి పట్ల ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్‌ దశాబ్దాలుగా భారతదేశంపై తీవ్రవాదాన్ని ఉసిగొల్పుతూనే ఉంది. ఈ క్రమంలో స్వదేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న […]