తెలంగాణ పాలిటిక్స్.. బిఫోర్ రేవంత్.. ఆఫ్టర్ రేవంత్

– రేవంత్ రాగం పాడుతున్న ఇతర పార్టీలు.. ఉత్సాహంలో కాంగ్రెస్ ..మేల్కొన్న కేసీఆర్..బేజారవుతున్న బీజేపీ..టీడీపీ మామూలే. రేవంత్ రెడ్డి.. ఓ ఫైర్ బ్రాండ్.. అతని మాటే ఓ సంచలనం.. అతని దుందుడుకు స్వభావమే అతని బలం.. ఏ పార్టీలో ఉన్నా సరే.. అది అధికార పార్టీ అయినా.. ప్రతిపక్ష పార్టీ అయినా.. ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా రేవంత్ ఈజ్ రేవంత్ అని విశ్లేషకులు చెప్పే మాటలు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి వచ్చిన […]

కాకపెంచిన ‘కోకాపేట’..రేవంత్ లాజికల్ పాలిటిక్స్

కోకాపేట భూముల వేలంలో టీఆర్‌ఎస్‌, బీజేపీలను  రేవంత్‌ రెడ్డి టార్గెట్ చేసి పొలిటికల్ హీట్ పెంచారు. గులాబి,కమలదళ అగ్రనేతలు వేచి చూద్దాం అనే భావనలో ఉన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్‌ బాధ్యతలు స్వీకరించగానే చేస్తున్న లాజికల్‌ పాలిటిక్స్‌ ఇపుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డవలప్‌మెంట్‌ అథారిటి (హెచ్‌ఎండీఏ) ఇటీవల నిర్వహించిన కోకాపేట భూముల వేలం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో వేడిపుట్టించింది. 2 వేలకోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని హెచ్‌ఎండీఏ […]

సచివాలయ ఉద్యోగులకు జగన్ షాకింగ్ న్యూస్..?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యాక ఎన్నో నూతన పథకాలు ప్రవేశ పెట్టాడు. నవరత్నాలు లాంటి పథకాలు అమలు చేస్తూ పరిపాలన వ్యవస్థలో సరికొత్త మార్పు తీసుకువస్తున్నాడు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల పని తీరుపై ఫోకస్ పెట్టిన జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయంతో ముందుకు వచ్చింది. సచివాలయ వ్యవస్థ ప్రారంభమై రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ కొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇకపై ప్రతి సచివాలయ ఊద్యోగికి బయోమెట్రిక్ […]

రోజాకి షాక్ ఇచ్చిన సీఎం జగన్..?

వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజాకు షాక్ తగిలింది. సీఎం జగన్ ఆమెకు ఝలక్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లి అక్కడ ఫైర్ బ్రాండ్‌గా ఎమ్మెల్యే రోజా పేరు తెచ్చుకుంది. జగన్ మంత్రి వర్గంలో మంత్రిగా కొలువు తీరాలనుకుంది. కానీ, ఆశించిన మంత్రి పదవి దక్కలేదు. తర్వాత ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయిష్టంగానే ఆ పదవిని నిర్వహిస్తూ వస్తోంది రోజా. తాజాగా ఆమెకు ఆ పోస్టు కూడా ఊస్టింగ్ అయింది. […]

సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేసారా..?

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజీనామా బాటపడుతున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి స్థానానికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, త్వరలో కర్నాటక సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై యడ్యూరప్ప ఢిల్లీలో కేంద్ర పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన యడ్యూరప్ప ప్రధానితో అనేక విషయాలపై చర్చించారు. కావేరి జలాల వివాదం, కేరళ-కర్నాటక మధ్య ఉన్న పలు వివాదాలను […]

టీడీపీకి షాక్… మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!

ఏపీలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి అనేక ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తెలంగాణ లో రాష్ర్ట అధ్యక్షుడి హోదాలో ఉన్న రమణ టీఆర్ఎస్ గూటికి చేరి గులాబీ కండువాను కప్పుకున్న విషయం మరువక ముందే ఏపీలో మరో మాజీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కూడా టీడీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సమర్పిస్తానని […]

కేటీఆర్ పై కీలక కామెంట్స్ చేసిన షర్మిల..?

మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల మాటల తూటాలు పేల్చింది. విలేకర్ల సమక్షంలోనే మంత్రిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది. శుక్రవారం మీడియా మీట్ నిర్వహించిన ఆమెను కేటీఆర్ గురించి విలేకరులు ప్రశ్నించగా..అసలు కేటీఆర్ అంటే ఎవరు..? అని విలేకరులకే రివర్స్ క్వశ్చన్ వేసింది. ఆమె పక్కన ఉన్న మరో నేత సీఎం కేసీఆర్ కొడుకు అని చెప్పగా నవ్వుకొని అనంతరం ప్రెస్‌మీట్ కొనసాగించింది. ‘మహిళలకు కేబినెట్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదని.. కేటీఆర్ దృష్టిలో మహిళలు […]

కరోనా థర్డ్ వేవ్..ఆ యాత్రను ఆపాలంటున్న‌ నాగబాబు!

సినీ న‌టుడు, నిర్మాత‌, రాజ‌కీయ నాయ‌కుడు, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు.. ఏ విష‌యంలో అయినా ముక్కు సూటిగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడ‌తారు. ఇక సినిమాల్లో కంటే టీవీ షోస్ లోనే ఎక్కువ‌గా క‌నిపించే నాగ‌బాబు.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. తన పర్సనల్, ఫ్యామిలీ విషయాలతోపాటు.. సామాజిక అంశాల‌పై కూడా పోస్టులు పెడుతుంటారీయ‌న‌. ఇక తాజాగా థ‌ర్డ్ వేవ్ క‌రోనాపై నాగ‌బాబు ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టారు. `ఇండియా ఇంతకు ముందు అయితే కరోనా మూడో వేవ్ […]

రాజ‌కీయాల్లోకి ఎప్ప‌టికీ రాను..పార్టీని ర‌ద్దు చేసిన ర‌జ‌నీకాంత్‌!

గత తమిళనాడు ఎన్నికలకు ముందు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్టు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ, అనారోగ్య కారణాలతో పొలిటికల్ ఎంట్రీ విష‌యంలో వెనక‌డుగు వేశారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ర‌జ‌నీ రాజ‌కీయాల్లో వ‌స్తున్నారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే త‌న రాజ‌కీయ ఎంట్రీపై వ‌స్తున్న ఊహాగానాల‌కు ర‌జ‌నీకాంత్ తాజాగా ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. ఇవాళ అన్ని జిల్లాల‌కు చెందిన ర‌జినీ మ‌క్క‌ల్ మంద్రం ఆఫీసు బేర‌ర్‌ల‌తో భేటీ అయిన ర‌జ‌నీ.. భ‌విష్య‌త్తులో రాజ‌కీయ ప్ర‌వేశం చేయ‌బోన‌ని, […]