ప్రస్తుతం ఏపీలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఎడ్యుకేషన్పై ఎన్నోఅనుమానాలు నెలకొన్నాయి. అయితే వాటిల్లో కొన్నింటికి క్లారిటీ ఇస్తోంది. ప్రభుత్వం. ఈరోజు ఏపీ విద్యాశాఖ మంత్రి అయిన ఆదిమూలపు సురేష్ కొద్ది సమయం క్రితం ఏపీ ఎంసెట్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఆగస్టు నెంల 19 నుంచి 25వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందుకోసం ఈ నెల 24న నోటిషికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా జూలై 25 వరకు […]
Category: Politics
తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేత..? వాటిపై ఆంక్షలు తప్పనిసరి!
సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడిన కరోనా వైరస్.. గత కొద్ది రోజులుగా నెమ్మదిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి తగ్గుతుండడంతో.. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ను ఎత్తివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో లాక్డౌన్ను ఎత్తివేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి లాక్డౌన్ ఎత్తివేసి.. నైట్ కర్ఫ్యూను విధించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ అత్యవసర భేటి […]
బ్రేకింగ్ : కర్ఫ్యూ నిబంధనల్లో కీలక మార్పులు…!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ కర్ప్యూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాగా ప్రస్తుతం ఈ కర్ఫ్యూ ఆంక్షలను ఏపీ ప్రభుత్వం జూన్ 30వరకు పొడిగించింది. అయితే ఇందులో తాజాగా కొన్ని సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభత్వం. జూన్ 21నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు సడలింపులు ఇస్తున్నట్టు ప్రకటించింది. సాయంత్రం 6నుంచి ఉదయం 6గంటల దాకా కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని […]
దేవినేని ఉమా పై మరో కేసు..?
రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. తాజా రాజకీయ పరిస్థితులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమాపై కేసు నమోదైంది. కరోనా రూల్స్ బ్రేక్ చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. జూన్ 16న మైలవరంలోని అయ్యప్ప నగర్లో దేవినేని ఉమా పర్యటించారు. ఆ సమయంలో ప్రభుత్వ ఇళ్ల స్థలాలను దేవినేని ఉమ పరిశీలిస్తుండగా ఆయన వెంట కార్యకర్తలు,జనాలు చాలా మంది పోగయ్యారు. దీంతో […]
లోకేష్ పై సంచలన కామెంట్స్ చేసిన రోజా..?
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యంగ్యం ప్రదర్శించారు. తిన్నది అరగక చంద్రబాబు, లోకేశ్ విమర్శలు చేస్తున్నారని, ఏం మాట్లాడడానికి విషయాలు లేక, ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. వీళ్లకు అసలు రాష్ట్రంపై ఏమైనా బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. లోకేశ్ తనలాగే రాష్ట్రంలోని విద్యార్థులు కూడా చదువులో […]
కర్ఫ్యూపై జగన్ సంచలన వాఖ్యలు…?
రాష్ట్రంలో మే 5వ తేది నుంచి విధించిన కర్ఫ్యూ ద్వారా ఆ వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చిందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తాజాగా జరిగిన సదస్సులో కొవిడ్, అర్బన్ క్లినిక్స్, ఉపాధిహామీ పనులు, ఇళ్లపట్టాలు, ఖరీఫ్ సన్నద్ధత లాంటి వాటిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు కూడా చాలా తగ్గుతోందని ఆయన తెలిపారు. ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు లాంటివి ఇకపై జీవితంలో […]
పరీక్షలపై ఏపీ హైకోర్టు ఆదేశాలు..?
ప్రస్తుతం ఇండియాలో గ్రూప్-1కి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గ్రూప్-1 ఎగ్జామ్స్ విషయంలో తాజాగా ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎగ్జామ్స్ మూల్యాంకనం కేసులో నిన్న హైకోర్టులో విచారణ జరిగిన విసయం అందరికీ తెలిసిందే. అయితే అభ్యర్థుల మెయిన్స్ పేపర్ల మూల్యాంకనం ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు దీనిపై విచారణ జరిపింది. ప్రభుత్వ సంస్థలు చేయాల్సిన పనిని ప్రైవేటు సంస్థలకు టీసీఎస్ […]
ఈటలకు తప్పిన పెను ప్రమాదం..ఏం జరిగిందంటే?
మాజీ మంత్రి, తెలంగాణలోని కీలకనేత ఈటల రాజేందర్ మరియు ఆయన బృందం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇటీవలె హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటెల.. నిన్న తన బృందంతో సహా ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకుని బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈటల బృందం నేడు తిరిగి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అయితే ఢిల్లీ నుంచి వస్తున్న […]
జులై1 నుంచి క్లాసులు ప్రారంభం…!
తెలంగాణలో ఇప్పుడు కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ను ప్రభుత్వం రద్దు చేసింది. కాగా ఈ సంవత్సరానికి సంబంధించిన ఆన్లైన్ క్లాసులు వచ్చే నెలలో స్టార్ట్ అవుతున్నాయి. జులై 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్క్లాసులు ఆన్లైన్లో ప్రారంభమవుతున్నాయి. ఇందుకు సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ఇంటర్బోర్డుకు ఆదేశాలు ఇచ్చారు. కాగా జులై 5వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు నడుస్తాయి. ఆ తర్వాత దూరదర్శన్ తో […]