సీఎం చెప్పారు సింధుది కర్ణాటక అట!

ఓ వైపు సింధు తెలంగాణా అమ్మాయని కాదు కాదు సింధునే స్వయంగా వాళ్ళ తాతగారిది విజయవాడ అని చెప్పాక ఆమెది ఆంధ్ర ప్రాంతమే అని అర్థం పర్థం లేని చర్చా.వాదోపవాదాలు జరుగుతుంటే ఆ సీఎం మాత్రం సరికొత్త చర్చని లేవదీశారు.ఆయనెవరరో కాదు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ . అసలేం జరిగిందంటే మహిళల రెజ్లింగ్‌లో కాంస్య పథకం సాధించిన సాక్షి మాలిక్ హర్యానా రాష్ట్రానికి చెందిన అమ్మాయే అన్న విషయం తెలిసింది.సాక్షిని సన్మానిస్తూ హర్యానా ముఖ్యమంత్రి […]

2019 ఎన్నికలే టార్గెట్ గా జనసేన

జ‌న‌సేన విజృంభిస్తోంది! ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ ఇక యాక్టివ్‌గా పాలిటిక్స్‌లోకి వ‌చ్చేస్తోంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌న‌సేన టాప్ పొలిటిక‌ల్ పార్టీగా నిల‌బ‌డేలా ప‌వ‌న్ తెర‌వెన‌క క‌స‌ర‌త్తులు స్టార్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగా జ‌న‌సేన‌కు ప‌వ‌ర్ ఫుల్ టీంను ఆయ‌న సిద్ధం చేస్తున్నట్టు స‌మాచారం. ఇందుకోసం ప‌వ‌న్ త‌న‌కు కావాల్సిన‌, త‌ను కోరుకుంటున్న ల‌క్షణాలున్న నేత‌ల‌ను ఎంచుకుంటున్నార‌ట‌. వారిలో గ‌తంలో కేంద్ర మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం బీజేపీలో […]

నయీం కేసులో కొత్త కోణం

గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఇటు సిట్‌ విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తుంటే.. అటు పోలీస్‌ స్టేషన్‌కు క్యూ కట్టే బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా నయీం అనుచరుల ఆగడాలను కూడా సిట్‌ బయటపెడుతోంది. నయీం ఇంట్లో వంటమనిషిగా చెలామణి అవుతున్న ఫర్హాన్‌ను నయీం సోదరిగా సిట్‌ తేల్చింది. ఫర్హాన్‌ పేరుమీద కోట్ల విలువైన రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఉన్నాయి. హైదరాబాద్,వరంగల్ మార్గంలో నయీం అనుచరులు భారీగా భూములు కాజేసినట్లు […]

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన కెసిఆర్!

మహా ఒప్పందంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టే చెత్త ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవితలు కమీషన్ల కోసం డిజైన్లు మార్చారని ఆరోపించారు. వీరంతా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాసం కల్పించాలనిడిమాండ్ చేశారు. జీఓ 123 ప్రకారం భూసేకరణ చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చినా టీఆర్‌ఎస్ […]

కేసీఆర్‌ను ఇర‌కాటంలో ప‌డేసిన సింధూ

పీవీ సింధు విజ‌యం ఇపుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొత్త స‌మ‌స్యగా మారింది. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా సింధూను ప్ర‌క‌టించాల‌ని ఇప్పటికే సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఒక‌ట్రెండు సామాజిక‌వ‌ర్గాలు, పార్టీలు సైతం ఇదే గ‌ళం వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీ క్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరనాథ్ సైతం సేమ్ టు సేమ్ గ‌ళం వినిపించారు. ఒలింపిక్స్‌లో సింధూ రజతం గెలవడం దేశానికి గర్వకారణమ‌ని చాముండేశ్వర‌ నాథ్‌ అన్నారు. ఫైనల్‌ మ్యాచ్‌లో సింధు […]

సింధు స్థానికత ‘నాన్సెన్స్’

మనం టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్నామేమో గాని మనుషులుగా మాత్రం నానాటికీ దిగజారిపోతూనే వున్నాం.దీనికి ప్రతి రోజు ఎదో ఒక ఉదాహరణ మనకు కనిపిస్తూనే ఉంటుంది.అయితే భారత దేశమంతా గర్విస్తున్న భరతమాత ముద్దు బిడ్డ పూసర్ల వెంకట సింధు అసలు విజయాన్ని ఆస్వాదించక ఆమె స్థానికత పైన ఆరాలు రాజకీయాలు చేయడం నిజంగా కుసంస్కారం. అవును సింధు ఒలిపిక్స్ బ్యాట్మింటన్ లో ఫైనల్స్ కి చేరిన దగ్గరి నుండి ఒక్క మన తెలుగు ప్రజలే కాదు యావతా […]

కెసియార్‌ ‘మహా’యజ్ఞం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ మహా యజ్ఞమే చేస్తున్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల కోసం పొరుగు రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నారాయన. ప్రధానంగా గోదావరిపై నీటి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నారు. వాస్తవానికి సమైక్య తెలుగు రాష్ట్రంతో మహారాష్ట్రకి నీటి వివాదాలున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్యా జరిగిన నీటి వివాదాలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. మహారాష్ట్ర అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులతో ఎక్కువగా నష్టపోయింది తెలంగాణ ప్రాంతమే. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యింది. దాంతో […]

వెరీ వెరీ స్పెషల్‌ చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అంతే, ఆయన ఏం చేసినా అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న బ్యాడ్మింటన్‌ సంచలనం సింధుని విజయవాడకు ఆహ్వానించిన చంద్రబాబు, ఆమెకు సాదర స్వాగతం పలికారు. సన్మాన సభలో చంద్రబాబు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సింధుతో కలిసి వేదికపై కాస్సేపు జరదాగా షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడారు. చూపరుల్ని బాగా ఆకట్టుకున్న విషయమిది. అలాగే సింధుతోపాటు, ఆమె కోచ్‌ గోపీచంద్‌ని కూడా ఘనంగా సన్మానించారు. సింధు గురించి మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు, […]

కోమటిరెడ్డి ప్రతీక్‌ది హత్యా?

2011 డిసెంబర్ 21న నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీవితం లో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది.కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్ గ్రామ శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ‘కారు ప్రమాదం’లో చనిపోయాడు.ఈ ప్రమాదం లో ప్రతీక్ తో పాటు అతని స్నేహితులు సుజీత్‌కుమార్, చంద్రారెడ్డి కూడా అక్కడికక్కడే మరణించారు. మరో స్నేహితుడు అరవ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్లో అది రోడ్డు ప్రమాదమని,ప్రతీక్ […]