రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయనే విషయం తెలిసిందే..అయితే వైసీపీకి 175 స్థానాల్లో బలమైన నాయకత్వం ఉంది..కానీ టీడీపీకి ఆ పరిస్తితి లేదు..కొన్ని స్థానాల్లో టీడీపీ పెద్దగా పోటీ ఇవ్వలేదు..మొదట నుంచి అదే పరిస్తితి..ఆ స్థానాలని టీడీపీ కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు..అంటే అలాంటి చోట్ల పోటీ చేస్తే గెలుపుపై ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా గెలుపుపై ఆశలు లేని స్థానాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కోడుమూరు కూడా ఒకటి. అసలు ఈ నియోజకవర్గం కూడా ఒకటి […]
Category: Politics
సిక్కొలులో తమ్ముళ్ళ పోరు..కంచుకోటల్లో దెబ్బ..!
తెలుగుదేశం పార్టీని మొదట నుంచి ఆదరిస్తున్న జిల్లాల్లో శ్రీకాకుళం కూడా ఒకటి. ఎన్టీఆర్పై అభిమానంతో మొదట నుంచి ఈ జిల్లా టీడీపీని ఆదరిస్తూనే ఉంది. అందుకే ఆ జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉంది. అయితే గత ఎన్నికల్లో ఈ కంచుకోటని వైసీపీ బద్దలుగొట్టింది..జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉంటే..8 వైసీపీ గెలుచుకుంది..రెండు టీడీపీ గెలుచుకుంది. ఇక ఈ ఓటమి నుంచి బయటపడటమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. టీడీపీ నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, […]
పొత్తులపై మళ్ళీ ట్విస్ట్..బాబు రూట్ ఎటు?
ఏపీలో పొత్తుల విషయంలో ట్విస్ట్లు కొనసాగుతూనే ఉన్నాయి..అధికారంలో ఉన్న వైసీపీకి చెక్ పెట్టాలంటే ప్రతిపక్ష టీడీపీ పూర్తి బలం సరిపోవడం లేదు..ఇంకా ఆ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. పైగా వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుందని అనుకుంటే..ఆ వ్యతిరేక ఓట్లు టీడీపీకే కాదు..జనసేన వైపు కాస్త వెళుతున్నాయి. దీంతో వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది. అందుకే చంద్రబాబు..పవన్ని కలుపుకుని వెళ్లాలని చూస్తున్నారు. అటు పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని చెబుతూ..టీడీపీతో కలిసేందుకు చూస్తున్నారు. ఎలాగో […]
చివరి ఛాన్స్తో వైసీపీ హ్యాపీ..కానీ రిస్క్..!
ప్రజలని సెంటిమెంట్తో ఆకట్టుకోవడం రాజకీయ నాయకులకు బాగా అలవాటు అయిపోయింది..ఎన్నికల్లో గెలవడానికి సెంటిమెంట్ అస్త్రాలని గట్టిగానే వాడుతారు. గత ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రజలని ఓట్లు అడిగారు. దీంతో ప్రజలు ఎలాగో చంద్రబాబుని చూశాం కదా..ఒక్కసారి జగన్ని చూద్దామని వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారు. ఇక జగన్ పాలన ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారు..జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారో లేక..వైసీపీ వాళ్ళు సంతోషంగా ఉన్నారో..ప్రజలకే క్లారిటీ తెలియాలి. ఆ విషయం పక్కన […]
ఆదోని రేసులో సైకిల్..ఆ నేతతోనే భవిష్యత్.!
కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపిరి వచ్చింది..చంద్రబాబు పర్యటనలకు జనం మద్ధతు పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు..బాబు పర్యటనలకు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా బాబు కర్నూలు జిల్లాలో పర్యటించారు..మొదట పత్తికొండ, ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో పర్యటించగా, జనం పెద్ద ఎత్తున బాబు రోడ్ షోలకు వచ్చారు. అంత జనం వస్తారని టీడీపీ నాయకులే ఊహించి ఉండరు. ఒకవేళ జనాలని తరలించిన సరే..ఆ స్థాయిలో రావడం, గంటల గంటల సమయం వెయిట్ చేయడం అనేది జరగదు. […]
చినరాజప్పపై కమ్మ అస్త్రం..పెద్దాపురంలో సాధ్యమేనా?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీలో ఉండే సీనియర్ నేతల్లో మాజీ హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా ఒకరు. కింది స్థాయి కార్యకర్త నుంచి అంచలంచెలుగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు. ఇదే క్రమంలో 2014లో పెద్దాపురం సీటు దక్కింది..ఆ ఎన్నికల్లో గెలిచిన రాజప్పకు చంద్రబాబు హోమ్ మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఉన్నా, జనసేన దాదాపు 25 వేల ఓట్లు చీల్చిన సరే రాజప్ప 4 వేల ఓట్ల […]
తూర్పులో వైసీపీ ప్రయోగం..సీట్లు చేంజ్.!
మళ్ళీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే..175 సీట్లు గెలవడమే టార్గెట్ అని అంటున్నారు. ఆ దిశగా ముందుకెళుతున్న జగన్..ఈ సారి ఎన్నికల్లో పలు ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. వారికి సీట్లు ఇవ్వకపోతే వైసీపీకి ఇబ్బంది అవుతుంది..అందుకే కొందరికి సీట్లు ఇవ్వకపోయినా, కొందరికి మాత్రం ఖచ్చితంగా సీట్లు ఇవ్వాల్సిన పరిస్తితి. కాకపోతే వారి స్థానాల్లో కాకుండా వేరే స్థానాలకు మార్చాలని చూస్తున్నారు. ఈ సీట్ల […]
ఒంగోలులో మారుతున్న లెక్కలు..దామచర్లకు అదే ప్లస్.!
రాష్ట్రంలో ఆసక్తికరమైన ఫైట్ జరిగే నియోజకవర్గాల్లో ఒంగోలు అసెంబ్లీ కూడా ఒకటి అని చెప్పొచ్చు..ఇక్కడ కీలకమైన కమ్మ, రెడ్డి వర్గం నేతల మధ్య పోరు జరుగుతుంది. వైసీపీ నుంచి సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ నుంచి దామచర్ల జనార్ధన్ బరిలో దిగుతున్నారు. గత రెండు ఎన్నికల్లో వీరే ప్రత్యర్ధులుగా తలపడుతున్నారు. 2014లో బాలినేనిపై దామచర్ల పై చేయి సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం మళ్ళీ బాలినేని సత్తా చాటారు. అలాగే రెండున్నర ఏళ్ళు మంత్రిగా […]
కర్నూలులో సైకిల్కు ఊపు..ఆ స్థానాల్లో వైసీపీకి చెక్..!
వైసీపీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త ఊపు కనిపిస్తోంది..ఈ మూడేళ్లలో వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకత కావచ్చు..ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకపోవడం లాంటి అంశాలు టీడీపీకి కలిసొస్తున్నాయి. జిల్లాలో 14 సీట్లు వైసీపీ చేతుల్లోనే ఉన్న విషయం తెలిసిందే..అయితే వాటిల్లో ఇప్పుడు కొన్ని టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయి. ఇక చంద్రబాబు పర్యటనతో మరింత ఊపు వచ్చింది. వాస్తవానికి కర్నూలులో టీడీపీకి అనుకున్నంత బలం లేదు..దీంతో బాబు పర్యటనకు పెద్ద స్పందన రాదేమో అనే పరిస్తితి..కానీ […]